ఏ కౌగిలింతలో ఏం అర్థముందో?!
బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటి వారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉంది మరి! మనిషి మూడ్ని మార్చేసే శక్తి హగ్లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా! వేలంటైన్స్ వీక్లో భాగంగా ఫిబ్రవరి 12ను ‘హగ్ డే’గా జరుపుకోవడం మనకు తెలిసిందే. ఈ ప్రత్యేకమైన రోజున తమకు నచ్చిన వ్యక్తులను ఆప్యాయంగా కౌగిలించుకొని తమ ప్రేమను వ్యక్తం చేస్తారు ప్రేమపక్షులు. మరి, ఆప్యాయంగా ఇచ్చే ఈ కౌగిలింతలో ఎన్నో రకాలు, వాటికి మరెన్నో అర్థాలున్నాయన్న విషయం మీకు తెలుసా? ఏ హగ్కు ఏ అర్థముందో నిపుణుల మాటల్లోనే తెలుసుకుందాం రండి..
వెనక నుంచి హత్తుకుంటే..
ఒక వ్యక్తి మిమ్మల్ని వెనక నుంచి హత్తుకున్నారంటే మీ రక్షణ గురించి వాళ్లు ఎంతో నిబద్ధతతో ఉన్నారని అర్థం. సహజంగా కేవలం ప్రేమికులు లేదా భార్యభర్తల్లోనే ఇలాంటి కౌగిలింతలు కనిపిస్తుంటాయి. ఒకవేళ మాటల్లో చెప్పలేకపోతున్నా ఓ వ్యక్తి మిమ్మల్ని వెనకాల నుంచి గట్టిగా కౌగిలించుకున్నారంటే వారికి మీపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉన్నాయని అర్థమట!
బిగి కౌగిలింత
ఒక వ్యక్తిని ఎన్నో రోజుల తర్వాత కలుసుకోవడమో లేక వారిని విడిపోవడానికి ఇష్టపడనప్పుడో గట్టిగా కౌగిలించుకోవడం మనకు తెలిసిందే. దీనినే ‘బేర్ హగ్’గా పిలుస్తారు. ఒక వ్యక్తి మిమ్మల్ని ఇలా హగ్ చేసుకుంటే వారికి మీపై ఎంతో ప్రేమ ఉందని అర్థం. ఇది కేవలం ప్రేమికులు, భార్యాభర్తలు, తల్లీపిల్లల మధ్యే కాకుండా.. స్నేహితులు, బంధువుల మధ్య కూడా ఉంటుంది. ‘నిన్ను విడిచి నేను ఉండలేను.. నీకు దూరం కాలేను’ అని చెప్పడానికి కూడా ఇలా కౌగిలించుకుంటారట.
వీపు నిమరడం..
కౌగిలించుకున్న తర్వాత వీపుపై నిమరడం మనలో చాలామందికి అనుభవమే. ఇలా హగ్ చేసుకుంటున్నారంటే వారు మీ సంరక్షకులని అర్థం. సహజంగా తల్లిదండ్రులు లేదా పెద్దవాళ్లు చిన్నారులను ప్రోత్సహిస్తున్న సమయంలో, వారిని ఓదార్చుతున్న సమయంలో ఇలాంటి కౌగిలింతలు సర్వసాధారణమే.
మర్యాదగా..
మోముపై సంతోషం, చిరునవ్వుతో ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడాన్ని ‘పొలైట్ హగ్’గా పిలుస్తారు. ఇలాంటి కౌగిలింతలు సాధారణంగా స్నేహితులు, పేరెంట్స్-చిన్నారులకు మధ్య కనిపిస్తుంటాయి. ఇలా ఎవరైనా మిమ్మల్ని కౌగిలించుకుంటే ‘నీకు నేనున్నాననే భరోసా ఇస్తున్నట్లు’ అర్థం.
కళ్లతో కౌగిలింత
ఒక వ్యక్తి మీ కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ కౌగిలించుకుంటున్నారంటే అతనికి/ఆమెకు మీపై పిచ్చి ప్రేమ ఉందని అర్థం. మీతో పీకల్లోతు ప్రేమలో ఉంటేనే ఇలాంటి హగ్ ఇస్తారు. శరీరాలు పెనవేసుకుంటూ, కళ్లతో మాట్లాడుకుంటూ ఇచ్చుకునే ఈ హగ్.. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని తెలుపుతుంది.
శరీరాలు పెనవేసుకోకుండా..
శరీరాలు పెనవేసుకోకుండా కేవలం ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేస్తూ ఆలింగనం చేసుకోవడాన్ని ‘లండన్ బ్రిడ్జ్ హగ్’గా పేర్కొంటారు. ఇలా కౌగిలించుకునే వారి మధ్య స్వచ్ఛమైన స్నేహబంధం తప్ప మరే బంధం ఉండదని చెబుతున్నారు నిపుణులు.
నడుముపై చేతులేసి..
నడుముపై చేతులు వేసి కౌగిలించుకునే వారితో జాగ్రత్తగా ఉండాలట. ప్రేమించాలా? వద్దా? అనే సందిగ్ధంలో ఉన్న వారు ఇలా హగ్ చేసుకుంటారని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారు ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతారట!
Advertisement
మరిన్ని
IPL Auction: జుహీ ముద్దుల కూతురి గురించి ఈ విశేషాలు తెలుసా?
పిల్లలు ప్రయోజకులైనప్పుడు అది చూసి తల్లిదండ్రుల మనసు ఉత్సాహంతో ఉప్పొంగిపోతుంది. నిన్న మొన్నటిదాకా నా కొంగు పట్టుకొని తిరిగిన నా చిన్నారి ఇంతలోనే అంతగా ఎదిగిపోయిందా అంటూ తల్లి హృదయం మురిసిపోతుంది. ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే తేలియాడుతోంది అలనాటి బాలీవుడ్ అందాల తార జుహీ చావ్లా.తరువాయి
Dadasaheb Phalke Award : ఆ మాటలు నాకు స్ఫూర్తినిచ్చాయి!
ఎరికా ఫెర్నాండెజ్.. అసలు పేరు కంటే ప్రేర్నా శర్మగానే ఈ ముద్దుగుమ్మకు గుర్తింపెక్కువ. హిందీ సీరియళ్లు ఫాలో అయ్యే వారికి ఈ అందాల బొమ్మను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘కసౌటీ జిందగీ కే’ సీరియల్లో ప్రేర్నా శర్మగా అందరి మనసూ దోచుకోవడంతో పాటు ప్రతి ఇంట్లో వ్యక్తిగా మారిపోయిందీ లవ్లీ గర్ల్. ప్రస్తుతం ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ.....తరువాయి
అంతర్జాతీయ సంగీతంలో మన ‘శ్రేయ’?
బ్లాక్స్వాన్... కొరియాకు చెందిన ఈ అంతర్జాతీయ పాప్ బ్యాండ్ గురించి తెలియని సంగీతాభిమానులు ఉండరు. అయిదుగురు సభ్యుల ఈ బ్యాండ్ నుంచి ఒకమ్మాయి తప్పుకుంది. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఒక్క మెట్టు దూరంలో ఉంది భారతీయ యువతి శ్రేయా లెంక. డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం, ఫిట్గా ఉండటం... వేటిలో ఒకట్రెండు నైపుణ్యాలు నేటితరం అమ్మాయిల్లో కనిపిస్తాయి. కానీ ఈ మూడింటిలోనూ ప్రతిభను సంపాదించడమే కాకుండా వాటిని సమ్మిళతంతరువాయి
గుర్రమెక్కి... వధువు వస్తున్నదీ...
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో పురుషాధ్యికత బాగా ఎక్కువ. అందులోనూ క్రతువుల్లో మరీ నిక్కచ్చిగా ఉంటారు. అలాంటి చోటే... కొందరు అమ్మాయిలు సంప్రదాయాల్ని తిరగ రాస్తున్నారు. అమ్మా నాన్నల మద్దతు, ఉన్నత విద్య వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపి పాత చింతకాయ పద్ధతులకు చెల్లు చీటీ రాసేలా ప్రేరణ కలిగిస్తున్నాయి. వారెవరో ఏం చేస్తున్నారో చూడండి...తరువాయి
Young Entrepreneur: ఆ యాప్ కోసం అరకోటి పెట్టుబడి సంపాదించింది!
చాలామంది తాము ప్రారంభించే వ్యాపారాలు/స్టార్టప్లకు తమ స్వీయానుభవాలే కారణమని చెబుతుంటారు. ఈ క్రమంలోనే తమలాంటి సమస్యలు మరెవరూ ఎదుర్కోకూడదని వివిధ ఉత్పత్తులు/యాప్స్ రూపొందించి అందరిలో అవగాహన పెంచుతుంటారు. గురుగ్రామ్ విద్యార్థిని అనౌష్కా జోలీ కూడా ఇదే చేసింది.తరువాయి
ఈ యాత్రలు... మహిళలకు మాత్రమే!
పిల్లలే కాదు, మహిళలూ ఊరు దాటి వెళ్లాలంటే మగవాళ్ల తోడు ఉండాల్సిందే. ఇక విహారయాత్రలంటే కచ్చితంగా ఇంట్లోవాళ్లమీద ఆధార పడాల్సిందే. అలా కాకుండా ఆడవాళ్లే బృందంగా ఏర్పడి ఎలాంటి భయం, ఇబ్బంది లేకుండా హాయిగా పర్యటనలకు వెళ్లొచ్చే ఏర్పాటు ఉండాలనుకుంది కేరళకు చెందిన సజనా అలీ. ఆ ఆలోచనల్లోంచి పుట్టిందే ‘అప్పూ పత్తాడి’!తరువాయి
తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..!
'నాలో వూహలకు నాలో వూసులకు అడుగులు నేర్పావు...’ అన్నట్లు కొంతమందిని చూడగానే ఒక రకమైన మధుర భావన కలగడం సహజం. ప్రత్యేకించి యుక్త వయసులోకి ప్రవేశించాక ఇలాంటి ఫీలింగ్స్ మామూలే. అయితే ఒక వ్యక్తిని చూడగానే కలిగే ఇలాంటి మధుర భావన చిరకాలం మనసులో అలాగే ఉండిపోయి గాఢమైన ప్రేమగానూ రూపుదిద్దుకోవచ్చు.తరువాయి
ఏ కౌగిలింతలో ఏం అర్థముందో?!
బాధైనా, సంతోషమైనా బిగి కౌగిలింతతో ఎదుటి వారితో పంచుకోవడం మనకు అలవాటే! తద్వారా మనసులోని భావోద్వేగాలు అదుపులోకొస్తాయని చెబుతున్నారు నిపుణులు. నిజంగానే కౌగిలింతకు అంత పవర్ ఉంది మరి! మనిషి మూడ్ని మార్చేసే శక్తి హగ్లో ఉందని ఇప్పటికే పరిశోధకులు శాస్త్రీయంగా నిరూపించారు కూడా!తరువాయి
అబ్బాయిలతో సవాల్ చేసేది!
ఆటలో.. అదీ ఓ మారుమూల ప్రాంతానికి చెందిన అమ్మాయి రాణించడమంటే ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి.. సమాజం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లను అధిగమించాలి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనే కుటుంబ పెద్ద దూరమైతే.. ఆ అమ్మాయి పరిస్థితేంటి? ఆమె ఆశయం ఏం కావాలి? యువ మహిళా క్రికెటర్ రేణుకా సింగ్ థాకూర్ జీవితంలోనూ ఇలాంటి ఎత్తుపల్లాలెన్నో ఉన్నాయి. కానీ వీటిని అధిగమించినప్పుడే తన ఆశయం నెరవేరుతుందని బలంగా నమ్మిందామె.తరువాయి
Forbes 30 Under 30 : కొత్త ఆలోచనలతో ప్రపంచ గతిని మార్చేస్తున్నారు!
ముప్ఫై ఏళ్లంటే.. చదువు పూర్తి చేసుకొని అనుకున్న రంగంలో సెటిలయ్యే సమయం. అయితే కొంతమంది యువ ప్రతిభావనులు ముచ్చటగా ముప్ఫై కూడా నిండకుండానే తమదైన ప్రతిభతో, కొత్త ఆలోచనలతో ఆయా రంగాల్లో రాణిస్తూ తమ నైపుణ్యాల్ని చాటుతున్నారు. సొంతంగా సంస్థల్ని ప్రారంభిస్తూ వాటిని లాభాల బాట పట్టిస్తున్నారు. ఏటా అలాంటి యువ రత్నాల్ని గుర్తించి..తరువాయి
రింగుతో ప్రపంచ రికార్డు!
చిన్నప్పటి నుంచి చేస్తున్న పనే... దాంట్లోనే అరుదైన ప్రత్యేకత సాధించాలనుకుంది... అందుకోసం శ్రమించింది... సాధించింది... ఇదంతా దేని గురించో చూడండి...హులాహూప్ తెలుసుగా! రింగులా గుండ్రంగా ఉంటుంది. దాన్ని నడుము చుట్టూ తిప్పుతారు. సాధారణంగా దాని పొడవు 75 సెం.మీ. కానీ గెట్టీ కెహయోవా 17 అడుగుల పైగా పొడవున్న దానితో ఈ...తరువాయి
వేల జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతూ...
చిన్నప్పుడు సముద్రంలో వేటకెళ్లిన తండ్రి కోసం భయంగా ఎదురుచూసిన జ్ఞాపకాలు ఆమెని మెరైన్ బయాలజిస్టుని చేసింది. చేపల వేటలో జాలర్లకి ఎదురయ్యే ప్రమాదాలను దూరం చేయడానికి సాంకేతికతను దరిచేర్చి.. ఇప్పటివరకు దాదాపు 20వేల మంది మత్య్సకారులకు శిక్షణనందించింది. ఇవి కాక మహిళా సాధికారతకు ఊతమిస్తూ జాలర్ల జీవితాల్లో వెలుగులు నింపుతున్న వెల్విళి స్ఫూర్తి కథనమిది.తరువాయి
Teen Pregnancy: ఈ విషయాలు మీకు తెలుసా?!
తెలిసీ తెలియని వయసులో క్షణికావేశం, అత్యాచారాలు, బాల్య వివాహాలు.. ఇలా యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు గర్భం దాల్చడానికి (టీన్ ప్రెగ్నెన్సీ) కారణాలు ఎన్నో! అయితే ఇంత చిన్న వయసులో గర్భధారణ అంటే ఇటు తల్లికి, అటు బిడ్డకి.. ఇద్దరికీ ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే బాల్య వివాహాల్ని నిర్మూలించడంతో పాటుతరువాయి
First Women : అంబులెన్స్ తోలేస్తున్నారు!
సాధారణంగా ఏ అంబులెన్స్ చూసినా మగవాళ్లే డ్రైవర్లుగా ఉండడం చూస్తుంటాం. ఎందుకంటే అంత చాకచక్యంగా, వేగంగా వాహనం నడిపే ఓర్పు, నేర్పు పురుషులకే ఉంటుందనేది చాలామంది అభిప్రాయం. కానీ ఈ మూసధోరణిని బద్దలు కొట్టి ఆడవాళ్లూ అందుకు సమర్థులే అని నిరూపించింది హిమాచల్ప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల నాన్సీ కట్నోరియా.తరువాయి
అతని రంగుల కల... ఆమె బంగారు విజయం
కలలు కనడానికి హద్దులెందుకు? భవనాలకి రంగులు వేసి రోజులు గడిపే షేక్గౌస్ కూడా ఇలానే ఆలోచించాడు. ‘ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు?’ అనుకోకుండా తన కూతురి బంగారు కలలకి రెక్కలు తొడిగాడు. ఆ తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేడు యాసిన్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయవాడ అమ్మాయి గెలుపు కథ ఇది..తరువాయి
K Pop Star: ‘బ్లాక్స్వాన్’కి అడుగు దూరంలో నిలిచింది!
సంగీతానికి రాళ్లను కరిగించే శక్తి కూడా ఉందంటుంటారు. అందులోనూ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పాప్ సంగీతం వింటూ మైమరచిపోని మనసుండదంటే అతిశయోక్తి కాదు. మరి, అలాంటి మ్యూజిక్ బ్యాండ్లో పాడే అవకాశం రావడమంటే పెట్టి పుట్టాలి. అంతటి అద్భుతమైన అవకాశానికి అడుగు దూరంలో నిలిచింది ఒడిశా రాక్స్టార్ శ్రేయా లెంకా.తరువాయి
నెగెటివిటీ పోవాలంటే ఇలా చేయండి..!
వీళ్లే కాదు.. మనలో చాలామందికి ఈ సమస్య ఎదురవుతుంది. ఎంత సానుకూలంగా ఆలోచించాలని ప్రయత్నించినా అది పట్టు సడలడంతో ప్రతికూల ఆలోచనా ధోరణి దిశగా అడుగులు వేస్తాం. కానీ ఒక్కసారి ప్రతికూలంగా ఆలోచించడం మొదలుపెడితే తిరిగి సానుకూల ఆలోచనా ధోరణిలోకి రావడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది.తరువాయి
పేదరికంపై విజయాల గోల్
ఒకరు అనాథ.. ఇంకొకరు కూలీ కూతురు.. మరొకరు రైతు బిడ్డ... నేపథ్యం ఏదైతే ఏంటట? భారత సాకర్ మహిళా జట్టు సభ్యులు... వీళ్లు. జాతీయ జట్టుని శిఖరాగ్రాన నిలిపేందుకు అహరహం శ్రమిస్తున్న క్రీడారత్నాలు... పేదరికాన్ని గోల్పోస్ట్లోకి నెట్టేసి విజయనాదం చేస్తున్న ఈ అమ్మాయిలతో ‘వసుంధర’ మాట కలిపింది.తరువాయి
అమ్మాయిల కోసం పోరాడుతోంది!
