యాదాద్రిలో భక్తుల రద్దీ
విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది.
యాదగిరిగుట్ట, న్యూస్టుడే: విద్యాసంస్థలకు వేసవి సెలవులు ముగియనున్న నేపథ్యంలో యాదాద్రి పుణ్యక్షేత్రానికి గురువారం భక్తుల తాకిడి పెరిగింది. ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. నిత్యారాధనల్లో భాగంగా పూజారులు వైష్ణవ ఆచారంగా స్వామిని మేలుకొల్పి నిత్య కైంకర్యాలకు శ్రీకారం చుట్టారు. రాత్రి స్వయంభువులకు ఆరాధన, సహస్రనామార్చన నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా ఆలయానికి రూ.22,62,855 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్స్టేషన్కు మాజీ మంత్రి బండారు
-
చంద్రబాబుపై విషం కక్కుతున్న వైకాపా.. ప్రజల్లోకి కల్పిత ఫోన్ సంభాషణల రికార్డింగ్
-
తెలంగాణలో సగం మంది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్