Kerala: యజమాని కోసం.. శునకం విశ్వాసం
సొంత మనుషులే చనిపోతే కాసేపు ఏడ్చి మర్చిపోయే రోజులివి. కానీ, యజమానిని కోల్పోయిన ఓ శునకం మాత్రం ఆ బాధను దిగమింగలేకపోతోంది.
కేరళ: సొంత మనుషులే చనిపోతే కాసేపు ఏడ్చి మర్చిపోయే రోజులివి. కానీ, యజమానిని కోల్పోయిన ఓ శునకం మాత్రం ఆ బాధను ఆపుకోలేకపోతోంది. ఆ వ్యక్తి ఫొటో ముందు కూర్చొని విలపిస్తోంది. యజమానురాలు మృతిచెంది ఐదు నెలలైనా ఆ శునకం అలానే చేస్తోంది. గోడ మీద ఉన్న ఆమె ఫొటో చూసి అరుస్తోంది. కేరళ మలప్పురంలో చోటుచేసుకొన్న ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!