పంచాయతీ కార్యదర్శులను శాశ్వత ప్రాతిపదికన నియమించొద్దు
ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుందని, ఇకపై జిల్లా స్థాయిల్లో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది.
పంచాయతీ రాజ్ శాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వం ప్రత్యక్ష నియామకాల ద్వారా తెలంగాణలోని పంచాయతీ కార్యదర్శుల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తుందని, ఇకపై జిల్లా స్థాయిల్లో ఎక్కడా శాశ్వత ప్రాతిపదికన నియామకాలు చేపట్టవద్దని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. కొందరు జిల్లా పంచాయతీ అధికారులు ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారని, ఇలాంటి వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టరు హనుమంతరావు హెచ్చరించారు. అత్యవసరమైతే ముందస్తు అనుమతితో పొరుగు సేవల ప్రాతిపదికన పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
సోషల్మీడియాలో ‘లుక్ బిట్వీన్ కీబోర్డ్’ ట్రెండ్.. ఇంతకీ ఏమిటిది..?