ఆడపిల్లలకు చదువెందుకు? అని ప్రశ్నించేవాళ్లు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు.. అలాంటివారికి సమాధానంగా నిలుస్తోందామె. కష్టపడి ఉన్నత చదువులు చదవడమే కాదు, ప్రపంచ ప్రఖ్యాత సంస్థలోని విద్యావిభాగంలో ఉన్నత పదవికి ఎంపికైంది. అంతర్జాతీయ స్థాయిలో సేవలందించాలన్న తన కలను సాకారం చేసుకుంది.తరువాయి
అదిగదిగో...అదే మా ఇల్లు
‘బ్యాడ్ బాయ్ బిలియనీర్స్- ఇండియా’.. ముంబయి మురికివాడలపై తీసిన వెబ్సిరీస్ ఇది. ఆ మహానగరంలో ఆకాశాన్ని తాకే భవనాల చెంతనే దిష్టిచుక్కల్లా ఉండే మురికివాడలని చూస్తున్నప్పుడు మైక్రోసాఫ్ట్ సంస్థలో ప్రొడక్ట్ డిజైనర్ మేనేజర్గా పనిచేస్తున్న షహీన్అట్టర్వాలా చూపులు ఓ చోట బలంగా ఆగిపోయాయి.తరువాయి
రిపబ్లిక్ పరేడ్లో ‘రఫేల్ రాణి’..!
దేశవ్యాప్తంగా 73వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలు దేశమంతా జరిగినా దిల్లీలోని రాజ్పథ్ మార్గంలో జరిగే వేడుకలపైనే అందరి చూపు ఉంటుంది. పలు రాష్ట్రాలు, శాఖలకు సంబంధించిన శకటాలను అక్కడ ప్రదర్శించడమే ఇందుకు కారణం. ఈసారి కూడా శకటాల ప్రదర్శన కనులవిందుగా సాగింది.తరువాయి
ప్రియమణికి డిజైన్ చేశా!
పెద్ద సంస్థలో ఉద్యోగం ఆమె కల. అనుకున్నట్టుగానే సాధించింది. ఫ్యాషన్ డిజైనింగ్.. అభిరుచి. అ, ఆలు తెలియదు. కానీ ఏదో సాధించాలన్న తపన. దీంతో సొంతంగానే నేర్చుకుని ప్రయత్నించింది. అవకాశాలొచ్చాయి.. ఎంతలా అంటే.. సినిమాలు, సెలబ్రిటీలకు సైతం చేసేలా! ఓవైపు ఉద్యోగం, మరోవైపు అభిరుచి రెంటినీ సమన్వయం చేసుకుంటూతరువాయి
మన స్మృతికి మళ్లీ ఆ గౌరవం..!
క్రికెట్ అంటే కేవలం పురుషులు మాత్రమే ఆడే క్రీడ అనే సంప్రదాయాన్ని నేటి తరం అమ్మాయిలు మార్చి చూపించారు. మార్చడమే కాకుండా పురుషులతో సమానంగా ఇందులో రాణిస్తూ క్రికెట్ ప్రేమికులను అలరిస్తున్నారు. ఈ జాబితాలో భారత ఓపెనింగ్ బ్యాట్స్ఉమన్ స్మృతి మంధాన ముందు వరసలో ఉంటుంది. తాజాగా ఆమె 2021 సంవత్సరానికి గాను ఐసీసీ ‘ఉత్తమ మహిళా క్రికెటర్’ అవార్డుతరువాయి
తగ్గేదేలే.. ఒక్కర్తే ప్రపంచాన్ని అలా చుట్టేసింది.. రికార్డు కొట్టేసింది!
పైలట్గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (Science, Technology, Engineering, Mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి.తరువాయి
పదేళ్లకే కోట్లు సంపాదిస్తోందట!
సాధారణంగా పదేళ్ల అమ్మాయంటే ఇప్పుడిప్పుడే బయటి ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ విద్యార్థి జీవితాన్ని గడుపుతుంటుంది. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన పిక్సీ కర్టిస్ మాత్రం పదేళ్ల వయసులోనే రెండు కంపెనీలను నడుపుతూ కోట్లు సంపాదిస్తోంది. ఇన్స్టాగ్రామ్లో లక్షలాది ఫాలోవర్లను కూడా సంపాదించుకుంది.తరువాయి
కలరియపట్టు నేర్చుకున్నా!
సైనా నెహ్వాల్ బయోగ్రఫీలో కథానాయకిగా తన నటనతో మెప్పించి తెలుగువారి అభిమానాన్నీ పొందిన బాలీవుడ్ నటి పరిణితిచోప్రా తన అందం, ఆరోగ్యం వెనుక రహస్యాలను చెప్పుకొచ్చిందిలా... ‘ప్రతిరోజు నిద్రలేవగానే మనసులో ‘ఈ రోజు ఆరోగ్యకరమైన పద్ధతులను పాటించి నన్ను నేను అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తా’ అని గట్టిగా అనుకుంటా... పాటిస్తా. అశ్రద్ధగా ఉంటే ఈ ప్రభావం చర్మంపై...తరువాయి
మోమోలతో కోట్ల వ్యాపారం
నేపాల్, టిబెట్ సంప్రదాయ వంటకమైన మోమోలు.. భారత ఈశాన్య రాష్ట్ర ప్రజల వంటకాల్లోనూ భాగమయ్యాయి. ఈ మధ్య ఇవి దేశవ్యాప్తంగా లభిస్తున్నాయి. అయితే, మోమోలు తయారు చేయడం అంత సులభం కాదు. అందుకే, సరసమైన ధరలకే ఎక్కువకాలం నిల్వ చేసుకునేలా ఫ్రోజెన్ మోమోలను తయారు చేసి విక్రయిస్తున్నారు దిల్లీకి చెందిన అదితి మదన్. తన ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తుండటంతో ఆమె మోమో మామీగా పేరు సంపాదించుకున్నారు. ఓ సాధారణ ఉద్యోగి నుంచితరువాయి
నీకు ఆకాశమే హద్దు తల్లీ..!
‘వందే భారత్ మిషన్’.. ఈ పేరు తలచుకుంటే కరోనా తొలి రోజులే గుర్తొస్తాయి.. భయంతో ఒళ్లంతా చెమటలు పడతాయి.. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ అనూహ్య ధైర్యసాహసాలు ప్రదర్శించి ఈ మిషన్లో భాగమయ్యారు కొంతమంది మహిళా పైలట్లు. విదేశాల్లో ఉన్న వారిని స్వదేశానికి చేర్చి కొవిడ్ వారియర్లుగా మన్ననలందుకున్నారు.తరువాయి
వాళ్ల సమస్యలకు తాను గొంతుకై..!
అవసరంలో ఉన్న వారిని ఆదుకోవడంలోనే సంతృప్తిని వెతుక్కునే వారు చాలా అరుదుగా ఉంటారు. తమ సేవతో సమాజాన్నే కాదు.. ప్రభుత్వాల్ని సైతం మెప్పిస్తుంటారు. న్యూజిలాండ్లో పుట్టిపెరిగిన భారత సంతతి అమ్మాయి గడ్డం మేఘనదీ ఇలాంటి మనస్తత్వమే! అందుకే ఆమె చేసిన సేవా కార్యక్రమాలే తనకు అరుదైన ఘనతను తెచ్చిపెట్టాయి.తరువాయి
ఆమె ప్రమాదాలు జరగనివ్వదు..
ఇండోర్లో ఓ యువతి నృత్యం చేస్తూ వినూత్నంగా ట్రాఫిక్ను నియంత్రించడం అక్కడివారికి సుపరిచితం. రహదారి భద్రతపై ఈమె అందిస్తున్న అవగాహనా విధానం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఉదయం ఆర్జేగా, మధ్యాహ్నం వాణిజ్యవేత్తగా మారిపోతుంది. సాయంత్రమైందంటే చాలు...రహదారి భద్రతలో భాగస్వామ్యురాలై అందరికీ అవగాహన కలిగిస్తుంది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా, సామాజిక సేవకురాలిగా పలురకాల బాధ్యతలను నిర్వర్తిస్తోంది 24 ఏళ్ల షుభి జైన్....తరువాయి
సంబరాల సంక్రాంతి నేర్పే పాఠాలెన్నో..!
సాధారణంగా పండగొచ్చిందంటే ఆ ఆనందాలు నట్టింట వెల్లివిరుస్తాయి. మరి, ఆ వచ్చింది.. పెద్ద పండగ సంక్రాంతి అయితే ఆ సరదాలు మరింతగా రెట్టింపవుతాయనడంలో అతిశయోక్తి లేదు. అయితే సంబరాల సంగతి కాసేపు పక్కన పెడితే సంక్రాంతి పండగ సందర్భంగా పాటించే కొన్ని పద్ధతులకు, ఆచారాలకు నిగూఢ అర్థాలుంటాయి.తరువాయి
అధికారులు వస్తే దాక్కునేదాన్ని!
చదువంటే ఇష్టమున్నా... కూలికి వెళ్లకపోతే రోజుగడవని జీవితం ఆ అమ్మాయిది. కానీ చదవాలన్న ఆమె సంకల్పానికి అమ్మ, టీచరమ్మల సాయం తోడైంది. పూట భోజనం కోసం వెతుక్కున్న ఆ అమ్మాయి జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా ఎదిగింది. ఈ పదవి సాయంతో తోటి ఆడపిల్లల జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంటోంది.తరువాయి
పదహారేళ్లకే ప్రపంచ నం.1 అయింది!
ఆటల్లో రాణించాలంటే ఆసక్తి ఉంటే సరిపోదు.. శారీరకంగా, మానసికంగా బలంగా మారి బరిలోకి దిగితేనే విజయం వరిస్తుంది.. ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది గుజరాత్కు చెందిన అండర్-19 బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తస్నిమ్ మిర్. పదహారేళ్ల ఈ అమ్మాయి ఈ క్రీడలో ‘రాకెట్’లా దూసుకుపోతోంది.తరువాయి
వయసు 18..అభిమానులు 10లక్షలు!
ఇన్స్టాగ్రామ్లో మిలియన్.. అంటే పది లక్షల మంది ఆమెను అనుసరిస్తున్నారు. తనో సినీ నటో, ప్రముఖ వ్యాపారవేత్తో అనుకుంటున్నారా? కాదండీ బాబూ.. సాధారణ మధ్యతరగతి అమ్మాయి. చదివేది డిగ్రీ.. అదీ ప్రభుత్వ కళాశాలలో! మరి అఫ్రీన్ వాజ్కి ఇదెలా సాధ్యమైందంటే.. ఏటికి ఎదురీదుతూ ఉత్సాహపు కెరటంలా సాగుతున్న తన గురించి తెలుసుకోవాల్సిందే!తరువాయి
కనిపించని శత్రువుతో పోరాడుతోంది
కొన్ని సమస్యలు విచిత్రంగా ఉంటాయి. దానికి కొందరు స్పందించే తీరు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అలాంటిదే డాక్టర్ అనుభా మహాజన్ కథ. అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ అమ్మాయి తనలాంటి వారి కోసం ‘క్రానిక్ పెయిన్ ఇండియా’ అని సంస్థనే స్థాపించింది. నొప్పి కోసం సంస్థ ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా?! అయితే చదవండి...తరువాయి
ఆ సంఘటనే ఈ అమ్మాయిని మార్చేసింది..!
కొంతమంది వయసుకు మించిన ఆలోచనలు చేస్తుంటారు.. చుట్టూ ఉన్న సమస్యల నుంచి స్ఫూర్తి పొంది సమాజానికి తమ వంతుగా ఏదైనా చేయాలని తహతహలాడుతుంటారు. ఉత్తరప్రదేశ్లోని జలాలాబాద్లో పుట్టి పెరిగిన సాక్షి శ్రీవాస్తవ్ జీవితమూ ఇందుకు మినహాయింపు కాదు. చిన్నతనం నుంచే సమాజ సేవపై మక్కువ పెంచుకున్న ఆమె.. తన కాలేజీ రోజుల్లో జరిగిన ఓ సంఘటన నుంచి స్ఫూర్తి పొంది ఇటువైపుగా అడుగులేసింది.తరువాయి
అందుకే నీకు నా ప్రేమ తప్ప ఏమివ్వగలను?
ఎంతసేపూ ‘నేనింత లావుగా ఉన్నానేంటి.. చర్మంపై ఈ స్ట్రెచ్మార్క్స్ ఏంటి అసహ్యంగా..!’ అంటూ మన శరీరాన్ని మనమే ఆడిపోసుకుంటాం.. ఇతరులతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురవుతుంటాం. కానీ మన కష్టసుఖాల్లో ఎవరు తోడున్నా, లేకపోయినా ఎల్లవేళలా మన వెంట ఉండేది మాత్రం మన శరీరమేనన్న విషయం మాత్రం గ్రహించం..తరువాయి
ప్రిన్సెస్ పి... ఎవరీ అమ్మాయి?
ఇంటిని పట్టించుకుంటాం కానీ... మన ఆరోగ్యం గురించి వదిలేస్తాం! స్వేచ్ఛగా నవ్వడానికే వెనకాడతాం.... నచ్చిన డ్రస్ వేసుకోవడానికి భయం. మగవాళ్లు గుచ్చిగుచ్చి చూసే చూపుల నుంచి తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరం ఏదో దారి వెతుక్కున్న వాళ్లమే! ఇవేకాదు మన సమస్యలు ఇంకా బోలెడు. వాటిపై చర్చ జరగడానికీ, సమాజంలో అవగాహన పెరగడానికీ ‘ప్రిన్సెస్ పి’ పేరుతో ఒక అమ్మాయి ఏం చేస్తోందో చూడండి..తరువాయి
ఆమె స్ఫూర్తితోనే ఈ అందాల కిరీటం గెలిచా!
జీవితంలో ఎప్పుడో ఒకసారి ఎవరో ఒకరిని చూసి స్ఫూర్తి పొందుతాం.. మన మనసులోని తపనేంటో తెలుసుకుంటాం.. అలా తనకూ ఓ మార్గదర్శి ఉందంటోంది తాజాగా ‘మిస్ టీన్ ఇంటర్నేషనల్ ఇండియా’ కిరీటం గెలిచిన 16 ఏళ్ల మన్నత్ సివాచ్. 2017లో ‘ప్రపంచ సుందరి’గా అవతరించిన మానుషీ ఛిల్లర్ని చూశాకే అందాల పోటీల్లో పాల్గొనాలన్న ఆలోచన కలిగిందంటోంది.తరువాయి
ఈమె జీతం కోటిపైనే!
సంప్రీతిది బిహార్లోని పట్నా. నాన్న రామశంకర్ యాదవ్ ఫైనాన్స్ సంస్థలో ఉన్నతోద్యోగి. అమ్మ శశిప్రభ పట్టణాభివృద్ధి విభాగంలో ఉపసంచాలకులు. ఉన్నత స్థాయిలో స్థిరపడి, అమ్మానాన్నకి మంచి పేరు తేవడం ఈమె కల. పది, ఇంటర్ ఏ తరగతైనా ఎప్పుడూ ముందే. దిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం నుంచి గత ఏడాదే కంప్యూటర్తరువాయి
వేలమందికి సరస్వతీ కటాక్షం...
బాగా చదువుకోవాలన్న కోరికను నెరవేర్చుకోవడం కోసం రోజూ 16 కిలోమీటర్లు నడిచేది. ఉన్నత విద్య చదవడం కోసం అహోరాత్రులూ కష్టపడింది. ఆ క్రమంలో... తనలా ఎంతోమంది తపిస్తున్నారని అర్థమయ్యింది. వారికి అండగా నిలవాలనుకుంది... ‘ట్యుటోర్ కేబిన్’ అంకుర సంస్థతో గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన చదువులను అందిస్తోన్న నేహా కథ ఇది...తరువాయి
ప్రతిభతో ‘కోట్ల’ సంపాదన!
వేలు, లక్షల కొద్దీ జీతాలు అందుకోవడం ఇప్పుడు పెద్ద విషయం కాకపోవచ్చు. కానీ కొంతమంది అమ్మాయిలు తమ ప్రతిభాపాటవాలతో కెరీర్ ప్రారంభంలోనే అరుదైన ఉద్యోగ అవకాశాలు అందుకుంటున్నారు. ఏడాది తిరిగే సరికి కోట్ల ప్యాకేజీని సొంతం చేసుకుంటున్నారు. పాట్నా అమ్మాయి సంప్రీతీ యాదవ్కు కూడా తాజాగా అలాంటి గోల్డెన్ ఆఫర్ తలుపు తట్టింది.తరువాయి
Money Tips: కొత్త ఏడాదిలో ఆర్థిక కష్టాలు రాకుండా!
ప్రతి సంవత్సరం డబ్బు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక ప్రణాళికలు రచించుకోవడం.. వాటిని చేరుకోవడంలో విఫలమవడం.. చాలామంది విషయంలో జరిగేదే! తద్వారా డబ్బు వృథా అవడంతో పాటు వెనక్కి తిరిగి చూసుకుంటే.. అనుకున్న పని ఒక్కటీ పూర్తి కాదు. మరి, ఇలాంటి అలసత్వానికి చెక్ పెట్టాలంటే.. కొన్ని నియమాలు పాటించాలంటున్నారు నిపుణులు.తరువాయి
ఇలా ఈ ఏడాదంతా మనల్ని మనం ప్రేమించుకుందాం!
శరీరాకృతి, అందం, చర్మ ఛాయ, అధిక బరువు.. కొంతమంది మహిళలకు ఇవి బద్ధ శత్రువుల్లా మారిపోతున్నాయి. ఎందుకంటే వీటిని కారణంగా చూపి ఇటు ఆఫ్లైన్, అటు ఆన్లైన్ వేదికలుగా ఎంతోమంది ఎదుటివారిపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి మాటలు వాళ్ల మనసును నొప్పిస్తాయేమోనన్న కనీస జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తిస్తుంటారు.తరువాయి
అవకాశాలు సిద్ధం... అందుకుందామా మరి!
