ప్రొటోకాల్ వివాదం.. శిలాఫలకాల తొలగింపు
జగిత్యాలలో రూ.16 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించే ఔషధ గిడ్డంగి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం శంకుస్థాపన చేశారు.
జగిత్యాలలో రూ.16 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.3.60 కోట్లతో నిర్మించే ఔషధ గిడ్డంగి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. జడ్పీ ఛైర్పర్సన్ వసంత, కలెక్టర్ యాస్మిన్బాషా, ఎమ్మెల్యేలు సంజయ్కుమార్, విద్యాసాగర్రావు తదితరులు పాల్గొన్నారు. శిలాఫలకాలపై జడ్పీ ఛైర్పర్సన్ పేరు లేకపోవడాన్ని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్రావు తప్పుపట్టారు. స్పందించిన మంత్రి ఈశ్వర్.. వెంటనే ఈ ఫలకాలను తొలగించి అందరి పేర్లతో కొత్తవి ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. శిలాఫలకాలను ఆవిష్కరిస్తున్న మంత్రి ఈశ్వర్, అధికారులు, నేతలు, అనంతరం పేర్లు తొలగించిన శిలాఫలకాలను చిత్రంలో చూడవచ్చు.
న్యూస్టుడే, జగిత్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
RDX Movie Review: రివ్యూ: ఆర్డీఎక్స్.. మలయాళంలో రూ.80 కోట్లు వసూలు చేసిన మూవీ ఓటీటీలో వచ్చేసింది!
-
Chandrababu Arrest: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ వాయిదా
-
Andhra news: గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటును తప్పుబట్టిన కాగ్
-
Monsoon: నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభం: ఐఎండీ
-
Tamilisai Soundararajan: నామినేటెడ్ కోటా ఎమ్మెల్సీల పేర్లు.. సిఫార్సులు తిరస్కరించిన తమిళిసై
-
LIC Dhan Vriddhi: ఎల్ఐసీ సింగిల్ ప్రీమియం ప్లాన్ నెలాఖరు వరకే