Viral Video: జల్లికట్టులో ఎద్దు బీభత్సం.. ఎగిరిపడ్డ దంపతులు
సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టులో అనేక మంది గాయాలపాలవుతున్నారు.
చెన్నై: సంక్రాంతి పండగ సమీపిస్తున్న వేళ తమిళనాడులో జరుగుతున్న జల్లికట్టులో అనేక మంది గాయాలపాలవుతున్నారు. ఆరణి ప్రాంతంలో నిర్వహించిన ఉత్సవాల్లో దాదాపు 50మంది గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఈ జల్లికట్టు ఆట జరుగుతుండగానే.. రోడ్డుపై ద్విచక్రవాహనం మీద వెళ్తున్న దంపతులపై ఎద్దు దాడి చేసింది. అతివేగంతో వెనక కూర్చున్న మహిళను కొమ్ములతో బలంగా ఢీకొట్టడంతో.. ఆమె ఎగిరిపడి తీవ్రంగా గాయపడింది. ఈ జల్లికట్టు ఉత్సవాలకు సంబంధించి స్థానికులు తీసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
► Read latest Viral Videos and Telugu News
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!