2021లో ఎన్ని చూశాం! లాక్డౌన్.. కొవిడ్తో ప్రాణ భయం.. ఉద్యోగ అనిశ్చితి.. వీటికితోడు మానసిక ఒత్తిడి! ఏడాదంతా ఎన్నో ఒడుదొడుకులు! నెమ్మదిగా పరిస్థితుల్లో మార్పు వస్తోంది. మునుపటిలా సాధారణ స్థితికి వచ్చేస్తోందన్న ఆశ. అది నిజమే అన్నట్టుగా కొత్త ఏడాదీ వచ్చేసింది. కొంగొత్త ఆశలు, భవిష్యత్పై ఎన్నో కలలు మోసుకొచ్చింది. వీటికి అనుగుణంగానే అవకాశాలూ సిద్ధంగా ఉన్నాయి. మనం అందుకోవడమే తరువాయి!...తరువాయి
ఆన్లైన్లో నేర్చుకున్నా!
ఫ్యాషన్ డిజైనింగ్ చదవాలనే కోరిక ఉన్నా పరిస్థితుల కారణంగా ఆ కల నెరవేరలేదు. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూనే తన అభిరుచికి పదును పెట్టుకుని ఇప్పుడు విదేశాల ఆర్డర్లూ అందుకుంటోంది మేగాజి సౌజన్య. పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలమని నిరూపించిన ఈ నిజామాబాద్ అమ్మాయి స్ఫూర్తి కథనమిదీ...మాది కామారెడ్డి జిల్లా రాజంపేట. నాన్న మధు నిజామాబాద్ వచ్చి కులవృత్తి చేసేవారు. అమ్మ సునీత. అమ్మా నాన్నలకు నేను, తమ్ముడు విరాట్ సంతానం....తరువాయి
‘ఎవరో చేసిన తప్పుకు నేనెందుకు బలి కావాలి’ అనుకున్నా!
ఎవరో చేసిన తప్పులు కొంతమంది పాలిట శాపంగా పరిణమిస్తుంటాయి. మరి, ఇలాంటి ప్రతికూలతలు కమ్ముకున్నప్పుడు అక్కడే ఆగిపోతే జీవితానికి అర్థమే లేకుండా పోతుంది.. అదే ధైర్యం చేసి అడుగు ముందుకేస్తే మనమేంటో నిరూపించుకోవచ్చు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాస్మిన్ మన్సూరే జీవితంలోనూ ఇన్ని మలుపులున్నాయి.తరువాయి
ఇదే మొదలు.. కావాలి మరెన్నో!
తొలి ఎప్పుడూ ప్రత్యేకమే! కొన్నిసార్లు అది మధుర జ్ఞాపకం... ఇంకొన్నిసార్లు ఎంతోమందికి మార్గనిర్దేశం... మరికొన్నిసార్లు చరిత్రకు నాందిగా నిలుస్తుంది. ఈ ఏడాది మన విషయంలో అలాంటి కొన్ని ‘మొదటి’ జ్ఞాపకాలున్నాయి. వాటి స్ఫూర్తితో మరిన్ని సాధిద్దాం... సంఖ్య పెరిగింది దేశ చరిత్రలో మొదటిసారిగా పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా నమోదైంది. ఈ నవంబరులో నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే ఈ విషయాన్ని తెలియజేసింది. 2019 - 2021 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం ప్రతి 1000 మందితరువాయి
బ్రా ఎంచుకునే ముందు ఇవి గమనిస్తున్నారా?
ఇలా ఒకటా, రెండా.. తమ వక్షోజాలకు సంబంధించిన ప్రశ్నలు అమ్మాయిల మదిలో ఎన్నో ఉంటాయి. అయితే వాటి గురించి ఇతరులను అడగాలంటే సిగ్గు, బిడియం! దీంతో తమకు తెలిసిన చిట్కాలనే పాటించడం అలవాటుగా మార్చుకుంటారు. అయితే ఇలాంటి అలవాట్లు అప్పటికప్పుడు సమస్యల్ని తెచ్చిపెట్టకపోయినా..తరువాయి
అందుకే డార్లింగ్ అయ్యా!
రేడియో జాకీగా శ్రోతలని అలరించడంతో తను ఆగిపోలేదు. ‘వాడు త్వరగా ముసలాడవ్వకూడదే...’ అంటూ ఉప్పెనలో కృతిశెట్టికి గొంతునిచ్చిన ఆ అమ్మాయి ఇప్పుడు ఆరు భాషల్లో సినిమా డబ్బింగ్లు చెబుతోంది. పాటలు, సంభాషణల రచయితగా అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. వ్యాపారంలోనూ రాణిస్తోంది. ఇదంతా డార్లింగ్ శ్వేత గురించి... ఉరకలెత్తే ఉత్సాహానికి ప్రతీకలాంటి ఈ పాతికేళ్ల అమ్మాయి వసుంధరతో మాట కలిపింది...తరువాయి
పనస రుచి చూసి వైద్యవిద్య వదిలేసింది...
పర్యాటకురాలిగా వచ్చిన ఓ విదేశీ యువతి జీవితాన్నే మార్చేసింది మన పనసపండు. మొదటిసారిగా పనస తొనల రుచి చూసిన ఆమె తన వైద్య విద్యనే వదిలేసింది. శాకాహారులకు మాంసాహార విలువలను అందించే ఆహారంలా ఈ పండును మార్చింది. పనసతో మాక్ మీట్ తయారీని కెరియర్గా ఎంచుకుని విజయాలు సాధించడమే కాదు...తరువాయి
పేదరికాన్ని ఓడించి... హాకీలో గెలిచింది...
పేదరికం అడ్డునిలిచింది.. ఆడపిల్లకి ఆటలెందుకనే విమర్శలను లెక్కచేయ్యలేదు.. చెట్టుకొమ్మలనే స్టిక్కులుగా మార్చుకొని 12 ఏళ్ల వయసులో హాకీ ప్రాక్టీస్ మొదలు పెట్టింది.. అంచెలంచెలుగా ఎదిగింది. పాఠశాల నుంచి జాతీయ స్థాయి వరకు అనేక టోర్నమెంట్లలో ప్రతిభ చూపింది. పేద బాలికలకు శిక్షణ ఇస్తూ వారిని అంతర్జాతీయ క్రీడాకారిణులుగా తయారు చేస్తోంది కరుణపుర్తి.తరువాయి
అందుకే అమ్మకు మళ్లీ పెళ్లి చేశాం!
‘భరించేవాడే భర్త’ అంటుంటారు.. కానీ కట్టుకున్న వాడు రాచిరంపాన పెడుతున్నా.. ఓపికతో సహించాలంటారు కొంతమంది. ఇక విధిలేక అలాంటి వాళ్లతో విడిపోవడానికి నిర్ణయించుకుంటే బరితెగించిందన్న ముద్ర పడిపోతుంది. తన తప్పు లేకపోయినా సమాజం అనే సూటిపోటి మాటలు భరిస్తూ.. ఒంటరిగా పిల్లల బాధ్యతల్ని మోస్తూ ఆమె పడే యాతన అంతా ఇంతా కాదు.తరువాయి
NDA: అమ్మాయిలూ.. త్రివిధ దళాల్లో చేరేద్దామా?
‘ధైర్యే సాహసే లక్ష్మి’ అన్నారు పెద్దలు. అంటే.. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తేనే మనం అనుకున్నది సాధించగలం అని! ఈ తరం అమ్మాయిలు ఇదే సిద్ధాంతాన్ని నమ్ముతున్నారు. పురుషాధిపత్యం ఉన్న రంగాల్లోకి వెళ్లడానికీ ‘సై’ అంటున్నారు. రక్షణ రంగంలో సైతం ప్రవేశించి దేశ సేవలో తరించాలని ఉవ్విళ్లూరుతున్నారు.తరువాయి
దానమివ్వడానికి నేనేమైనా వస్తువునా.. నాన్నా?!
పెళ్లిలో వధువు తండ్రి వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేయడం మన సంప్రదాయం! అప్పటిదాకా తానే అన్నీ అయి తన కూతురి బాధ్యతలు చూసుకున్న తండ్రి.. ఇప్పుడా బాధ్యతల్ని అల్లుడి చేతిలో పెట్టడమే ఈ తంతు అంతరార్థం. అయితే ఇలా పెళ్లి పేరుతో అమ్మాయిని దానమివ్వడం మధ్యప్రదేశ్కు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ తపస్యా పరిహార్కు నచ్చలేదు.తరువాయి
సరదాగా మొదలెడితే.. సెలబ్రిటీలూ మెచ్చారు
జంధ్యాల హాస్యానికి ఆమె పెద్ద ఫ్యాన్. తనూ అలాంటి హాస్యాన్ని అందించాలనుకుంది. తన యాసనే ఆయుధంగా చేసుకొని లక్షల మందికి నవ్వుల్ని పంచుతోంది. అరుదైన రంగంలో రాణిస్తూ సినీ ప్రముఖుల చూపుల్నీ తన వైపు తిప్పుకున్న ఆమే... వేదుల శ్రీ సత్య జగదీశ్వరి. ఇలా చెబితే కనుక్కోవడం కష్టమే కానీ..తరువాయి
21తో మేలెంత?
కలలకు రెక్కలు తొడుక్కుని నింగిలోకి స్వేచ్ఛగా ఎగరాలనుకునే సమయంలో ఆ రెక్కలని విరిచేస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం చాలామంది అమ్మాయిల పరిస్థితి కూడా అలానే ఉంది. శరీరాన్నీ.. మనసునీ, కట్టుకోబోయే వాడినీ, ప్రపంచాన్నీ... పూర్తిగా అర్థం చేసుకోకుండానే పెళ్లి అనే బంధంలోకి అడుగుపెట్టాల్సి వస్తోంది. దాని ఫలితమేతరువాయి
విశ్వ సుందరికి లభించే సౌకర్యాలేంటో తెలుసా?
ప్రపంచంలో రకరకాల అందాల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటిలో మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిస్ ఇంటర్నేషనల్, మిస్ ఎర్త్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఈ పోటీలు జరుగుతున్నంతసేపు చాలామంది కళ్లు దీని పైనే ఉంటాయి. ఈ క్రమంలో తమ దేశానికి చెందిన అమ్మాయి కిరీటాన్ని దక్కించుకోవాలని ఆశిస్తుంటారు.తరువాయి
ఆన్లైన్లో.. ఆటాడేస్తున్నారు!
‘ఆన్లైన్ లైవ్ గేమింగ్స్’ అంటే మనకు అబ్బాయిలే గుర్తుకొస్తారు... కానీ ఈ మధ్యకాలంలో అమ్మాయిలూ ఈ రంగంలోకి వస్తున్నారు. గేమింగ్ రంగంలో కంటెంట్ క్రియేటర్లుగా మారి ఉపాధి బాటపడుతున్నారు. అలా లైవ్ స్ట్రీమింగ్తో లక్షలమంది అభిమానులని సంపాదించుకున్న అపర్ణా, కంకనాలను ఫేస్బుక్ ప్రశంసించింది...తరువాయి
ఊరి కోసం మోడలింగ్ వద్దనుకుంది!
‘ఊరు మనకు చాలా ఇచ్చింది.. మనమూ ఎంతో కొంత తిరిగిచ్చేయాలి.. లేకపోతే లావైపోతాం..’ ఇది సినిమా డైలాగే అయినా నిజ జీవితంలో దీన్ని అక్షర సత్యం చేసి చూపిస్తానంటోంది యువ మోడల్ ఏశ్రా పటేల్ గుజరాత్లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిపెరిగిన ఆమె.. మోడలింగ్పై ఆసక్తితో ఈ రంగంలో నిలదొక్కుకుంది.తరువాయి
గోల్ఫ్లో అద్భుతాలు సృష్టిస్తోంది!
‘ఆసక్తి ఉన్న రంగాల్లో అమ్మాయిల్ని ప్రోత్సహిస్తే అద్భుతాలు సృష్టించగలరు..’ పదిహేనేళ్ల అవనీ ప్రశాంత్ ఈ మాటల్ని అక్షర సత్యం చేసి చూపిస్తోంది. పసి వయసు నుంచే గోల్ఫ్ క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. టీనేజ్లోకి ప్రవేశించకముందే పదుల సంఖ్యలో ట్రోఫీలు గెలుచుకుంది. ఓవైపు చదువు కొనసాగిస్తూనే.. మరోవైపు గోల్ఫ్ క్రీడలో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో రాణిస్తోంది.తరువాయి
వృథాతో వ్యాపారం
దుస్తులు చిరిగినా, పాడైనా పక్కనపెట్టేస్తాం. ఇదీ పర్యావరణానికి హానే! వీటిని రీసైక్లింగ్ చేస్తే వృథాని అరికట్టొచ్చు కదా! ఇదే ఆలోచించింది దిల్లీకి చెందిన ఫ్యాషన్ డిజైనర్. పరిశ్రమల్లో వృథాగా పడేసే వస్త్రాలను రీసైక్లింగ్ చేస్తూ కొత్త డిజైన్లను సృష్టిస్తోంది. కృతి తుల.. ఎకోఫ్రెండ్లీ బ్రాండ్ డూడ్లెజ్ను ప్రారంభించింది.తరువాయి
అందమైన ఆల్రౌండర్
ఆ అమ్మాయి ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఇంకా.. మోడల్, గాయని, నృత్యకారిణి, రేడియోజాకీ. మేనేజ్మెంట్ విద్యార్థిని కూడా! అప్పుడే ఆశ్చర్యపోకండి. ఇంకా ఉంది.. తాజాగా మిస్ సౌత్ ఇండియా పోటీల్లో తెలంగాణ క్వీన్గానూ నిలిచింది. సాధారణ మధ్యతరగతి అమ్మాయి.. ఎలాంటి శిక్షణ లేకుండా సాధించింది ఇది! దీప్తి శ్రీరంగం..తరువాయి
నన్నలా చూసి ఆశ్చర్యపోయేవారు
తనకి స్టేజ్ ఫియర్. ఇంటా బయటా సైలెంటే! పెళ్లయ్యాక మారిపోయింది... ఇప్పుడు యూట్యూబులో చిట్కాలు, షాపింగ్ సలహాలతో లక్షల మందిని ఆకర్షిస్తోంది. మోడలింగ్ కూడా చేసేస్తోంది. మొదట్లో అనుకున్న ఫలితాలు రాకపోయినా, నెగెటివ్ కామెంట్లతో ఒత్తిడి ఎదుర్కొన్నా.. తన ప్రయాణాన్ని ఆపలేదామె.తరువాయి
తండ్రికి తగ్గ తనయ..!
దేశంలో కొవిడ్ రెండో దశ ముప్పు అప్పుడప్పుడే మొదలవుతున్న రోజులవి. ఓవైపు కొవిడ్ కేసులు పెరిగిపోవడంతో టెస్టుల నిర్వహణ కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో ఆర్టీపీసీఆర్ టెస్టు చేయించుకోవడానికి వేలకు వేలు ఖర్చు పెట్టాలంటే సామాన్యులకు గుదిబండే! ఇలాంటి ప్రతికూలతలన్నీ పాతికేళ్ల అవనీ సింగ్ను ఆలోచనలో పడేశాయి.తరువాయి
Breaking Steriotypes : షేర్వాణీ ధరించి.. గుర్రమెక్కి..!
సాధారణంగా వివాహ వేడుకల్లో అబ్బాయిలు షేర్వాణీ ధరించడం, అమ్మాయిలు చక్కగా చీరలో ముస్తాబవడం ఆనవాయితీ! అలాగే కొన్ని ప్రాంతాల్లో పెళ్లికొడుకు వారి సంప్రదాయం ప్రకారం గుర్రం మీద కల్యాణ మండపానికి చేరుకుంటాడు. అయినా ఇవన్నీ అబ్బాయిలకేనా.. అమ్మాయిలు చేస్తే తప్పేంటితరువాయి
విదేశాల్లో చదవాలన్న నా కల ఇలా నిజమైంది..!
త్వరగా జీవితంలో స్థిరపడి తమ కాళ్లపై తాము నిలబడాలనుకొనే అమ్మాయిల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ క్రమంలో సమాజం పెట్టే లేనిపోని ఆంక్షలు, కట్టుబాట్లను కాదని తమను తాము నిరూపించుకుంటూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే కేరళ మలప్పురంకు చెందిన రీమా షాజీ.తరువాయి
గిన్నెలు ఖాళీ చేసి.. గిన్నిస్ రికార్డులు!
పై ఫొటోలోని అమ్మాయిని చూశారా? పేరు లేహ్ షట్కీవర్. వయసు 28. మెరుపు తీగలా సన్నగా ఉంది కదూ! కానీ తను తినడం ప్రారంభించిందంటే క్షణాల్లో గిన్నెలు ఖాళీ అయిపోవాల్సిందే. ఈ వేగమే తను ఇరవైకిపైగా గిన్నిస్ రికార్డులు బద్ధలు కొట్టేలా చేసింది. ‘స్పీడ్ ఈటర్’ పేరు కట్టబెట్టింది.తరువాయి
ఉత్తరాలతో పలకరిస్తోంది!
ఈ డిజిటల్ యుగంలో మాటలు మార్చుకోవాలన్నా, ఫొటోలు-వీడియోలు పంచుకోవాలన్నా.. అందరూ సోషల్ మీడియానే ఆశ్రయిస్తున్నారు. కానీ కేరళకు చెందిన రెజ్బిన్ అబ్బాస్ అనే యువతి మాత్రం నేటికీ ఉత్తరాల ఒరవడినే కొనసాగిస్తోంది. ఈ క్రమంలోనే సుమారు 40 దేశాలకు చెందిన యువతీయువకులతో చెలిమి పెంచుకుందామె.తరువాయి
బహుముఖ స్ఫూర్తి
జానపదాలు పాడి సినిమాల్లో అవకాశాలను పొందిన వాళ్లను చూస్తుంటాం. కానీ ఈ అమ్మాయి.. నేపథ్య గాయనిగా రాణిస్తూనే జానపద గీతాల్లోనూ సత్తా చూపుతోంది. అంతేనా.. లిరిక్స్, ర్యాప్ రాయడం, డబ్బింగ్ వంటివీ సునాయాసంగా చేస్తోంది. మూడో ఏటనే గాన ప్రస్థానాన్ని ప్రారంభించి లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. తనే.. స్ఫూర్తి జితేందర్. ఈ యువ తరంగాన్ని వసుంధర పలకరిస్తే తన గురించి చెప్పుకొచ్చిందిలా...తరువాయి
మీ కథ చెబుతారా? వింటాను!
