వైభవంగా భద్రాద్రి రామయ్య రథోత్సవం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం కనులపండువ చేసింది.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాల వైభవాన్ని తిలకించి తరించిన భక్తకోటికి శనివారం ఉదయం నిర్వహించిన రథోత్సవం కనులపండువ చేసింది. శ్రీరామ నామాలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. రథం లాగేందుకు భక్తులు అమితాసక్తి చూపారు. రాజవీధిలో అడుగడుగునా మహిళలు హారతులు అందించి జగదేకవీరుడు రామయ్యను ఘనంగా ఆహ్వానించారు. శుక్రవారం రాత్రి రథోత్సవ సంబరాన్ని నిర్వహించాల్సి ఉండగా వర్షం కారణంగా వాయిదా పడింది. శనివారం ఉదయం రథం కొద్దిదూరం కదలగానే వర్షం పడినప్పటికీ వేడుకను కొనసాగించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సీతారాములకు వైదిక బృందం వేదాశీర్వచనం పలికింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Heat waves: సన్డే.. మండే.. ఏపీలో భగభగలే
-
Ap-top-news News
YSRCP: లాగిపడేయండి.. సస్పెండ్ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్పై మేయర్ వ్యాఖ్యలు
-
India News
Indian Railway Accidents: భారతీయ రైల్వేలో మహా విషాదాలివీ..
-
India News
Train Accidents: లాల్ బహదూర్ బాటలో... నడిచిన రైల్వే మంత్రులు వీరే
-
India News
Train Insurance: రూపాయి కన్నా తక్కువ చెల్లింపుతో రూ.10 లక్షల రైల్వే బీమా
-
Politics News
Nadendla Manohar: ‘సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు చర్చించుకుంటారు’