నీలి నీలి ఆకాశం.. త్రివర్ణశోభితం
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వరంగల్లోని భద్రకాళి ట్యాంకు బండ్పై 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడింది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వరంగల్లోని భద్రకాళి ట్యాంకు బండ్పై 150 అడుగుల జాతీయజెండా రెపరెపలాడింది. వరంగల్ మహానగరపాలక సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ఎటునుంచి చూసినా 3కిలో మీటర్ల దూరం వరకు ఈ జెండా రెపరెపలు కనిపిస్తాయి. రూ.25.50 లక్షల వ్యయంతో జాతీయ జెండా, గ్రీనరీ, చుట్టూ రెయిలింగ్, దీపకాంతులు ఏర్పాట్లు చేశారు.
న్యూస్టుడే, వరంగల్ కార్పొరేషన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Amritpal Singh: అమృత్పాల్ ఉత్తరాఖండ్లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో ఫొటోలు
-
Sports News
Shashi Tharoor: సంజూను జట్టులోకి ఎందుకు తీసుకోవడం లేదు?: శశిథరూర్
-
Movies News
Ajith Kumar: హీరో అజిత్ ఇంట విషాదం
-
Politics News
kotamreddy giridhar reddy: నెల్లూరు టు మంగళగిరి.. కార్లతో గిరిధర్రెడ్డి భారీ ర్యాలీ
-
Movies News
Keerthy Suresh: ‘మహానటి’ని అంగీకరించినందుకు ట్రోల్స్ ఎదుర్కొన్నా: కీర్తిసురేశ్
-
Politics News
YSRCP: ఆ అత్యాశే కొంప ముంచిందా?