మన సంతోషాలు, జ్ఞాపకాలు, ఆలోచనలను సోషల్ మీడియాలో స్నేహితులతో పంచుకుంటుంటాం. కానీ కరిష్మా... చుట్టూ ఉన్న వారి కథలను, వ్యథలను పంచుకుంటోంది. ఫేస్బుక్లో తన పోస్టులు లక్షల గుండెలను తడుతున్నాయి. స్ఫూర్తిని నింపుతున్నాయి. వాటి ద్వారానే 15 కోట్లు సేకరించింది. లక్షల జీవితాల్లో వెలుగులు నింపింది. తన స్ఫూర్తియానాన్ని చూద్దాం రండి!తరువాయి
శరీరం చచ్చుబడ్డా.. ఆశయాన్ని బతికిస్తోంది
తెల్లవారితే పెళ్లిరోజు. భర్తతో ఆనందంగా గడపాలనుకున్న ప్రణాళికలకు విధి అడ్డుకట్ట వేసింది. విచిత్రమైన అనారోగ్యం ఆమెను అచేతనంగా మార్చింది. కానీ ఆమె తన జీవితం అయిపోయింది అనుకోలేదు. తనలాంటి వాళ్లకు అవగాహన కల్పిస్తోంది. వాళ్లలో స్ఫూర్తిని నింపడంతోపాటు వికలాంగులతరువాయి
ఈ అమ్మాయి..స్టార్టప్ల గురువు!
ఎన్నో రంగాల్లో విజేతలతో మాట్లాడిన అనుభవం శ్రేయసిది. వాళ్ల శ్రమ, త్యాగాలు, విజయ రహస్యాలతో ఉత్తేజితురాలైంది... స్ఫూర్తి పొందింది. వాళ్లలా నేనెందుకు కాకూడదు అనుకుంది... తన పరిజ్ఞానాన్ని తోటి యువతకు పంచాలనుకుంది... ఆ ఆలోచననే స్టార్టప్గా మలచుకొని లక్షల మందికి దిశా నిర్దేశం చేస్తూ... విజయపథంలో నడుస్తోంది!తరువాయి
గిరిజన ‘అందం’!
గిరిజన మహిళలంటే సమాజంలో ఒక రకమైన చిన్నచూపు ఉంటుంది. వాళ్లు ఏదీ సాధించలేరన్న భ్రమలో ఉంటారు చాలామంది. కానీ కేరళకు చెందిన అనుప్రసోభిని ఈ భావన తప్పని నిరూపిస్తోంది. అక్కడి ఇరుల అనే గిరిజన తెగకు చెందిన ఆమె.. తాజాగా ‘మిస్ కేరళ ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్ 2021’ అందాల పోటీల తుది దశకు చేరుకొని అందరి చూపులను తన వైపుకు తిప్పుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి గిరిజన యువతిగా నిలిచింది.తరువాయి
ఫిట్నెస్తో హిట్ కొట్టేస్తాం!!
ఏదైనా సవాల్ను స్వీకరించి గెలవటంలోనే మజా ఉంటుంది. దీనికి సామాజిక స్పృహను జోడించి వ్యాపారంగా మలచుకుంది దిశా మేటి. 24 రోజుల డ్యాన్స్ ఛాలెంజ్తో మహిళలకు ఫిట్నెస్ శిక్షణనిస్తోంది. సి.ఎ. చదువు వదిలేసి మరీ దీన్ని కెరియర్గా ఎంచుకున్నా అంటోన్న ఈ హైదరాబాదీ అమ్మాయి ఇప్పుడు ఎంతోమంది యువతుల ఫేవరెట్. తన ప్రయాణాన్ని ‘వసుంధర’తో పంచుకుందిలా!!తరువాయి
వృథా వస్త్రం... ఉపాధి అస్త్రం
టూర్లో భాగంగా ఒక పరిశ్రమకు వెళ్లింది శ్రీనిధి. అక్కడ పెద్ద కుప్పగా పోసిన వస్త్రాలను చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడే ఓ ఉపాయమూ తట్టింది. అదే ఓ వ్యాపార మార్గమూ అయ్యింది. అంతేనా.. రాష్ట్రస్థాయిలో ఇన్నొవేటర్ అవార్డునూ దక్కించుకుంది. డిగ్రీ కూడా పూర్తిచేయని అమ్మాయి ఆ స్థాయికి ఎలా ఎదిగింది? చదివేయండి.తరువాయి
అలా తన గ్రామ ప్రజలకు వ్యాక్సిన్ వేయించింది!
కరోనా వ్యాక్సిన్పై ఎంతగా అవగాహన పెంచుతున్నా.. ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలు ఈ టీకా గురించిన అపోహలు-భయాలతోనే సావాసం చేస్తున్నాయి. ఆ జాబితాలో మొన్నటిదాకా కేరళలోని పనియార్ కమ్యూనిటీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ తెగలో వంద శాతం టీకా కార్యక్రమం పూర్తయింది. నిజానికి దీని వెనుక అస్వతీ మురళి అనే గిరిజన అమ్మాయి కృషి ఎంతో ఉంది.తరువాయి
బైసెప్స్తో యాపిల్స్ చితక్కొట్టి... గిన్నిస్ రికార్డు
లిన్సే లిండ్బర్గ్ యూట్యూబ్లో ఏం చేసినా ప్రత్యేకమే. తన కండ బలాన్ని చూపించే ఆ వీడియోలంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులకు కన్నులపండుగే. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అయ్యింది. గిన్నిస్ రికార్డునూ అందించింది. అమెరికాకు చెందిన లిన్సే లిండ్బర్గ్కు చిన్నప్పటి నుంచి వ్యాయామాలంటే ఇష్టం. అందరిలోనూ ప్రత్యేకంగా కనిపించాలని కలలు కనేది. సాహసాలు చేసి వీడియోలను సోషల్ మీడియాలో ఉంచేది. వాటికి...తరువాయి
21 ఏళ్ల సర్పంచ్!
పురుషాధిపత్యం అధికంగా ఉన్న రాజకీయాల్లోనూ మహిళలు ప్రవేశిస్తున్నారు. తమ సేవా కార్యక్రమాలతో, ఇచ్చిన హామీల్ని నెరవేర్చుకుంటూ ప్రజల మన్ననలందుకుంటున్నారు. తానూ ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటోంది బిహార్కి చెందిన 21 ఏళ్ల అనుష్క కుమారి. సర్పంచ్గా పోటీ చేసి.. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించిందామె.తరువాయి
మూడో అంతస్తు నుంచి తోసేశారు...
అదనపు కట్నంకోసం భర్త, అత్తమామలు మూడో అంతస్తు నుంచి గెంటేస్తే వెన్నెముక విరిగిపోయింది పూనమ్ రాయ్కి. 17 ఏళ్లపాటు మంచానికే పరిమితమైపోయింది. అందరూ సానుభూతి చూపించారు. ఆమె మాత్రం కళాకారులకు, తైౖక్వాండో క్రీడాకారులకు మార్గదర్శకురాలిగా నిలిచింది. ప్రధాని మోదీనీ మెప్పించింది... స్ఫూర్తికి నిలువెత్తు రూపంలాంటి పూనమ్ కథ చదవండి...తరువాయి
కుకీ లేడీగా ఎదగాలని...
ఉద్యోగాలు చేస్తున్నా... అభిరుచికే అగ్ర తాంబూలం అంటోంది నేటి యువత. దాన్నే వ్యాపార మంత్రంగా జపిస్తూ... రెండు చేతులా ఆదాయం అందుకుంటోంది. ఈ కోవకే చెందుతుంది ఇరవై ఆరేళ్ల హర్షిణి కాకర్ల. ‘హ్యాపీ కుకీస్’ పేరుతో బిస్కెట్లు, ఐస్క్రీమ్లు చేస్తోన్న ఆమె తన ప్రయాణాన్ని ఇలా చెప్పుకొచ్చింది.తరువాయి
స్టార్టప్లకు సలహాలిచ్చే ‘స్టార్టప్’ ఇది!
మనసులో ఒక ఆలోచన పెట్టుకొని.. ఇతరుల ఒత్తిడితో మరో విషయంపై దృష్టి సారిస్తే ఏమవుతుంది..? అపజయమే ఎదురవుతుంది. దిల్లీకి చెందిన నేహా నగర్ విషయంలోనూ ఇదే జరిగింది. చిన్న వయసు నుంచే వ్యాపారంపై ప్రేమ పెంచుకున్న ఆమెను.. తన తల్లిదండ్రులు ఛార్టర్డ్ అకౌంటెంట్గా చూడాలనుకున్నారు.తరువాయి
భారత తొలి గుడ్విల్ అంబాసిడర్
17 ఏళ్లకే శాంతి, లింగవివక్ష, యువత సాధికారత వంటి అంశాలకు భారతదేశం తరఫున రాయబారిగా వ్యవహరిస్తోందామె. తాజాగా బ్రిక్స్ దేశాలకు మన దేశ గుడ్విల్ అంబాసిడర్గా వ్యవహరించి మరో గౌరవాన్నీ అందుకుంది. తనే మొహాలీకి చెందిన అనన్యా కాంబోజ్. యువతకు ఆదర్శంగా నిలుస్తున్న ఆమె స్ఫూర్తి కథనం..తరువాయి
ఐదు వేలమంది అమ్మాయిలకు ఆపద్బాంధవి
మంచి ఉద్యోగమంటే నమ్మి ఊరుదాటిందో మహిళ. ప్రేమించానంటే.. నమ్మి వెంట వెళ్లిందింకో అమ్మాయి. మంచి తిండి, బట్టలిస్తారనన్న నాన్న మాట విని తెలియని వ్యక్తి వెనుక నడిచిందో చిన్నారి.. వేశ్యాగృహాల నుంచి తాను రక్షించిన అమ్మాయిల నోట ఇలాంటి దయనీయ కథలెన్నో వింది పల్లవీ ఘోష్.తరువాయి
గడ్డ కట్టించే చలిలో.. సోలో ట్రెక్కింగ్!
ఎముకలు కొరికే చలి.. కనుచూపు మేరంతా గడ్డ కట్టిన మంచు.. వేగంగా వీచే చల్లగాలులు.. ఇదీ అంటార్కిటా ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితి. అక్కడ ఒంటరిగా ట్రెక్కింగ్కు బయల్దేరుతోంది హర్ప్రీత్ చాంది. ఈమె మన సంతతి అమ్మాయే! ఇంకా వివరాలు తెలుసుకోవాలనుందా? అయితే.. చదివేయండి.తరువాయి
‘పుట్టు గుడ్డిది.. చదివి ఏం సాధిస్తుందిలే’ అన్నారు!
వైద్యుల నిర్లక్ష్యం ఆమెను పుట్టుకతోనే అంధురాలిని చేసింది. దీనికి తోడు ‘పుట్టు గుడ్డిది.. చదివి ఏం సాధిస్తుందిలే’ అన్నారంతా! కానీ తాను మాత్రం శారీరక లోపాన్ని తనకున్న ప్రత్యేకతగా భావించింది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ట్రిపుల్ ఐటీలో బంగారు పతకం అందుకుంది.తరువాయి
ముప్ఫైనాలుగు వేలమందిని చదివిస్తోంది
సాయమడగటానికంటే ముందు సాయం చేయాలన్నది నిషిత నమ్మిన సిద్ధాంతం... అందుకే ముందడుగు వేసి చిన్నవయసులోనే 300 మంది ఆడపిల్లల్ని సొంతంగా చదివించింది. ఆమె వేసిన ఆ ముందడుగు వేలమంది బాలికల జీవితాల్లో అక్షర వెలుగులు నింపింది.. మరెన్నో వేలమందికి చదువుని అందించాలను కుంటున్న నిషిత తన ఆలోచనలను వసుంధరతో పంచుకుంది...తరువాయి
అలా పొదుపు చేసి తొమ్మిదేళ్లలో రెండిళ్లు కొంది!
భవిష్యత్తు అవసరాల కోసం ఎంతోకొంత పొదుపు చేయాలంటారు ఆర్థిక నిపుణులు. కానీ, చాలామందికి వచ్చిన జీతం నెలవారీ ఖర్చులకే సరిపోతుంటుంది. కొంతమందికైతే క్రెడిట్ కార్డు బిల్లులు, EMIల వల్ల ఇలా జీతం రాగానే అలా ఖర్చవుతుంది. అయితే చైనాకి చెందిన ఓ మహిళ తన జీతంలో ప్రతి నెలా 90 శాతం వరకు దాచుకుంటూ 32 సంవత్సరాల వయసులో రెండు ఇళ్లను కొనుగోలు చేసింది.తరువాయి
హోటల్స్, ట్రయల్ రూమ్స్.. ఎక్కడైనా స్పై కెమెరాలుండచ్చు.. జాగ్రత్త!
ఇలా ఎక్కడ చూసినా మహిళలకు కనీస రక్షణ కరవైన ఈ పరిస్థితుల్లో హాస్టల్, హోటల్, షాపింగ్ మాల్లో ట్రయల్ రూమ్.. ఇలా వివిధ ప్రదేశాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో.. లేదో.. తెలుసుకోవడం చాలా ముఖ్యమైపోయింది. మరి, మీరు వెళ్లే పరిసరాల్లో స్పై కెమెరాలు ఉన్నాయో.. లేవో ఎలా తెలుసుకోవాలో మీకు తెలుసా? అందుకు కొన్ని చిట్కాలు ఫాలో అయితే చాలు..తరువాయి
బతికితే చాలనుకుంటే.. బతుకునిస్తానంటోంది
ఆరు నెల్లకో శస్త్రచికిత్స.. తర్వాత నెలరోజులు మంచం మీదే! ఆ అమ్మాయి బాల్యం దాదాపుగా ఇదే. తన బాధను, ఆవేదనను గొప్పగా చదవడం ద్వారా తీర్చుకోవాలనుకుంది. ‘అంగవైక్యలం, ఆర్థిక పరిస్థితీ అంతంతమాత్రం.. ఇంత శ్రమ అవసరమా!’ అనే సలహాలు. కానీ ఆమె అవేమీ పట్టించుకోలేదు. ప్రతి పరీక్షలోనూ ర్యాంకులు సాధిస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. తాజాగా నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో రెండో ర్యాంకు సాధించిన సించన లక్ష్మి కథే ఇది. ఆ చదువుల సరస్వతి వసుంధరతో తన గురించి...తరువాయి
ఈ కాఫీపిల్కు ప్రపంచ గుర్తింపు...
వేడివేడిగా ఫిల్టర్కాఫీ తాగాలంటే ఇకపై డికాక్షన్ అవసరంలేదు. ఒక్క కాఫీ పిల్ వేస్తే చాలు.. పొగలుకక్కుతూ.. నోరూరించే ఫిల్టర్కాఫీ సిద్ధమవుతుంది. తొలిసారిగా చేసిన ఈ క్యాప్సుల్ ప్రయోగం ఆ నలుగురు విద్యార్థినులకు ప్రపంచవ్యాప్తంగా తాజాగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ‘టీఐఈ గ్లోబల్ స్టూడెంట్ పిచ్’ పోటీలో విజేతలుగా నిలిచిన ఈ విద్యార్థినులపై స్ఫూర్తి కథనం.తరువాయి
చీర కట్టి.. రికార్డులు కొడుతోంది
సంప్రదాయ, ఆధునిక వేడుకేదైనా మన మనసు చీర మీదకే మళ్లుతుంది. సందర్భానికి తగ్గట్టుగా కొన్నిసార్లు వైవిధ్యంగానూ కడుతుంటాం. కానీ బెంగళూరుకి చెందిన దుర్గను కదిలించండి.. ఒక చీరను ఒకటి కాదు.. రెండుకాదు నూట యాభైకి పైగా రకాలుగా కట్టొచ్చని చెబుతుంది. అలా కట్టి రికార్డులనూ సొంతం చేసుకుంది.తరువాయి
‘ఎముక బలం’ కన్నా ఈ అమ్మాయి పట్టుదలే గట్టిది!
శారీరక లోపాన్ని జీవిత లోపంగా భావిస్తుంటారు చాలామంది. తాము ఏమీ సాధించలేమని ఆత్మన్యూనతకు గురవుతుంటారు. కానీ మనసులో పట్టుదల ఉంటే ప్రతికూలతలు కూడా పాజిటివ్గానే కనిపిస్తాయంటోంది కేరళకు చెందిన ఫాతిమా అస్లా. పుట్టిన మూడో రోజు నుంచే ఎముకల వ్యాధితో బాధపడుతోన్న ఆమె.. పెరిగి పెద్దయ్యే క్రమంలో చక్రాల కుర్చీకే పరిమితమైంది.తరువాయి
ప్లస్ సైజ్ అయితే ఏంటి.. నేను హ్యాపీగానే ఉన్నా!
కాస్త లావుగా ఉన్న వారు... అందులోనూ అమ్మాయిలను చూడగానే చాలామంది నవ్వుతుంటారు. వివిధ రకాల పేర్లతో పిలుస్తూ హేళన చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో ఏదో సరదాకి ఫొటో షేర్ చేసినా రకరకాల కామెంట్లు పెడుతూ వేధిస్తుంటారు కొంతమంది నెటిజన్లు.తరువాయి
యూరప్ అందాల్ని చూపిస్తోన్న ముద్దపప్పు ఆవకాయ్!
వృత్తితో పాటు ప్రవృత్తికీ ప్రాధాన్యం ఇస్తోంది ఈతరం. అందుకు సామాజిక మాధ్యమాల్నే వేదికగా చేసుకుని అడుగులేస్తోంది. అలా విదేశీ వింతల్ని చూపిస్తూ, తెలుగుదనాన్ని పంచుతోన్న యూట్యూబర్స్లో సుంకర దీప్యాశరణ్య ఒకరు. ‘యూరప్లో ముద్దపప్పు ఆవకాయ్’ అంటూ.. ఆస్ట్రియా నుంచి లక్షల మంది వీక్షకులను అలరిస్తోన్న ఆమె... వసుంధరతో ముచ్చటించారు.తరువాయి
Eco Warriors: పర్యావరణమంటే వీళ్లకు ఎనలేని ప్రేమ!
