సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా శ్రీనివాస్రెడ్డి
సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పుల్లన్నగారి శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు.
పాపన్నపేట, న్యూస్టుడే: సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడిగా మెదక్ జిల్లా పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన పుల్లన్నగారి శ్రీనివాస్రెడ్డి ఎన్నికయ్యారు. మార్చి 5వ తేదీన సింగపూర్ తెలుగు సమాజం ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం ఫలితాలు వెల్లడించారని, శ్రీనివాస్రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన పదిహేనేళ్లుగా సింగపూర్ సిటీ బ్యాంకులో ఉన్నత హోదాలో విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Team India: డబ్ల్యూటీసీ ఫైనల్.. అప్పటికి ఆటగాళ్లు సిద్ధం: భారత కోచింగ్ సిబ్బంది
-
Movies News
Rana Daggubati: అప్పుడు పెద్ద సవాలు ఎదుర్కొన్నా.. అందుకే నటుణ్ని అయ్యా: రానా
-
India News
Pankaja Munde: నేను భాజపా వ్యక్తినే.. కానీ, పార్టీ నాది కాదు!
-
India News
Cheetah: చీతాల మృతి.. పూర్తి బాధ్యత మాదే: కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్
-
Movies News
Bharathiraja: హీరోగా విజయ్ని పరిచయం చేయమంటే.. భారతిరాజా తిరస్కరించారు
-
Politics News
Nara Lokesh: ప్రొద్దుటూరులో లోకేశ్పై కోడిగుడ్డు విసిరిన ఆకతాయి.. దేహశుద్ధి చేసిన కార్యకర్తలు