చూపు లేకున్నా.. చదువులతో ‘ఉష’స్సు
పుట్టుకతో కంటిచూపు లేకున్నా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నాచెల్లెళ్లు గుర్రం శ్రీనివాసరావు, ఉష. వీరి తండ్రి చనిపోగా.. తల్లి శేషమ్మతో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలోని జయనగర్లో నివాసం ఉంటున్నారు.
పుట్టుకతో కంటిచూపు లేకున్నా ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు అన్నాచెల్లెళ్లు గుర్రం శ్రీనివాసరావు, ఉష. వీరి తండ్రి చనిపోగా.. తల్లి శేషమ్మతో కలిసి ఖమ్మం జిల్లా కేంద్రంలోని జయనగర్లో నివాసం ఉంటున్నారు. ఎంఏ, బీఈడీ చదివిన ఉష 2013లో ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం మామిళ్లగూడెం ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు. బ్రెయిలీ లిపిలో ప్రచురితమైన పుస్తకాల ఆధారంగా పాఠాలు బోధిస్తున్నారు. బోర్డుపై రాసేందుకు సహాయకురాలిని నియమించుకున్నారు. బీఏ చదివిన శ్రీనివాసరావు యూనియన్ బ్యాంకులో కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం ఇల్లెందు చౌరస్తాలోని బ్రాంచిలో పనిచేస్తున్నారు.
ఈనాడు, ఖమ్మం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
MP Raghurama: అమరావతిపై మరోసారి అరాచకం: రఘురామ
-
Ap-top-news News
Andhra News: ఆంధ్రప్రదేశ్లో తుక్కు పాలసీ అమలు.. తొలుత ప్రభుత్వ శాఖల్లో!
-
World News
Antarctica: పశ్చిమ అంటార్కిటికాలో 3 లక్షల టన్నుల మంచు మాయం
-
Ts-top-news News
Telangana News: పసిపాప ఆకలి తీర్చేందుకు.. 10 కిలోమీటర్ల ప్రయాణం!
-
India News
Sarus crane: కొంగ మీది బెంగతో.. యువరైతు కంటతడి
-
Education News
పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?