‘ఈ భూమాత మనకెంతో ఇచ్చింది.. మనం కూడా మన కార్యకలాపాలు, పనులతో పర్యావరణానికి నష్టం చేయకుండా పుడమితల్లి రుణం తీర్చుకుందాం..’ అంటూ ప్రతిజ్ఞ చేశారు కొంతమంది యువ పర్యావరణవేత్తలు. అనుక్షణం వాతావరణ పరిరక్షణ కోసం పరితపిస్తూ.. ‘ఏదీ వృథా చేయకుండా వీలైతే నలుగురికి సహాయపడదాం..’ అంటూ అందరికీ పిలుపునిస్తున్నారు.తరువాయి
Automotive Field: కార్లు, బుల్లెట్ బండ్లు.. ఏవైనా తయారు చేసేస్తాం!
మొన్నటిదాకా బైక్ వెనక సీటుకే పరిమితమైన మహిళలు.. ఇప్పుడు ఏ వాహనమైనా అలవోకగా నడిపేస్తున్నారు. అంతేనా.. మరో అడుగు ముందుకేసి వాటి తయారీలోనూ పాలుపంచుకుంటున్నారు. ఇందుకు తాజా ఉదాహరణే.. తమిళనాడులో ఇటీవలే నెలకొల్పిన ‘ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ’ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీ.తరువాయి
550 రోజులు మంచానికే పరిమితమై...
పెళ్లై ఏడాది కాకుండానే విధి వారిపై కన్నెర్ర జేసింది. రోడ్డు ప్రమాదంలో ఆమె కుడి కాలు, ఛాతీలో ఎముకలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఆమెనలా చూసిన వారందరూ ఇక బతకదనుకున్నారు. అయితే విధికి ఎదురీదిన 27 ఏళ్ల ధృవీ ఎనిమిది శస్త్ర చికిత్సలతో... రెండున్నరేళ్లకు తన కాళ్లపై తాను నిలబడిందితరువాయి
మోడల్, బాక్సర్, బైకర్.. ట్యాలెంట్ల పుట్ట.. ఈ లేడీ సింగం!
జీవితంలో ఎన్నో సాధించాలనుకుంటాం.. కానీ అంతిమంగా ఒక వృత్తిని ఎంచుకొని దాన్నే కెరీర్గా మలచుకుంటాం. అయితే సిక్కింకు చెందిన ఇక్షా హంగ్మా సుబ్బ మాత్రం తన ఆసక్తులన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటోంది. నచ్చిన వృత్తిలో కొనసాగుతూనే.. ఇతర ప్రవృత్తుల పైనా దృష్టి పెడుతోంది.తరువాయి
‘మాట్లాడే యాప్’ను రూపొందించింది!
తలైవా కూతురిగానే కాదు.. తనదైన ప్రతిభతో సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సౌందర్య రజనీకాంత్. పలు సినిమాలకు గ్రాఫిక్ డిజైనర్గా పనిచేసి తనను తాను నిరూపించుకున్న ఈ స్టార్ డాటర్.. ప్రస్తుతం తనలోని మరో ట్యాలెంట్ని బయటకు తీసుకొచ్చింది. దేశంలోనే తొలి వాయిస్ ఆధారిత సోషల్ మీడియా యాప్ను అభివృద్ధి చేసి మరోసారి అందరికీ చేరువైంది.తరువాయి
అప్పుడు వాళ్లు విమర్శిస్తే.. ఇప్పుడు లక్షల మంది ఫాలో అవుతున్నారు!
కొంతమంది పిల్లల వ్యక్తిత్వం చాలా మొండిగా ఉంటుంది. కాదన్న పనే చేస్తామంటారు.. ఎవరైనా ఏదైనా విమర్శిస్తే ఎలాగైనా సరే తమను తాము నిరూపించుకుని విమర్శించిన వారిచేతే ప్రశంసలు పొందాలనుకుంటారు. సూరత్కు చెందిన 23 ఏళ్ల అనుష్క రాథోడ్ది కూడా అచ్చం ఇలాంటి వ్యక్తిత్వమే!తరువాయి
Sexual Abuse: ఆ చేదు అనుభవాలు మేమూ ఎదుర్కొన్నాం!
తప్పు తనది కాకపోయినా ఆడపిల్లనే నిందిస్తుంది ఈ సమాజం. ఆ సమయంలో కనీసం ఇంట్లో వాళ్లైనా ఆదరిస్తారనుకుంటే.. అక్కడా ఆమెకు మొండిచేయే ఎదురవుతుంది. అందుకే చాలామంది ఆడపిల్లలు తమకు జరిగిన అన్యాయం, తమపై జరిగిన లైంగిక హింస గురించి తమ తల్లిదండ్రులతో చెప్పే ధైర్యం చేయలేకపోతున్నారు.తరువాయి
ప్రపంచంలోనే పొడవైన అమ్మాయి.. తనను చూసి నేర్చుకోవాల్సినవెన్నో!
ఒకటి కాదు... రెండు కాదు... రుమెయ్సా గెల్గీ చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో సహజీవనం చేస్తోంది. పుట్టుకతోనే దివ్యాంగురాలిగా ఈ భూమ్మీద అడుగుపెట్టింది. ఆ తర్వాత జన్యుపరమైన రుగ్మతల బారిన పడి సాధారణం కంటే వేగంగా ఎత్తు పెరిగింది. కాళ్లు, చేతులు కూడా విపరీతమైన పొడవు పెరిగాయి.తరువాయి
ముగ్గురిలో ఆమె!
సాధారణంగా ఫోర్బ్స్ ముఖచిత్రంగా వ్యాపారవేత్తలే కనిపిస్తుంటారు. సినీతారలు తక్కువనే చెప్పాలి. కానీ ఈ సారి దక్షిణాది నటి నయనతార కనిపించడం విశేషం. ఆమెని ఫోర్బ్స్ ఎందుకు ఎంపిక చేసిందో తెలుసుకోవాలని ఉందా? అయితే చదివేయండి... కొవిడ్ కారణంగా థియేటర్లనీ మూతబడ్డాయి. మన దేశంలో సినిమానే ప్రధాన ఎంటర్టైన్మెంట్. ఆ సమయంలో ప్రేక్షకులను అలరించడానికి ముందుకొచ్చినవే ఓటీటీలు.తరువాయి
జ్ఞాపకాలు.. సజీవ చిత్రాలుగా!
గడిచిన క్షణాలనూ, అనుభూతులనూ మళ్లీ గుర్తుచేయగల శక్తి ఒక్క ఫొటోకి మాత్రమే ఉంటుంది. అందుకే సందర్భమేదైనా ‘క్లిక్’మనిపించడం మాత్రం తప్పనిసరి! వాటినే ఇంకొంచెం అందంగా అందించాలనుకుంది మోనీషా చంద్రన్. పెన్సిల్, ఆయిల్, వాటర్ పెయింటింగ్లే కాకుండా దారాల రూపంలోనూ చిత్రాలను తీర్చిదిద్దుతోంది. అవి సహజంగా కనిపించడానికి 2డి తరహా జ్యువెలరీ డిజైనింగ్ వంటి ప్రత్యేక హంగులనూ అద్దుతోంది.తరువాయి
అందుకే ఈ అమ్మాయి గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు!
తల్లేమో ఓ ప్రైవేట్ కంపెనీలో రిసెప్షనిస్టు.. తండ్రేమో ఓ పెట్రోల్ బంక్లో పని చేస్తున్నాడు. ఇద్దరికీ ఆదాయం అంతంత మాత్రమే. కానీ కూతురు కెరీర్ విషయంలో రాజీ పడలేదు. బంగారు భవిష్యత్ అందించాలని ఉన్నత చదువులు చదివించారు.. పేరెంట్స్ రెక్కల కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ అమ్మాయి కూడా బాగా చదివింది. ప్రతిష్ఠాత్మక ఐఐటీ కాన్పూర్లో పెట్రో కెమికల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ చేస్తోంది. అందుకే ఆ అమ్మాయి గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు.తరువాయి
వ్యాపకంగా మొదలుపెట్టిందే వ్యాపారమైంది!
నేను మాత్రమే ఎదగాలనుకోవడం స్వార్థం.. నాతో పాటు నలుగురూ ఎదగాలనుకోవడం మంచితనం! ముంబయికి చెందిన ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ మసూమ్ మినావాలా మెహతా రెండో కోవకు చెందుతుంది. చిన్నతనం నుంచి క్రీడలు, కళల్నే ప్రాణంగా ప్రేమించిన ఆమె.. ఎదిగే కొద్దీ ఫ్యాషన్పై మక్కువ పెంచుకుంది.తరువాయి
Everest Twins: కలిసి పుట్టారు.. శిఖరాలు ఎక్కేస్తున్నారు!
వాళ్లిద్దరూ కవలలు.. అయితే ఏంటి.. అలాంటి వాళ్లు చాలామంది ఉంటారు కదా అంటారా? ఆగండాగండి.. ఏ ప్రత్యేకతా లేకపోతే మనం వాళ్ల గురించి ఎందుకు మాట్లాడుకుంటాం చెప్పండి.. ప్రపంచంలో అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించి ‘ఎవరెస్ట్ ట్విన్స్’గా పేరు పొందడమే వాళ్ల ప్రత్యేకత!తరువాయి
కృత్రిమ గుండె.. కాలిపోయిన ముఖం.. అయితేనేం ‘మిస్ వరల్డ్ అమెరికా’ అయింది!
అందరి గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటే తన హృదయ స్పందన నిమిషానికి 20 సార్లు మాత్రమే. అందుకే పేస్మేకర్ మేకర్ అమర్చిన డాక్టర్లు డ్యాన్స్ చేయద్దన్నారు. కానీ పట్టుదలతో గంటల తరబడి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసింది. మంచి డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది.తరువాయి
తనే బావిని తవ్వింది.. గ్రామానికి నీటిని తెచ్చింది!
అసాధారణ పట్టుదలతో ఆనాడు శివుడి శిరస్సుపైనున్న గంగను నేలకు దించాడు భగీరథుడు. ఇప్పుడు అలాంటి కృషితోనే అపర భగీరథుడిగా పేరు తెచ్చుకుంది ఒడిశాకు చెందిన మాలతి శిశ. నీటి ఎద్దడితో గొంతెండిపోతోన్న తన కుటుంబం, గ్రామ ప్రజల కోసం ఏకంగా బావిని తవ్వేసిందీ గిరిజన అమ్మాయి.తరువాయి
పిల్లల కోసమే... ఆ పనిచేశా
లోకం తెలియని పసిపాపలు అకృత్యాల బారిన పడకుండా కాపాడుకోవాలంటే అమ్మానాన్నలు, ఉపాధ్యాయుల్లో మరింత అవగాహన రావాలంటోంది మిస్ ఇండియా మానస వారణాసి. ఆ దిశగా కృషి చేస్తోన్న ఛైల్డ్హెల్ప్లైన్ 1098కు అండగా నిలుస్తోంది.... పన్నెండు వాహనాల్ని సమకూర్చింది. హైదరాబాద్ పోలీసులు ప్రారంభించినతరువాయి
The Biker Girl: బైక్ రేసింగ్తో అలా ప్రేమలో పడిపోయింది!
బైక్ నడపడం ఈతరం అమ్మాయిలకు కొత్త కాదు.. కానీ వేగంగా నడిపే అమ్మాయిల్ని మాత్రం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. మధ్యప్రదేశ్కు చెందిన కల్యాణి పొటేకర్ కూడా అలాంటి అరుదైన అమ్మాయే! పసి వయసు నుంచే బైక్ రైడింగ్పై ప్రేమ పెంచుకున్న ఆమె నడపని బైకంటూ లేదు.తరువాయి
ఆక్సిజన్ లేకుండా ఆ ‘కిల్లర్ మౌంటెయిన్’ను అధిరోహించింది!
అరబ్ దేశాల్లో ఆడవాళ్లపై ఎలాంటి ఆంక్షలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి మూస ధోరణులను అధిగమించి క్రీడలు, పర్వతారోహణపై ఆసక్తి పెంచుకుంది షేఖా ఆస్మా అల్ థాని. ఖతార్కు చెందిన ఈ మహిళ ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాలను అధిరోహిస్తూ అద్భుతాలు సృష్టిస్తోంది.తరువాయి
ఆ పట్టుదలతోనే.. ఐఏఎస్ అయింది!
‘జీవితంలో గెలవాలంటే కేవలం కష్టపడితే సరిపోదు. కాస్త ఓపిక కూడా ఉండాలి. ఓటములను కూడా సానుకూలంగా స్వీకరించేటంత సహనం ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం’...ఈ మాటలను సరిగ్గా విశ్వసించింది కేరళకు చెందిన మిన్ను. అందుకే సివిల్స్ పరీక్షల్లో ఐదుసార్లు ఫెయిలైనా ‘పట్టువదలని విక్రమార్కుడి’లా ప్రయత్నించింది. ఎట్టకేలకు ఆరో ప్రయత్నంలో విజయం సాధించి తన ఐఏఎస్ కలను సాకారం చేసుకుంది.తరువాయి
గిరిజన మహిళల జీవితాల్లో వెదురు వెలుగులు
అక్కడి మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించాలనుకుందామె. వెదురు ఉత్పత్తుల తయారీలో వారి నైపుణ్యాలను మెరుగుపరచాలనుకుంది. అందుకే వారి సృజనకు సానపెట్టించింది. ప్రతిఫలంగా ఇప్పుడు వందల మంది గిరిజన స్త్రీలు ఉపాధిÇ పొందుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుకొన్నారు. ఆ విజయం వెనకున్నది ఫల్గుణి జోషి. ఆమె స్ఫూర్తి కథనమిది.తరువాయి
రైలు ప్రమాదం.. అయినా ఆగని ఆమె కలల ప్రయాణం!
ప్రమాదవశాత్తూ రైలులోంచి కింద పడిపోయిన ఆమె పైనుంచి చూస్తుండగానే మూడు బోగీలు వెళ్లిపోయాయి. బైపాస్ సర్జరీతో పాటు 14 ఆపరేషన్లు చేశాక కానీ ప్రాణాలతో బయటపడలేదు. దాదాపు ఏడాది పాటు మంచానికే పరిమితమైంది. ఇలా తన దీన పరిస్థితిని చూసి భర్త, అత్తమామాలు నిర్దాక్షిణ్యంగా ఆమెను వదిలి వెళ్లిపోయారు.తరువాయి
ముత్యాల పంటతో కలలు పండిస్తోంది!
కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండించడం మనందరికీ తెలుసు. చేపలు, రొయ్యలు పెంచడమూ సుపరిచితమే. కానీ ముత్యాలను సాగు చేయడం చూశారా? ఒడిశాలోని బాలాసోర్కు చెందిన నీనా అదే చేస్తోంది. భారతదేశంలో ముత్యాల వ్యవసాయం చేసిన మొదటి రైతుల్లో ఆమె కూడా ఒకరు. అందులోని నష్టాలను అధిగమించి లాభాల బాటలో ప్రయాణిస్తోంది. ఆ వివరాలే ఇవి.తరువాయి
ఇదీ ఈ కేరళ సిస్టర్స్ గాన ప్రతిభ!
‘జనగణమన’ అంటూ చిన్నప్పుడు స్కూల్లో మన జాతీయ గీతాన్ని పాడుకున్నాం. ఆ తర్వాత స్వాతంత్ర్య, గణతంత్ర వేడుకలు లాంటి ప్రత్యేక సందర్భాల్లో ఆ గీతాన్ని ఆలపిస్తున్నాం. ఇది మన దేశ జాతీయ గీతం... అందులోనూ చిన్నప్పటి నుంచి పాడుతున్నాం కాబట్టి అందరూ సులభంగా ఈ గీతాన్ని గుర్తుంచుకుంటారు.తరువాయి
అడుగడుగునా అవరోధాల్ని జయించి డాక్టరైంది!
‘కలలు కంటే సరిపోదు.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వాటిని నిజం చేసుకునే శక్తిసామర్థ్యాలను కూడగట్టుకోవాలి..’ అంటుంటారు మేధావులు. ముంబయికి చెందిన డాక్టర్ రోషన్ జవ్వాద్ కూడా ఇదే సిద్ధాంతాన్ని నమ్మింది. పెద్దయ్యాక డాక్టర్ కావాలనుకున్న ఆమె కలల్ని అనుకోని ప్రమాదం కూలదోసింది.తరువాయి
పేదింటి బిడ్డలు.. బంగారు కొండలు
అమ్మాయిలకు ఆటలేంటి అన్నా... ఆర్థిక ఇబ్బందులు అడ్డంపడినా... క్రీడల్లో తమ ప్రతిభతో రాణించారు ఈ ఇద్దరూ. వారి ఒలింపిక్స్ కలలపై కరోనా మహమ్మారి విరుచుకుపడింది. దాంతో ఒకరు కొవిడ్తో ఆసుపత్రిలో చేరగా, మరొకరి కన్నతండ్రి ఈ వైరస్తోనే కన్నుమూశారు. ఈ పరిస్థితులతో టోక్యో ఒలింపిక్స్కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయారు. అయినా ఆత్మవిశ్వాసాన్ని వదల్లేదీ యువతులు. తాజాగా హనుమకొండలో జరిగిన 60వ జాతీయ ఓపెన్తరువాయి
ఆ విషయాల్లో మీరూ ఇలాంటి పొరపాట్లు చేస్తున్నారా?
