సచివాలయ భద్రతాధికారులపై ఉద్యోగినుల ఫిర్యాదు
భద్రతాధికారులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయ ఉద్యోగినులు శుక్రవారం సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు.
ఈనాడు, హైదరాబాద్: భద్రతాధికారులతో తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సచివాలయ ఉద్యోగినులు శుక్రవారం సీఎస్ శాంతికుమారికి ఫిర్యాదు చేశారు. పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, పదేపదే తనిఖీలు చేస్తూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్రావు, ఇతర కార్యవర్గ సభ్యులతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబుకు మద్దతుగా తెలంగాణలో ‘మోత మోగింది’
-
Chandrababu Arrest : చంద్రబాబుకు సంఘీభావంగా ‘మోత మోగింది’
-
IND vs ENG: ఒక్క బంతీ పడలేదు.. భారత్- ఇంగ్లాండ్ వార్మప్ మ్యాచ్ రద్దు
-
TTD: తిరుమలలో భక్తుల రద్దీ.. సర్వదర్శనం టోకెన్ల జారీ నిలిపివేత
-
Kerala: నిఫా నాల్గో వ్యాప్తిలో.. మరణాల శాతం ‘33’కే కట్టడి!
-
Nadendla Manohar: ఏపీకి జగన్ అవసరం లేదు: తెనాలిలో నాదెండ్ల మనోహర్