ఈ హలం వినూత్నం...
రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్ కల్టివేషన్ మిషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు.
ఈనాడు గుంటూరు: రైతులు సులువుగా దున్నేలా పోర్టబుల్ కల్టివేషన్ మిషన్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించిన అకడమిక్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. దుక్కి దున్నడం, విత్తనం వేయడం, కలుపు తీయడం మందు చల్లడం ఏకకాలంలో చేసేలా ఈ పరికరాన్ని రూపొందించారు. నేల గట్టిగా ఉన్న ప్రాంతంలో సబ్మెర్సిబుల్ పంపు ద్వారా నీరు విడుదల కావడంతో అవలీలగా భూమి దున్నేయొచ్చు. రైతుకు ఉపకారిగా రూ.3 వేలలోపు ఖర్చుతో ఈ హలాన్ని తీర్చిదిద్దామని ఏఎన్యూ బీటెక్ మెకానికల్ విద్యార్థులు వంశీవర్ధన్, నవీన్, సాయిమహేష్ తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..
-
World News
Imran Khan: ఇక పాక్ మీడియాలో ఇమ్రాన్ కనిపించరు.. వినిపించరు..!
-
India News
Odisha Train Tragedy: ఒడిశా రైలు దుర్ఘటన.. విద్యుత్ షాక్తోనే 40 మంది మృతి..!
-
Movies News
village backdrop movies: కథ ‘ఊరి’ చుట్టూ.. హిట్ కొట్టేట్టు!
-
Sports News
WTC Final: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్.. షెడ్యూల్, ప్రైజ్మనీ...?