చాలామంది మహిళలు తమకోసం తాము కాకుండా ఇతరుల కోసం, వాళ్ల అభిప్రాయాలను సంతృప్తిపరచడానికే ప్రాధాన్యమిస్తుంటారు. నిజానికి దీనివల్ల తమ సంతోషాన్ని తామే చేజేతులా దూరం చేసుకుంటున్నామన్న విషయమే వారు గ్రహించరు. తీరా రియలైజ్ అయ్యాక వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్లు సాధించిందేమీ ఉండదు.తరువాయి
చదువే వద్దంటే..స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించింది
ముగ్గురు ఆడపిల్లలు. రెండెకరాల చేనే జీవనాధారం. ఆర్థిక పరిస్థితి అనుకూలించక అమ్మానాన్న చదువు ఆపేయమన్నారు. కానీ ఆమె అంగీకరించలేదు. కష్టపడి చదివి మంచి మార్కులతో పది, ఇంటర్ పూర్తిచేసింది. డీఈఈ సెట్ రాసి రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించిన గడీల అనోధ.. విద్యపై తనకున్న మక్కువను చాటి చెప్పింది. ఆమె గురించి తన మాటల్లోనే..తరువాయి
మేకప్ కాదిది అంతకుమించి...
బాంబు, యాసిడ్ దాడుల బాధితుల రూపాలు.. కొత్త రకం జీవులు.. మూగజీవుల ముఖాల్లో భావాలను పలికించడం.. ఇలాంటివన్నింటినీ మేకప్, గ్రాఫిక్లద్వారా అన్నిసార్లూ సాధ్యం కాదు. దీనికి సహజ పరిష్కారమే ప్రోస్థటిక్స్. దీనికీ విదేశాలపైనే ఎక్కువగా ఆధారపడేవారు. అంత అవసరం లేదు... మనమే చేసుకోగలం అని నిరూపిస్తోంది జుబీ జోహల్. ప్రోస్థటిక్స్ రంగానికి కొత్త హంగులద్దుతున్న ఆమె గురించి తెలుసుకుందామా!...తరువాయి
కోటి గెలవకపోయినా... కోట్లాది మనసులు గెలిచింది!
కౌన్ బనేగా కరోడ్ పతి... సామాన్యులను లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తోన్న బుల్లితెర షో. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ గేమ్ షో 13 వ సీజన్ ఈ మధ్యే ప్రారంభమైంది. ఇటీవల ఈ కార్యక్రమంలో పాల్గొని కోటి రూపాయలు గెల్చుకొని అందరి దృష్టిని ఆకర్షించింది ఆగ్రాకు చెందిన హిమానీ బుందేల్.తరువాయి
ఏ నీళ్లు తాగాలో చెబుతా!
నీటిలో ఎన్ని రుచులుంటాయి? ఏంటీ పైకీ కిందకీ చూస్తున్నారు? వెటకారం కాదు.. సీరియస్సే! సరే.. ఉప్పు, తీపి అంటారా! కానీ ఇదే ప్రశ్నను లక్షితను అడిగితే.. బోలెడు రకాలున్నాయంటుంది. టకటకా వాటిని వివరించేస్తుంది. అంతేనా! ఏ ఆహారానికి ఏ నీటిని తీసుకోవాలో సూచిస్తుంది కూడా. ఇలా చెప్పేవాళ్లని ‘సమెలియర్’ అంటారు. ఎవరీవిడ అంటారా? అయితే చదివేయండి.తరువాయి
నాన్న కల... 11 బంగారు పతకాలు
సరిగ్గా పరీక్ష రాస్తున్న సమయంలో తెలిసింది... తనెంతో ఇష్టపడే నాన్న మరణం గురించి. ఆ బాధని గుండెల్లోనే దిగమింగుకుని ఆయన కలని నిజం చేయాలనుకుంది. ఆ లక్ష్యంతోనే కొక్కిరాల తులసీ రుక్మిణి పశువైద్యశాస్త్రంలో 11 బంగారు పతకాలు కైవసం చేసుకుంది.. గుంటూరు జిల్లా బాపట్ల తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న కొక్కిరాల ఏడుకొండలు, పద్మావతి దంపతుల కుమార్తెతరువాయి
పేదరికాన్ని జయించిందీ పైలట్!
మగవారితో సమానంగా ఆడపిల్లలకు కూడా ఆకాశాన్ని అవలీలగా అందుకునే శక్తి సామర్థ్యాలున్నాయి. అయితే వారికి కావాల్సిందల్లా కాసింత ప్రోత్సాహమే! అది తల్లిదండ్రుల రూపంలో అందితే అమ్మాయిలకు అసాధ్యమంటూ ఏదీ ఉండదు. సూరత్కు చెందిన 19 ఏళ్ల మైత్రి పటేల్ విషయంలో ఇది మరోసారి రుజువైంది.తరువాయి
యూట్యూబ్ ఛానెల్ పేరునే బాబుకి పెట్టా!
జీవితం సాఫీగా సాగిపోవాలకుంటారు కొందరు. వైవిధ్యంగా ఉండాలని తపన పడతారు మరికొందరు. రెండో కోవకి చెందుతారు సంధ్య. ప్రయాణాలు, వివిధ ప్రాంతాల ఆహారంపై ఇష్టంతో భర్తతో కలిసి ప్రపంచ దేశాలను చుట్టేస్తున్నారు. ఆ విశేషాలను ‘సంయాన కథలు’ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందరికీ చూపిస్తున్నారు. వారి పర్యటనల విశేషాలను లండన్ నుంచి వసుంధరతో పంచుకున్నారిలా...తరువాయి
నిన్న ఆకాంక్ష.. నేడు శివానీ..!
‘ఆడవాళ్లు ఆ పనులు చేయలేరు... వారికంతటి ధైర్యం, శక్తి సామర్థ్యాలు ఉండవు’... బొగ్గు గనులు, మైనింగ్ తవ్వకాల్లో మహిళల ప్రాతినిథ్యంపై చాలామంది అభిప్రాయాలివి. అయితే ఇప్పుడు అదంతా గతం. శారీరక శ్రమతో కూడిన ఇలాంటి పనుల్లో పాలుపంచుకోవడానికి ‘మేము సైతం’ అంటూ ముందుకొస్తున్నారు మహిళలు.తరువాయి
మానసిక సమస్య ఉన్నా.. తొమ్మిదేళ్లకే రెండు డిగ్రీలు!
చిన్నతనంలో పిల్లలకొచ్చే కొన్ని సమస్యలు వారి ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. స్కూలుకెళ్లే క్రమంలో వారిని ఇతర పిల్లలతో కలవకుండా చేస్తాయి. మెక్సికోకు చెందిన తొమ్మిదేళ్ల అధారా పెరెజ్ సాంచెజ్ కూడా అలాంటి అమ్మాయే! మూడేళ్ల వయసులో Asperger's Syndrome (మానసికంగా పరిణతి చెందకపోవడం) బారిన పడిన ఆమె..తరువాయి
చదువు కోసం దేశాన్ని వదిలి...
తాలిబన్ల అరాచకత్వపు చీకటిని చీల్చుకుని వచ్చిన అక్షర దీపాలు ఈ అమ్మాయిలు. పోయిన నెలలో అఫ్గానిస్థాన్ మళ్లీ వాళ్ల చెరలోకి వెళ్లినప్పుడు ప్రాణాలరచేత పట్టుకుని సరిహద్దు దాటారు. ఈ ఆణిముత్యాలు మరెవరోకాదు.. ‘అఫ్గాన్ డ్రీమర్స్’గా అంతర్జాతీయంగా పేరుపొందిన బృందమే... వీరి కృషి, ధైర్యసాహసాలు వెండితెరకెక్కనున్నాయి... వారెవరో, ఏం చేశారో చదవండి...తరువాయి
ప్రయాణాల్లో నెలసరి వచ్చినా నో ప్రాబ్లం!
ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెలసరి వస్తే.. ఆ సమయంలో మన వద్ద శ్యానిటరీ న్యాప్కిన్ కూడా లేకపోతే..? అమ్మో! ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదనిపిస్తోంది కదూ! జమ్మూ కశ్మీర్కు చెందిన ఇర్ఫానా జర్గార్ కూడా అదే ఆలోచించింది. అందుకే అక్కడి పబ్లిక్ టాయిలెట్స్ వద్ద ఉచితంగా శ్యానిటరీ న్యాప్కిన్లను మహిళలకు అందుబాటులో ఉంచుతోంది.తరువాయి
ఆమె నవల.. అమెరికన్లకు తెగనచ్చేసింది
‘పెద్దలు కుదిర్చిన పెళ్లి..’ మన దేశంలో కొత్తేమీ కాదు. కానీ విదేశీయులకు ఈ పద్ధతి ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దీన్నే కథా వస్తువుగా ఎంచుకుని నవల రాసింది సంధ్యా మేనన్. ఇది న్యూయార్క్ టైమ్స్ బెస్ట్సెల్లర్స్ జాబితాలో చోటు సంపాదించుకోవడంతోపాటు షోగానూ రూపుదిద్దుకుంది.తరువాయి
అందుకే ఈ గొంతుకు అంత క్రేజ్!
‘మాణికే మాగే హితే’... ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోన్న పాట. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్...ఇలా ఎక్కడ చూసినా ఈ పాట అనుకరణలు, కవర్ సాంగ్లే దర్శనమిస్తున్నాయి. పాటలోని లిరిక్స్, భావం అసలేం అర్థం కాకపోయినా ఒక అమ్మాయి హస్కీ వాయిస్ మాత్రం మళ్లీ మళ్లీ వినాలనిపిస్తోంది.తరువాయి
కాలు, చెయ్యి లేకుంటేనేం.. 'ఫ్లయింగ్ ఫిష్’ అయింది!
నీళ్లలో వేగంగా ఈత కొట్టాలంటే కాళ్లు చేతులు సక్రమంగా ఉండాల్సిందే. అయితే ఒక కాలు, ఒక చెయ్యి లేకపోయినా చేపపిల్లలా వేగంగా ఈదేస్తోంది చైనాకు చెందిన జియాంగ్ యుయాన్. డాక్టర్ల సలహాలతో ఈత కొలనులోకి దిగిన ఈ అమ్మాయి ఇప్పుడు అందులో ఏకంగా ప్రపంచ రికార్డులు కొల్లగొడుతోంది.తరువాయి
ఈ ‘జైపూర్ మహారాణి’ మెడలో మరో మెడల్!
‘అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు... సాధించాలన్న తపన ఉంటే చాలు... ఎన్ని అడ్డంకులైనా అధిగమించి విజయతీరాలకు చేరుకోవచ్చు..’ ఈ మాటలను అక్షర సత్యం చేస్తున్నారు మన భారతీయ క్రీడాకారిణులు. టోక్యో పారాలింపిక్స్లో పతకాల పంట పండిస్తూ మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేస్తున్నారు.తరువాయి
చెత్త కుప్పల్లో ర్యాంప్ వాక్.. ఎందుకో తెలుసా?
సాధారణంగా మోడల్స్ రెడ్ కార్పెట్పై ర్యాంప్ వాక్లు, క్యాట్ వాక్లు చేస్తుంటారు. కానీ జార్ఖండ్కు చెందిన ఓ మోడల్ మాత్రం డంపింగ్ యార్డులో చెత్తపై ర్యాంప్ వాక్ చేసింది. ముక్కు పుటాలు అదిరిపోయే దుర్గంధం, కడుపులో దేవేసే వ్యర్థాల మధ్యన ఏకంగా అరగంట పాటు కలియతిరిగింది.తరువాయి
సమంతకు కానుక చేసిచ్చా!
జీవితం ఎవరికీ పూల బాట కాదు... దారిలో ముళ్లను ఏరేస్తూ.... గమ్యాన్ని ఏర్పరుచుకోవాల్సిన బాధ్యత మనదే అంటోంది హైదరాబాద్కి చెందిన సింధు శ్రీరాం. అందుకే అనారోగ్యం, మానసిక కుంగుబాటుని అధిగమించేందుకు తన మనసుకి నచ్చిన కళను ఆయుధంగా మలుచుకుంది. దాన్నే వ్యాపార మంత్రంగా మార్చుకుని దివ్యాంగులు, ఒంటరి, వితంతు మహిళలకు ఉపాధి కల్పిస్తోంది. ఆ ఆసక్తికర ప్రయాణాన్ని వసుంధరతో పంచుకున్నారు...తరువాయి
అయినా.. కోటి గెల్చుకుంది
‘కౌన్ బనేగా కరోడ్ పతి’ దేశవ్యాప్తంగా ప్రఖ్యాత టీవీ కార్యక్రమాల్లో ఒకటి. దీని 13వ సీజన్ ఇటీవలే ప్రారంభమైంది. మొదలైiన వారం రోజులకే ఒకామె కోటి రూపాయలు గెల్చుకుంది. ‘గతంలోనూ చాలామంది గెల్చుకున్నారు. కొత్తేముంది?’ అనుకుంటున్నారా! ఆమెకు కళ్లు సరిగా కనిపించవు మరి! హిమానీ బుందేలా ఈ సీజన్లో కోటి రూపాయలు గెల్చుకున్న తొలి పోటీదారుగా నిల్చింది. ఈమెది ఉత్తర్ప్రదేశ్లోని ఆగ్రా.తరువాయి
బొగ్గు గనిలో మొదటి మైనింగ్ ఇంజినీర్ ఆమె!
మహిళలు ఒక్కోరంగంలో అడుగుపెడుతూ అడ్డుగోడల్ని బద్దలు కొడుతున్నారు. తాజాగా ఝార్ఖండ్కి చెందిన ఆకాంక్షాకుమారి అలాంటి అరుదైన ఘనతను సాధించింది. నాలుగున్నర దశాబ్దాల కోల్ఇండియా ప్రస్థానంలో భూగర్భ గనుల్లో విధులు నిర్వర్తించనున్న మొదటి భారతీయ మహిళా మైనింగ్ ఇంజినీర్గా చరిత్ర సృష్టించింది. ఆమెది ఝార్ఖండ్లోని హజారీబాగ్ జిల్లాలోని బార్కాగావ్తరువాయి
అడుగు దూరమే.. ఆమె రోదసి లక్ష్యం!
‘నాన్నా.. నేను చంద్రుడి మీదకు వెళతా’ అందో రెండేళ్ల పాప. తన బుజ్జి బుజ్జి మాటలు విన్న ఆ నాన్న నవ్వి ‘సరేనమ్మా! నిన్ను చందమామ మీదకి తీసుకెళ్లే డ్రైవర్కి ఆరోగ్యం బాలేదు. బాగై రాగానే తీసుకెళతాడు. సరేనా?’ అన్నాడు. కానీ.. ఆయనకప్పుడు తెలియలేదు.. ఆ అమ్మాయి సరదాగా కాదు.. అంతరిక్ష ప్రయాణం గురించి సీరియస్గానే అన్నదని! ఇప్పుడా అమ్మాయి నిజంగానే దాన్ని అందుకోడానికి అడుగు దూరంలోనే ఉంది మరి!తరువాయి
ప్రధానికో లేఖ... 18 కాదు 21 చెయ్యండి!
‘నా పేరు నల్వా. హరియాణాలోని హిస్సార్ మా సొంతూరు. మొన్నే ఇంటర్ పూర్తిచేశాను. డాక్టర్ చదివి గ్రామస్థులకు సేవ చేయాలనేది నా కల. కానీ ఇంట్లో వాళ్లు సంబంధాలు చూస్తున్నారు.... దయచేసి మీరు అమ్మాయిల వివాహ వయసుని పెంచితే తప్ప నాలాంటి వాళ్లు చదువుకోలేరు...’ అంటూ ఆ అమ్మాయి ప్రధాని నరేంద్ర మోదీకో లేఖ రాసింది. ఒక్క నల్వానే కాదు హరియాణ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన 150 మంది అమ్మాయిలుతరువాయి
అందుకే తను మా ‘జైపూర్ మహారాణి’!
‘అంగవైకల్యం శరీరానికి కానీ మనసుకు కాదు... సాధించాలన్న తపన ఉంటే చాలు...ఎన్ని అడ్డంకులైనా అధిగమించి విజయతీరాలకు చేరుకోవచ్చు..’ ఈ మాటలను అక్షర సత్యం చేస్తున్నారు మన భారతీయ క్రీడాకారిణులు. టోక్యో పారాలింపిక్స్లో పతకాల పంట పండిస్తూ మువ్వన్నెల జెండా మురిసిపోయేలా చేస్తున్నారు.తరువాయి
బుజ్జాయి బ్యాగులతో.. కోటి వ్యాపారం!
ప్రసవించి రెండు నెలలు కాలేదు. బేకరీలో పని చేయాల్సి వచ్చిందామెకు. చంటి బిడ్డను ఎత్తుకుని పని చేయాల్సిన ఆ సమయంలో ఆమెకొచ్చిన ఆలోచన ‘కోల్కోల్ బేబీ క్యారియర్’. ఇది ఎంత విజయం సాధించిందంటే ఇప్పుడు తన వ్యాపారం ఏటా కోటి రూపాయలు దాటింది. ఈ అసాధారణ విజేత గోవాకు చెందిన 38 ఏళ్ల భైరవి మణి మాంగోన్కర్. తన విజయగాథను చూడండి.తరువాయి
నాన్న ఇచ్చిన ఆస్తులవే!
‘తెరిచిన పుస్తకం’- శ్రుతి హాసన్ గురించి తెలిసినవాళ్లు చెప్పే మాటిది. మనసులోనే కాదు.. తన జీవితంలో జరిగే దేన్నీ దాచుకోదు మరి! సూటిగా మాట్లాడటం.. సొంతంగా తన కాళ్లపై తాను నిలబడాలనే పట్టుదల.. తప్పొప్పులతో సంబంధం లేకుండా తన నిర్ణయాలపై దృఢంగా నిలబడగలిగే తత్వం ఆమె సొంతం. అందుకే.. తండ్రికి వారసులిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినా.. శ్రుతిగానే అందరికీ దగ్గరైంది. ఆమెను తాజాగా ‘వసుంధర’ పలకరించింది.తరువాయి
ఆయన్ని గెలిపించేందుకే పాడా!
