కంది ధర అదిరింది..!
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు ధర పలికింది. అన్నదాతలు సోమవారం 58 క్వింటాళ్లు తీసుకురాగా నాణ్యతను పరిశీలించిన అధికారులు గరిష్ఠ ధర రూ.9,572గా నిర్ణయించారు.
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు రికార్డు ధర పలికింది. అన్నదాతలు సోమవారం 58 క్వింటాళ్లు తీసుకురాగా నాణ్యతను పరిశీలించిన అధికారులు గరిష్ఠ ధర రూ.9,572గా నిర్ణయించారు. ఈ సీజన్లో ఇదే అత్యధికం కావడం విశేషం. పాత కందులు ఏడు క్వింటాళ్లు తీసుకురాగా వాటికి కూడా గరిష్ఠ ధర రూ.8,595 పలికింది. అధిక ధర వస్తుండటంతో కర్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్టుడే, భానుపురి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్