యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన గవర్నర్
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులైన పంచనారసింహులను దర్శించుకున్నారు.
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై శుక్రవారం ఉదయం సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులైన పంచనారసింహులను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదాశీర్వచనం పొందారు. పూర్ణకుంభంతో పూజారులు స్వాగతించారు. గవర్నర్కు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, ఆలయ ఇన్ఛార్జి ఈవో రామకృష్ణారావు స్వాగతం పలికారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Social Look: కొత్త స్టిల్స్తో సమంత ప్రచారం.. ఈషారెబ్బా శారీ స్టోరీ!
-
General News
CM Jagan: ‘గోరుముద్ద’ మరింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు అడుగులు: సీఎం జగన్
-
India News
Amritpal Singh: ‘80 వేల మంది పోలీసులు ఏం చేస్తున్నారు?’.. అమృత్పాల్ పరారీపై న్యాయస్థానం ఆగ్రహం
-
Politics News
Srinivas Goud: పారిపోయినోళ్లను వదిలేసి మహిళపైనా మీ ప్రతాపం?: శ్రీనివాస్గౌడ్
-
Sports News
IND vs PAK: మా జట్టుకు బెదిరింపులు వచ్చాయి.. అయినా అప్పుడు మేం వచ్చాం: అఫ్రిది
-
India News
Modi-Kishida: కిషిదకు పానీపూరీ రుచి చూపించిన మోదీ