మురికివాడలో ఇరుకిల్లు! అంబులెన్సు నడిపే నాన్న.. ముగ్గురు పిల్లల్నీ, ఇంటినీ చక్కబెట్టే అమ్మ. అప్పటి దాకా మూడు పూటలా తిండి కోసమూ ఇబ్బందులు పడిన ఆ కుటుంబం కథ ఒక్కసారిగా మారిపోయింది. ఆ మార్పు తెచ్చింది ఆ ఇంటి పెద్ద కూతురే. తనే ముంబయికి చెందిన శైలీ కాంబ్లే. గణాంకశాస్త్రంలో మాస్టర్స్ పూర్తి చేసిన ఈ 23ఏళ్ల గాయని..తరువాయి
పోలియోను ఓడించి.. తను గెలిచింది!
పన్నెండు నెలల ప్రాయంలోనే పోలియో...శస్త్రచికిత్సకు వెళ్లినా విఫలం...నవ్వుతూ గెంతులేయాల్సిన వయసులో వీల్చైర్కే పరిమితం... ఇలా బాల్యంలోనే సుడిగుండాల్లాంటి సమస్యలను ఎన్నో ఎదుర్కొంది భవీనా. అయినా టేబుల్ టెన్నిస్పై ప్రేమను పెంచుకుని దానినే కెరీర్గా మల్చుకుంది. అద్భుత ప్రదర్శనతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించింది. తాజాగా టోక్యో పారాలింపిక్స్లోనూ భారత్కు మొదటి పతకాన్ని ఖాయం చేసింది.తరువాయి
వెయ్యి వీడియోలు చేశా!
చిన్నప్పటి నుంచి అన్నింట్లోనూ చురుకే. నటన అంటే ఇష్టం. ఇంజినీరింగ్ చదువుతూనే సరదాగా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టేది. ఆ వీడియోలే తన జీవితాన్ని మార్చేశాయి. నచ్చిన రంగంలో అవకాశాల్ని అందించాయి. ఇదంతా ఈటీవీలో ప్రసారం అవుతోన్న ‘రావోయి చందమామ’ సీరియల్ హీరోయిన్ హారిక సాధు గురించి. కొద్ది కాలంలోనే చక్కటి గుర్తింపు తెచ్చుకున్న హారికతో ‘వసుంధర’ ముచ్చటించింది...తరువాయి
ఆమె మాస్కులకు బాలీవుడ్ ఫిదా!
చదువయ్యాక ఆన్లైన్ ఫ్యాషన్ సంస్థను ప్రారంభించాలన్నది ఆ అమ్మాయి కోరిక. లాక్డౌన్తో దానికి బ్రేక్ పడింది. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న పేదలను చూసి ఏదైనా సాయం చేయాలనుకుంది. మాస్కులు తయారుచేసి అందించింది. తర్వాత దాన్నే వ్యాపారంగా మలిచింది. ఇప్పుడు బాలీవుడ్ తారలెందరో ఆమె మాస్కులకు ఫిదా అవుతున్నారు.తరువాయి
రెండు రోజులకు మించి బతకనన్నారు!
మరణం అంచుల దాకా వెళ్లి బతకడమే అరుదు. ఒకవేళ బతికారంటే.. వాళ్లు జీవితంలో సాధించాల్సింది ఇంకా ఏదో ఉందనే అర్థం! ఈ మాటలు పదిహేడేళ్ల పారా అథ్లెట్ కశిష్ లక్రాకు అతికినట్లు సరిపోతాయి. బాల్యం నుంచే ఆటలపై ప్రేమ పెంచుకున్న ఆమె.. వాటిని సాధన చేసే క్రమంలోనే ఓ పెను ప్రమాదానికి గురైంది.తరువాయి
చీరను తినేసింది!
ఓనం.. కేరళ సంప్రదాయ పండుగ. ఈసారి దీన్ని ప్రత్యేకంగా నిర్వహించు కోవాలనుకుంది అన్నా ఎలిజబెత్ జార్జ్. అందు కోసం తనే చీరని తయారు చేసుకుంది. తర్వాత దాన్ని ఎంచక్కా ‘తినేసింది!’ మీరు చదివింది నిజమే! అన్నా తయారు చేసింది ‘ఎడిబుల్ శారీ’ మరి! కేకులు, మిఠాయిలు ఇదివరకే చీరల రూపంలో వచ్చాయితరువాయి
మిస్ ఇండియా ఇంటర్నేషనల్గా జోయా అఫ్రోజ్
‘మిస్ ఇండియా ఇంటర్నేషనల్ 2021’ కిరీటాన్ని ముంబయికి చెందిన 26 ఏళ్ల అందాల భామ జోయా అఫ్రోజ్ దక్కించుకుంది. గ్లామానంద్ సూపర్మోడల్ ఇండియా పేరుతో జరిగిన ఈ పోటీల్లో విజేతగా నిలిచిన జోయా, ఈ ఏడాది నవంబరులో జపాన్లో నిర్వహించనున్న ‘మిస్ ఇంటర్నేషనల్ 2021’ పోటీల్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుందితరువాయి
అందరిదీ ఒకటే ప్రశ్న... నీ చేతికేమైంది?
చిన్నతనంలో పలక్ను చూసిన ప్రతిఒక్కరూ మొదట ‘నీ చేతికేమైంది’ అని అడిగేవారు. జాలి చూపించేవారు. ఇక స్కూల్లో తోటి విద్యార్థులందరూ ఆడుకుంటుంటే తను మాత్రం పక్కన కూర్చొని బేల చూపులు చూసేది. ఏదో సరదా కొద్దీ మైదానంలోకి అడుగుపెడితే ‘నీకెందుకీ ఆటలు... బుద్ధిగా చదువుకోక’ అని పీఈటీలే వెనక్కు పంపించేవారు.తరువాయి
వైకల్యాన్ని ధిక్కరించి... జీవితాన్ని గెలిచి...
వైకల్యం ఉన్నంత మాత్రాన కలలకు కంచెలు వేసుకోవాలా? ప్రతికూల పరిస్థితుల్నే... విజయానికి సోపానాలుగా మార్చుకుని... ఆశలకు రెక్కలు తొడుక్కున్న వాళ్లే వీరంతా! నేటి నుంచి ప్రారంభం అవుతున్న టోక్యో పారాలింపిక్స్లో పాల్గొంటున్న భారత జట్టులో 14 మంది అమ్మాయిలున్నారు... ఒక్కొక్కరిదీ ఒక్కో స్ఫూర్తిగాథ... వారిలో కొందరు వీళ్లు...తరువాయి
ఆన్లైన్ లేదని.. ఆసరాగా నిలుస్తున్నారు
ఇప్పుడు స్కూలు, కళాశాల తేడా లేకుండా అందరివీ ‘తెర’గతులే. ఇంటర్నెట్, మొబైళ్లు తప్పనిసరి అయ్యాయి. మరి.. తిండే గగనమయ్యే మురికివాడల పిల్లలకు ఈ స్మార్ట్ చదువులు ఎలా సాధ్యం? ఇదే ఆలోచన వచ్చింది ముంబయికి చెందిన వనితా హర్జినా, ఆరియా గుప్తాలకి. పరిష్కారంగా ఒకరు టీచర్గా మారి బోధిస్తుంటే.. మరొకరు విరాళాలు సేకరించి ట్యాబ్లెట్లను అందించడంతోపాటు విద్య కొనసాగేలా తోడ్పడుతున్నారు.తరువాయి
కాయగూరల వ్యర్థాలే కాగితాలై..!
ఇంట్లో రకరకాల కూరగాయల్ని, పండ్లని తొక్క తీసి ఉపయోగించుకుంటాం. ఆ తొక్కల్ని డస్ట్బిన్లో పడేస్తాం. అయితే ఈ కూరగాయల తొక్కలతోనే పర్యావరణహిత పేపర్లు తయారుచేస్తోంది బెంగళూరుకు చెందిన మాన్య హర్ష. పర్యావరణమంటే ఎంతో ప్రేమ చూపించే ఈ 11 ఏళ్ల చిన్నారి.. చెట్లను నరకడమంటే మన వేలితో మన కళ్లు పొడుచుకున్నట్లేనంటోంది.తరువాయి
‘రేసింగ్ అంటే ఎంతో ఇష్టం’ అంటున్న హీరోయిన్!
బలమైన నాయికా ప్రాధాన్య పాత్రలు ఎంచుకుంటూ.. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ వరుస సినిమాలతో జోరు చూపిస్తోంది నివేదా పేతురాజ్. అందం.. అభినయాలతో సినీప్రియుల గుండెల్లో కలల రాణిగా వెలుగొందుతోంది. ఈ అమ్మడు తన వ్యక్తిగత జీవితంలోని ఆసక్తికర విషయాలను.. తన ఇష్టాఇష్టాలను ‘వసుంధర’తో ప్రత్యేకంగా పంచుకుందిలా..తరువాయి
తాలిబన్ల రాకతో వారు మళ్లీ ఇళ్లలోనే మగ్గిపోవాలేమో!
తాలిబన్ల ఆగడాలతో అఫ్గాన్ పౌరుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయి. వాళ్లను తప్పించుకుని దేశం దాటేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక ఇన్ని రోజులు అభివృద్ధి వైపు అడుగులేసిన అఫ్గాన్ అమ్మాయిలు షరియా చట్టాలతో మళ్లీ అంధకారంలోకి వెళ్లిపోతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.తరువాయి
మెదడులో చిప్ ఏమైనా ఉందా అన్నారు!
అమ్మ కోరికను తీర్చాలని... ఏడేళ్ల వయసులోనే యాంకర్ అవతారమెత్తిందా అమ్మాయి. ఆపై చిన్నితెరపై అవకాశాలు... వరుసకట్టడంతో నటిగా మారింది. తన పాత్రల్లో ఒదిగిపోయి... అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమే మోనీషా. ఎప్పటికైనా వెండితెరపైనా తన ముద్ర వేయాలన్నది లక్ష్యమంటోన్న ఆమెతో వసుంధర ముచ్చటించింది... నన్ను తెరపై చూడాలనుకున్న అమ్మ కోరికే... ఈ రోజు నటిగా నాకో గుర్తింపు తెచ్చింది. నాకు చిన్నప్పటి నుంచీ చదువన్నా, పాటలన్నా ఎంతో ఇష్టం. ...తరువాయి
అవరోధాలు దాటుకుని.. దూసుకెళ్తోంది!
ఉన్నత విద్యలోనే కాదు.. బైక్ మీదా దూసుకెళ్లేదా అమ్మాయి. అమ్మానాన్నల ప్రోత్సాహమూ తోడైంది. అంతలో పెళ్లి.. దాంతో పాటు ఆంక్షలు. గృహిణిగానే పరిమితమైంది. తర్వాత చిన్న తోడ్పాటు మళ్లీ తన ఆసక్తిని మేల్కొల్పడమే కాక బైకర్నీనీ చేసింది. తాజాగా కశ్మీర్లో 11 రోజుల్లో 8000 కి.మీ. బైకుపై ప్రయాణించిన అమితా సింగ్ గురించే ఇదంతా!తరువాయి
అందుకే విమానంలో ఒంటరిగానే 52 దేశాలు చుట్టేస్తోంది!
పైలట్గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల విషయంలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (Science, Technology, Engineering, Mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి.తరువాయి
ఫొటోగ్రఫీ.. అది నా ఊపిరిలోనే ఉంది!
సాధారణంగా ఏదైనా అకేషన్ ఉన్నా, లేకపోయినా మనందరికీ ఫొటోలు దిగడమంటే ఇష్టముంటుంది. కానీ తనకు మాత్రం ఫొటోలు తీయడం; అందమైన లొకేషన్లను, పచ్చటి ప్రకృతిని కెమెరాలో బంధించడమంటేనే ఇష్టమంటోంది హైదరాబాద్కు చెందిన యువ ఫొటోగ్రాఫర్ శృతి మూర్తి. చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీనే తన ప్రాణంగా భావించిన ఆమె.. అందులోనే తన కెరీర్ను వెతుక్కుంది.తరువాయి
వాళ్ల కోసమే ఈ 'జీవితం'!
సైన్యంలో చేరి దేశానికి సేవ చేయాలనుకుంది... అదీ సాధ్యపడకపోతే డాక్టరై కనీసం ప్రజలకైనా సాయపడదామనుకుంది. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. బీఎస్సీ నర్సింగ్ చదివి లెక్చరర్ అయ్యింది. అయితేనేం... తన కలను పక్కన పెట్టినా సేవా గుణాన్ని మాత్రం వదల్లేదు. తన జీతంలో చాలా భాగాన్ని మానసిక రోగుల బాగుకే వెచ్చిస్తోంది.తరువాయి
అప్పుడు అమ్మ కళ్లు ఆనందంతో చెమర్చాయి!
చిన్నతనంలో నింగిలోని చుక్కలు చూసి పైలట్గా మారాలనుకుంది. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా తన కలను సాకారం చేసుకుంది. ఇది చాలదన్నట్లు అతి చిన్న వయసులోనే బోయింగ్ విమానాన్ని నడిపి చరిత్ర సృష్టించింది. ఆ తర్వాత 17 గంటల పాటు ఉత్తర ధ్రువం మీదుగా ప్రయాణించిన విమానానికి సారథ్యం వహించి సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఇలా ఎయిర్ ఇండియా కెప్టెన్ పైలట్గా ఎన్నో ఘనతలు అందుకున్న జోయా అగర్వాల్ తాజాగా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది.తరువాయి
నా పేరు మీనాక్షి... అసలు పేరు నవ్యస్వామి!
పుట్టి పెరిగింది కర్ణాటక. తెలియని భాషలో అడుగుపెట్టినా.. అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. మాట నుంచి చీరకట్టు వరకు అన్నీ నేర్చుకుంది. కన్నడలో మాట్లాడుతున్నా మధ్యలో తెలుగు పదాలే వచ్చేస్తాయ్! అంతలా తెలుగమ్మాయిలా మారిపోయింది. ‘నా పేరు మీనాక్షి’లో కథానాయిక నవ్యస్వామి గురించే ఇదంతా! వసుంధరతో తను బోలెడు విశేషాలను పంచుకుంది...పుట్టి, పెరిగింది మైసూరు. చదివిందేమో బెంగళూరు. నాన్న పుట్టస్వామి రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి, అమ్మ సరస్వతి గృహిణి, అన్న వినయ్ వ్యాపారం చేస్తున్నాడు. ...తరువాయి
ఇక ఐదేళ్లు ఆ చింత ఉండదు!
టీనేజర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ శానిటరీ నాప్కిన్లని ఐదేళ్లు మార్చాల్సిన అవసరం లేదు. భూమిలోనూ తేలిగ్గా కలిసిపోతాయి. పన్నెండేళ్ల క్రితం తనకెదురయిన అనుభవమే ఈ ఆవిష్కరణకు మూలం అని వివరించారు హైదరాబాదీ యువతి దేవీ దత్త...99లో ఒడిశాని వరదలు ముంచెత్తిన సమయం అది. అప్పటికి పదిహేనేళ్ల వయసున్న దేవిదత్త...తరువాయి
ఆగిపోయిన ఆ పిల్లల చదువుల కోసం..!
పుస్తకాలు పట్టుకుని పాఠశాలకు వెళ్లాల్సిన పిల్లలు కరోనా కారణంగా ఇళ్లలోనే పాఠాలు నేర్చుకుంటున్నారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లు చేతుల్లో పట్టుకుని డిజిటల్ తరగతులకు హాజరవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది...మరి స్మార్ట్ఫోన్లు, నెట్ కనెక్షన్లు లేని పిల్లల పరిస్థితేంటి? వారు చదువుకు దూరమవ్వాల్సిందేనా?...సరిగ్గా ఇలాగే ఆలోచించింది ముంబయికి చెందిన 17 ఏళ్ల అరియా గుప్తా.తరువాయి
అడవి బిడ్డ... అంతర్జాతీయ పోటీలకు...
ఆ ఊరికి వెళ్లాలంటే... అభయారణ్యంలో పది కిలోమీటర్లు నడవాలి. అలా అడవిలో ఆ పాదాలే ఆమెకు పరుగుని నేర్పాయి. క్రీడారంగాన్ని పరిచయం చేశాయి. తన తపనకు, కఠోర సాధనకు దాతల సాయం తోడైంది... ఇప్పుడు అండర్-20 వరల్డ్ ఛాంపియన్షిప్లో సత్తా నిరూపించుకునేందుకు కెన్యాకు పయనమైంది. ఆమే కుంజా రజిత. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయికి చేరినతరువాయి
నిజ జీవితంలో అమ్మలు అలా ఉండరు..!
సాధారణంగా సినిమాలు, సీరియల్స్లో అమ్మ/గృహిణి పాత్రలెలా ఉంటాయి.. కాలు మీద కాలేసుకొని కూర్చొని ఇంటి పనులన్నీ పని మనుషులతో చేయించుకుంటూ లేదంటే పని మనిషికి ఇంటిపనుల్లో అడపాదడపా సహాయపడుతూ కనిపిస్తారు. అలాగే పురుషులు భార్యను ప్రేమించే భర్తగా, తల్లిని ప్రేమించే కొడుకుగా కనిపిస్తారు.తరువాయి
పతకం రజతం... మనసు బంగారం
చేసిన మేలు మరవకూడదంటారు. ఈమాటల్ని ఆచరణలో చూపింది ఒలింపిక్స్ రజత పతక విజేత మీరాచాను. ఓ పక్క స్నేహితులు, బంధువులు, క్రీడాభిమానులు ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెబుతుంటే ఆమె మాత్రం తనకు సాయం చేసిన ఇసుక లారీడ్రైవర్లని వెతికే పనిలో పడింది. చేతిలో డబ్బుల్లేక ఇంటి నుంచి ఇంఫాల్లో ఉన్న ట్రైనింగ్ అకాడమీకి లారీ డ్రైవర్లని లిఫ్ట్ అడిగి వాటిలో వెళ్లేది....తరువాయి
చెవిలో భయంకర శబ్దాలు వినిపించేవి..
