భలే..భలే ..భారీచేపలు
కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జాలర్ల చేతికి రెండు భారీ చేపలు చిక్కాయి. ఇవి చాలా అరుదుగా కనిపించే మీనాలట. ఈ రెండు చేపల్లో ఒకటి సుమారు 750 కిలోల బరువు ఉండగా, మరో చేప 250 కిలోల బరువుందట. ఈ అరుదైన మీనాలను
ఇంటర్నెట్ డెస్క్ : కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలో జాలర్ల చేతికి రెండు భారీ చేపలు చిక్కాయి. ఇవి చాలా అరుదుగా కనిపించే మీనాలట. ఈ రెండు చేపల్లో ఒకటి సుమారు 750 కిలోల బరువు ఉండగా, మరో చేప 250 కిలోల బరువుందట. ఈ అరుదైన మీనాలను స్టిన్ గ్రే చేపలు అని పిలుస్తారట. జాలర్లకు చేపలు చిక్కటం గురించి తెలుసుకున్న స్థానికులు, వాటిని చూసేందుకు పెద్దసంఖ్యలో తరలి వెళ్లారు. చూసేందుకు భారీగా ఉండే ఈ చేపలు చదునైన ఆకారంలో భలేగా ఉన్నాయి. భారీగా, నల్లటి ఆల్చిప్ప మాదిరిగా కనిపిస్తున్నాయి. స్థానికంగా ఈ అరుదైన భారీ చేపలను థోరెక్ మీను అని పిలుస్తారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా