వడగళ్ల ప్రభావిత జిల్లాలకు సీఎం
వడగళ్ల వర్షాల ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళ లేదా బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు.
ఈనాడు, హైదరాబాద్: వడగళ్ల వర్షాల ప్రభావిత జిల్లాల్లో పర్యటించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మంగళ లేదా బుధవారం క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లనున్నారు. నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లాల మంత్రులను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, వ్యవసాయ శాఖ అధికారులను సీఎం సోమవారం ఆదేశించారు. నివేదికలు పరిశీలించి.. ఎక్కువ నష్టం జరిగిన జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Rahul Gandhi: 2024 ఫలితాలు ఆశ్చర్యపరుస్తాయ్..: రాహుల్ గాంధీ
-
Movies News
ponniyin selvan 2 ott release: ఓటీటీలోకి ‘పొన్నియిన్ సెల్వన్-2’.. ఆ నిబంధన తొలగింపు
-
General News
Telangana Formation Day: తెలంగాణ.. సాంస్కృతికంగా ఎంతో గుర్తింపు పొందింది..!
-
General News
Telangana Formation Day: తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు
-
India News
IRCTC: కేటరింగ్ సేవల్లో సమూల మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
-
General News
Pawan Kalyan: పేదరికం లేని తెలంగాణ ఆవిష్కృతం కావాలి: పవన్కల్యాణ్