ఆ రెండేళ్లు బడ్జెట్ ప్రతిపాదనలకు మించి ఖర్చు
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (సోమవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్తో కలిపి) ఇప్పటివరకూ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి (సోమవారం ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్తో కలిపి) ఇప్పటివరకూ 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. 2014-15 నుంచి 2021-22 వరకు 8 బడ్జెట్లలో 2016-17, 2019-20 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతిపాదనలను మించి నిధులను ఖర్చు చేశారు. 2021-22లో బడ్జెట్ ప్రతిపాదనలు, ఖర్చుకు మధ్య తేడా రూ.47,728 కోట్లు ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు... న్యాయపరంగానే పోరాడతా
-
World News
గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట: పాకిస్థాన్లో 11 మంది మృత్యువాత
-
World News
5 నెలలకే పుట్టేశారు.. ముగ్గురు కవలల గిన్నిస్ రికార్డు
-
India News
20 రూపాయలకే మినీ హోటల్లో గది
-
Ts-top-news News
టోల్ రూపంలో 9 ఏళ్లలో రూ.9 వేల కోట్ల వసూలు
-
India News
బళ్లారి నగర పాలికె మేయర్గా 23 ఏళ్ల యువతి