ఎండలోనూ యాదాద్రీశుని భక్తుల రద్దీ
మండు వేసవిలో భానుడు భగ్గుమంటున్నా.. ఆదివారం మండుటెండలో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు బారులు తీరారు.
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: మండు వేసవిలో భానుడు భగ్గుమంటున్నా.. ఆదివారం మండుటెండలో యాదాద్రీశుని దర్శనానికి భక్తులు బారులు తీరారు. మాడవీధుల్లో ఎండకు తట్టుకోలేక భక్తులు నీడకోసం పరుగులు తీశారు. నీళ్లతో కాళ్లు తడుపుకొంటూ కాసింత ఉపశమనం పొందారు. చలువపందిళ్ల కింద సేద తీరేందుకు పోటీపడ్డారు. పాదాలు కాలకుండా ఉండేందుకు భక్తులు కూల్ పెయింట్, తివాచీలపైనే నడిచారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Sriharikota: నింగిలోని దూసుకెళ్లిన ఎన్వీఎస్-01
-
Politics News
Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
-
Crime News
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థుల దుర్మరణం
-
Sports News
MS Dhoni: రిజర్వ్డే మ్యాచ్.. గత చరిత్రను ధోనీ తిరగరాస్తాడా...?
-
India News
Population Census: లోక్సభ ఎన్నికల ముందు జనాభా లెక్కింపు లేనట్లే..!
-
Movies News
Telugu movies: చిన్న చిత్రాలదే హవా.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!