బిల్డర్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడుగా ఎస్ఎన్ రెడ్డి
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన శ్రీపతి నరసింహారెడ్డి (ఎస్ఎన్ రెడ్డి) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
ఈనాడు, హైదరాబాద్: బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడిగా తెలంగాణకు చెందిన శ్రీపతి నరసింహారెడ్డి (ఎస్ఎన్ రెడ్డి) శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఏటా అసోసియేషన్కు నిర్వహించే ఎన్నికల్లో 2023-24 సంవత్సరానికి ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబయిలోని అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు నిమేష్ పటేల్ నుంచి ఎస్ఎన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.తమ అసోసియేషన్ దేశానికి స్వాతంత్య్రం రాకముందే ఏర్పడిందన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు అన్ని రాష్ట్రాల అసోసియేషన్ ప్రతినిధులకు ఈ సందర్భంగా ఎస్ఎన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Sachin - Gill: గిల్లో ఆ లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి: సచిన్
-
Movies News
Adipurush: ‘ఆది పురుష్’.. వాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రం: కృతి సనన్
-
World News
China: రేపు అంతరిక్షంలోకి పౌర వ్యోమగామి.. ఏర్పాట్లు సర్వం సిద్ధం..!
-
General News
Isro-Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన జీఎస్ఎల్వీ-ఎఫ్12.. ప్రయోగం విజయవంతం
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం