సమాచార కమిషనర్లను నియమించాలి
రాష్ట్ర సమాచార కమిషన్లో తక్షణం సమాచార కమిషనర్లను నియమించాలని సీఎస్ శాంతికుమారికి సుపరిపాలన వేదిక మంగళవారం విన్నవించింది.
సీఎస్కు సుపరిపాలనా వేదిక వినతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషన్లో తక్షణం సమాచార కమిషనర్లను నియమించాలని సీఎస్ శాంతికుమారికి సుపరిపాలన వేదిక మంగళవారం విన్నవించింది. ప్రభుత్వ పాలనలో జవాబుదారీతనం పెంపొందించడానికి, అవినీతిని అరికట్టడానికి కేంద్రం సమాచార హక్కు చట్టాన్ని తెచ్చిందని వేదిక కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న విచ్చలవిడి అవినీతికి అడ్డుకట్టవేయడానికి సమాచార కమిషనర్లను నియమించాలన్నారు. ఇందు కోసం సెర్చ్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!
-
Taiwan: చైనాకు భారీ షాకిచ్చిన తైవాన్.. సొంతంగా సబ్మెరైన్ తయారీ..!
-
Manipur Violence: ‘కనీసం అస్థికలైనా తెచ్చివ్వండి’.. మణిపుర్లో ఆ విద్యార్థుల తల్లిదండ్రుల ఆవేదన
-
Raveena Tandon: అతడి పెదవులు తాకగానే వాంతి అయింది: రవీనా టాండన్
-
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవరకొండ.. నువ్వు ఎప్పటికీ ది బెస్ట్: రష్మిక