మహాత్ముడికి ఘన నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూఘాట్లో ఉన్న గాంధీ సమాధిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు.
జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూఘాట్లో ఉన్న గాంధీ సమాధిపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసనమండలి సభ్యురాలు వాణీదేవి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్, మాజీ ఎంపీ హనుమంతరావు తదితరులు మహాత్ముడికి నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
న్యూస్టుడే, మెహిదీపట్నం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social look: జాన్వీ పూసల డ్రెస్.. కావ్య హాట్ స్టిల్స్.. సన్నీ ఫొటో షూట్
-
General News
Tirumala: తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు ఉపశమనం
-
India News
Rajnath Singh: ఆల్ టైం గరిష్ఠానికి రక్షణ రంగ ఎగుమతులు
-
Politics News
Chandrababu: చాలా మంది వైకాపా ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు: చంద్రబాబు
-
India News
Navjot Singh Sidhu: జైలునుంచి విడుదలైన సిద్ధూ.. రాహుల్ గాంధీ ఓ విప్లవమని వ్యాఖ్య!
-
Movies News
అల్లు అర్జున్తో మురుగదాస్ మూవీ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!