ఇంటర్ చదువుతున్న సౌమ్యకు క్లాసులో పాఠం వినిపించలేదు. అనుకోకుండా వచ్చిన ఆ సమస్య జీవితాంతం ఉంటుందని వైద్యులు చెప్పినప్పుడు ఆమె కుంగిపోలేదు. న్యాయవాద కోర్సులో ఉన్నప్పుడే యూపీఎస్సీకి సిద్ధమైంది. పరీక్షల్లో తీవ్ర జ్వరం... ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ లక్ష్యాన్ని చేరుకున్న కలెక్టరు సౌమ్యాశర్మ స్ఫూర్తి కథనమిది...తరువాయి
ఒలింపిక్స్ క్రీడల ఫొటోలు తీసింది!
ఒలింపిక్ గ్రామంలో మన అథ్లెట్లు ప్రదర్శించిన ఆటతీరును ఆస్వాదించాం. వారు విజయ గర్వంతో పతకాలు అందుకుంటుండగా గెలుపు మనదే అని ఉప్పొంగిపోయాం.. వాళ్ల విజయ దరహాసానికి సంబంధించిన ఫొటోల్ని, వీడియోల్ని రిపీట్ చేసుకుంటూ మరీ తిలకించాం.. మరి, ఎంతసేపూ ఆటలు, క్రీడాకారులు అంటూ వాళ్ల పైనే దృష్టి పెట్టాం కానీ.. అసలు ఈ అద్భుత క్షణాలను ప్రత్యక్షంగా చూస్తూ.. క్లిక్మనిపించిన వ్యక్తుల గురించి బహుశా ఏ ఒక్కరూ ఆలోచించి ఉండరు.తరువాయి
‘పంచ్’లు విసరడానికి బదులు పార్కింగ్ టికెట్లు అమ్ముతోంది!
మీరాబాయి చాను, లవ్లీనా, రాణి రాంపాల్, పీవీ సింధు... కాసింత ప్రోత్సాహం అందిస్తే క్రీడల్లో ఎంతటి సంచలనాలు సృష్టిస్తారో టోక్యో ఒలింపిక్స్ వేదికగా మరోసారి నిరూపించారీ అమ్మాయిలు. ఈ పరిస్థితుల్లో ఆటలో అద్భుత నైపుణ్యం ఉన్నా ప్రోత్సాహం లేకపోవడంతో ప్రపంచ వేదికలపై మెరవాల్సిన ఓ యువ క్రీడా కుసుమం రోడ్డున పడింది. పొట్టకూటి కోసం పార్కింగ్ టికెట్లు విక్రయిస్తోంది. ఇంతకీ ఎవరామె? ఎందుకీ దీన పరిస్థితి దాపురించిందో తెలుసుకుందాం రండి..తరువాయి
ఆ సమస్యను జయించింది.. ‘కలిసి చదువుకో’మంటోంది!
ఎంతసేపూ టెన్త్ ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్సామ్స్.. అంటూ అటు స్కూల్లో టీచర్లు, ఇటు ఇంట్లో తల్లిదండ్రులు పరీక్షల పైనే దృష్టి పెడుతుంటారు.. విశ్రాంతి లేకుండా చదవమని పిల్లలపై ఒత్తిడి తీసుకొస్తుంటారు. ఇలా ఫోకస్ అంతా పైతరగతులపై ఉన్నప్పుడు ప్రాథమిక తరగతుల్లో చదివే పిల్లల్ని పట్టించుకునే వారెవరు?! ‘పెద్దయ్యాక వాళ్లే నేర్చుకుంటారులే!’ అని చాలామంది పేరెంట్స్ తమ పిల్లల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.తరువాయి
స్కర్ట్ వేసుకోవడానికి వీల్లేదన్నారు..!
ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుడితే ‘మళ్లీ కూతురేనా’ అని ఎగతాళి చేశారు. హాకీ స్టిక్ను పట్టుకుంటే ‘నీకెందుకే తల్లీ ఈ ఆటలు’ అని హేళన చేశారు. ఆడపిల్లలు పొట్టి దుస్తులు వేసుకోవడం మాకిష్టం లేదని మత పెద్దలు తిట్టిపోశారు. ఇప్పుడదే ఆడపిల్ల గోల్ కొడుతుంటే హేళన చేసిన నోళ్లే సంతోషంతో హర్షిస్తున్నాయి. తక్కువ చేసి చూసిన వారే ఇప్పుడు తమ అమ్మాయేనంటూ గర్వంగా చెప్పుకుంటున్నారు.తరువాయి
పతకం రాకుంటే ఏంటి? అందరికీ ముద్దుబిడ్డ అయింది!
గోల్ఫ్... అప్పుడప్పుడు టీవీలు, సినిమాల్లో చూడడమే కానీ చాలామందికి ఈ ఆట గురించి పెద్దగా తెలియదు. ఈ గేమ్ ఎలా ఆడతారో, పాయింట్లు ఎలా లెక్కిస్తారో అంతగా అవగాహన ఉండదు. అయితే ఒక అమ్మాయి గత రెండు రోజులుగా కోట్లాది మంది భారత క్రీడాభిమానులు ఈ ఆటను ఆసక్తిగా తిలకించేలా చేసింది. టీవీలు, స్మార్ట్ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. ఆమే 23 ఏళ్ల అదితీ అశోక్.తరువాయి
తారల సోయగానికి చేనేత!
శతాబ్దాల చేనేత ప్రస్థానంలో ఎన్నో ఎత్తు పల్లాలు... అయినా ఈ వస్త్రరాజం వన్నె మాత్రం తగ్గలేదు. సంప్రదాయ చేనేత.. ఆధునికతను కలబోసుకుంటోంది. సరికొత్త సొబగులు అద్దుకుని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అందరినీ మెప్పిస్తోంది. ఇవాళ చేనేత దినోత్సవం. మరి దాని సొగసు, సోయగాలను ఒకసారి పరికిద్దామా...తరువాయి
నన్ను చూసి అమ్మాయిలు ధైర్యం చేయాలి!
పైలట్గా మారి ఆకాశంలో స్వేచ్ఛగా విహరించాలని కలలు కనే అమ్మాయిల చుట్టూ ఎన్నో ఆంక్షలు! మరోవైపు STEM (science, technology, engineering, mathematics) వంటి రంగాల్లో పురుషాధిపత్యమే రాజ్యమేలుతోంది. దీంతో ఇలాంటి అరుదైన రంగాల్లో రాణించాలనుకునే ఎంతోమంది యువతుల కలలు ఊహలుగానే మిగిలిపోతున్నాయి. ఇదిగో ఇలాంటి ధోరణినే మార్చాలని కంకణం కట్టుకుంది 19 ఏళ్ల జరా రూథర్ఫర్డ్.తరువాయి
అమ్మానాన్న దూరమైనా నేను బలమైన అమ్మాయినే..!
ప్రాణంగా చూసుకునే తల్లిదండ్రులు ఒక్క క్షణం పక్కన లేకపోతే అల్లాడిపోతారు చాలామంది పిల్లలు. మరి అలాంటిది అమ్మానాన్నలు ఇంకెప్పుడూ రారని తెలిస్తే... భోపాల్కు చెందిన 16 ఏళ్ల వనిశా పాఠక్కు మూడు నెలల క్రితం ఇదే పరిస్థితి ఎదురైంది. కరోనా మహమ్మారి ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని బలి తీసుకుంది. తనతో పాటు పదేళ్ల తమ్ముడు వియాన్ను ఒంటరిని చేసింది.తరువాయి
178 మందిలో టాపర్...నాన్న స్ఫూర్తితోనే సివిల్స్
వైఫల్యం ఆ ఇద్దరమ్మాయిలనీ వెక్కిరించింది. ఒకట్రెండుసార్లు కాదు.. ఒకరిని నాలుగుసార్లయితే ఇంకొకరిని అయిదుసార్లు. కానీ విఫలమైన ప్రతిసారీ వాళ్లు మరింత గట్టిగా ప్రయత్నించారు. కల నెరవేర్చుకోవాలన్న పట్టుదల ఒకరిదైతే.. తండ్రి నింపిన స్ఫూర్తితో ముందుకుసాగిందింకో అమ్మాయితరువాయి
అనుకున్నట్లే పవర్ పంచ్లతో ‘కంచు’ మోగించింది!
ఆడేది మొదటి ఒలింపిక్స్ అయినా ఏ మాత్రం బెదరలేదు. ప్రత్యర్థి ఎవరన్నది చూడకుండా తన పవర్ పంచ్ల రుచిని చూపించింది. ప్రపంచ మేటి బాక్సర్లను సైతం మట్టి కరిపించి భారత్ ఖాతాలో మరో ప్రతిష్ఠాత్మక పతకాన్ని చేర్చింది లవ్లీనా బొర్గొహెయిన్. టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన ఈ 23 ఏళ్ల అమ్మాయి... సెమీస్లో ఓటమి పాలై కాంస్యాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఒలింపిక్స్లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్గా, మేరీకోమ్ తర్వాత రెండో భారత మహిళగా చరిత్ర సృష్టించింది.తరువాయి
అందుకే ఈ అమ్మాయి వాళ్లందరికీ స్ఫూర్తి!
ఉత్తరప్రదేశ్లోని బదారా అనే గ్రామంలో ఎనిమిదో తరగతి వరకే పాఠశాల ఉంది. అందుకే ఆ తరగతి పూర్తి చేసిన అమ్మాయిలకు వెంటనే పెళ్లి చేసి మెట్టినింటికి పంపిస్తారు అక్కడి తల్లిదండ్రులు. నిత్యం కరవుతో కొట్టుమిట్టాడే ఈ గ్రామంలో ఇది సర్వసాధారణం. అయితే ఈ పరిస్థితులు మారాలని, అందుకు చదువొక్కటే మార్గమంటోంది అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల అన్సూయ కుష్వాహా. ఓ దినసరి వ్యవసాయ కూలీ కూతురు అయిన ఈ అమ్మాయి... ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో వంద శాతం మార్కులు సాధించింది.తరువాయి
పేదరికం వెనక్కి లాగితే... పట్టుదల ఒలింపిక్స్కు చేర్చింది!
స్కూల్లో ‘చేతిరాత’ పోటీలు జరుగుతున్నాయి... మొదటి బహుమతి గడియారం... దానికోసం పగలూ, రాత్రీ రాత సాధన చేసి ఫస్ట్ప్రైజ్ గెల్చుకుందో అమ్మాయి. ‘హమ్మయ్య.. ఇక హాకీ ట్రైనింగ్కు లేటవ్వదు. అందులో అలారం ఉంది’ అని సంబరపడిన ఆ పిల్లే ఇప్పుడు టోక్యోలో భారత మహిళల హాకీజట్టు సారథి రాణీరాంపాల్....తరువాయి
మన సింధు గెలుపు మంత్రం ఏమిటో తెలుసా?
టోక్యోకు వందల మంది క్రీడాకారులు వెళ్లినా భారత అభిమానుల కళ్లన్నీ మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు పైనే. గత ఒలింపిక్స్లో రజతం గెల్చిన ఈ షట్లర్ ఈసారి కూడా కచ్చితంగా పతకం తెస్తుందని యావత్ దేశం విశ్వసించింది. అది పసిడి అయితే మరింత బాగుంటుందని ఆకాంక్షించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ ‘స్వర్ణ’ సాకారం నెరవేరలేదు... కానీ కాంస్య పతకం సాధించి కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసింది.తరువాయి
నిరుపేదల చిరునవ్వు కోసమే ఈ తపన!
మన చుట్టూ బోలెడు సమస్యలు కనిపిస్తుంటాయి... చాలావరకూ చూసీ చూడనట్లు వదిలేస్తాం. అప్పటికీ మనసు కదలిస్తే...ఓ పదోపరకో ఇచ్చి సంతృప్తి పడిపోతాం. అవి మాత్రమే సరిపోవనుకుంది హైదరాబాద్ కి చెందిన అర్చన... 2013లో ‘బ్రింగ్ ఎ స్మైల్ ఫౌండేషన్’ను ప్రారంభించి... నిరుపేదల సమస్యలకు పరిష్కారాలు చూపిస్తోంది. ఉపాధి మార్గాలను అందిస్తోంది. విద్యార్థులకు విద్యను కానుకగా ఇస్తోంది. ఆమెతో వసుంధర ముచ్చటించింది. ఆ వివరాలే ఇవి.తరువాయి
స్నేహితురాలే.. స్ట్రెస్బస్టర్!
ఇలా మన జీవితంలో స్నేహానిది కీలక పాత్ర! అయితే చాలామంది అమ్మాయిలకు తమ ఫ్రెండ్స్ గ్యాంగ్లో అబ్బాయిలున్నా.. కొన్ని విషయాల్లో మాత్రం అమ్మాయిలతోనే ఎక్కువగా చెలిమిని కొనసాగిస్తుంటారు. వారితోనే అన్ని విషయాలు నిర్మొహమాటంగా పంచుకోగలుగుతారు. ఇదిగో ఇలాంటి వారిలోనే ఒత్తిడి దూరమై మానసిక ప్రశాంతత సొంతమవుతుందంటోంది ఓ తాజా అధ్యయనం. అమ్మాయిలు తోటి అమ్మాయిలతో స్నేహం చేయడం వల్ల ఒత్తిడి దరిచేరకుండా జీవితాంతం హ్యాపీగా ఉండచ్చంటోంది.తరువాయి
నువ్వే నా ప్రాణం నేస్తమా!
ఎన్ని బంధాలున్నా, ఎంతమంది బంధువులున్నా స్నేహబంధం ప్రత్యేకం. ఒకసారి కన్నీరు తుడిచే చేయైతే.. ఇంకోసారి భుజం తట్టే ప్రోత్సాహమవుతారు. అందుకే స్నేహితులూ కుటుంబంలో భాగమేనంటారు చాలామంది. అందుకు మేమూ మినహాయింపు కాదంటున్నారు మన తారలు. తమ స్నేహితులు తమ జీవితంలో ఎంత ముఖ్యమో మనతో పంచుకుంటున్నారు.తరువాయి
సొగసరుల సాగుబాట!
కరోనా విజృంభణతో విధించిన లాక్డౌన్.... ప్రతి ఒక్కరినీ ప్రకృతిపై దృష్టి పెట్టేలా చేసింది. ఇందుకు సెలబ్రిటీలూ మినహాయింపు కాదు. వాళ్లూ ఖాళీ సమయంలో మట్టితో చెలిమి చేశారు. వంటిల్లు, మిద్దెలు, పెరట్లో... మొక్కల్ని పెంచుతూ ఆరోగ్యకర జీవనశైలికి బాటలు వేసుకుంటూ స్ఫూర్తిగా నిలుస్తున్నారుతరువాయి
సిలిండర్తో సాధన చేసింది...పొలం పనులకూ వెళ్లింది!
విశ్వక్రీడలు ఆరంభమై వారం రోజులు గడిచిపోయాయి...మీరాబాయి గెలిచిన రజతం తప్ప మరో పతకం జాడే లేదు...మరోవైపు మేరీకోమ్ లాంటి క్రీడాదిగ్గజాలు ఒక్కొక్కరూ టోక్యో నుంచి నిష్ర్కమిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి భారత్కు మరో ఒలింపిక్ పతకాన్ని ఖాయం చేసింది యువ బాక్సర్ లవ్లీనా బోర్గోహెన్. తొలిసారి ఒలింపిక్స్లో ఆడుతున్న ఈ 23 ఏళ్ల అమ్మాయి..69 కేజీల విభాగంలో సెమీస్కు దూసుకెళ్లి చరిత్ర సృష్టించింది.తరువాయి
‘నువ్వెప్పటికీ హాకీ స్టిక్ పట్టుకోలేవు’ అన్నారు!
పేరులో ‘రాణి’ ఉన్నా బాల్యంలో ఆమెకు సొంత ఇల్లు లేదు. తోపుడు బండి లాగే తండ్రి... పది ఇళ్లల్లో పని చేసే తల్లి... అందరూ రెక్కల కష్టం చేస్తే కానీ ఐదు వేళ్లు నోట్లోకి వెళ్లేవి కావు.. వీటికి తోడు హాకీ స్టిక్ పట్టుకుంటే సొంత బంధువుల నుంచే చీదరింపులు, ఛీత్కారాలు.. ఇలా ఎన్నో ఇబ్బందులు, అవమానాలను ధైర్యంగా ఎదుర్కొని 15 ఏళ్ల ప్రాయంలోనే జాతీయ మహిళల జట్టులోకి అడుగుపెట్టింది భారత మహిళల హాకీ క్వీన్ రాణీ రాంపాల్.తరువాయి
కూరగాయలతో కోటి వ్యాపారం
కోటి ఆశలతో మొదలుపెట్టిన వ్యాపారం నష్టాలు మిగిల్చింది... ప్రేమపెళ్లి చేసుకుందని అమ్మానాన్నల ప్రోత్సాహమూ లేదు... ఉన్నదల్లా గుండెలనిండా ఆత్మవిశ్వాసమే! ఆ ధైర్యమే చిన్నవóŸసులోనే అర్చనని వ్యాపారవేత్తని చేసింది. మహిళలకు మిద్దెతోటల్ని పరిచయం చేస్తూ, సేంద్రియ ఉత్పత్తుల్ని అందిస్తూ.తరువాయి
తోట పని చేస్తూ చదువుకుంది.. ఇప్పుడు టీచరైంది!
చెయ్యి పట్టి ముందుకు నడిపించాల్సిన నాన్న చిన్నప్పుడే తన దారి తాను చూసుకుంటే.. పెద్ద కొడుకుగా ఇంటి బాధ్యతలను భుజాన వేసుకుంది. తల్లితో కలిసి యాలకుల తోటకు పనికి వెళ్లింది. అయినా చదువును నిర్లక్ష్యం చేయలేదామె. ‘నీకు చదువెందుకే తల్లీ.. పెళ్లి చేసుకో’ అని అంటున్నా అవేవీ పట్టించుకోకుండా పట్టుదలతో ముందుకెళ్లింది.తరువాయి
ఈ అమ్మాయిల విజయం ఆ ఆలోచనలను మారుస్తుంది!
13 ఏళ్లు అంటే స్కూలుకెళ్లి చదువుకునే వయసు. అలాంటిది అంత పిన్న వయసులో ‘ఒలింపిక్ ఛాంపియన్’ గా నిలిచి చరిత్ర సృష్టించింది జపాన్కు చెందిన మోమిజి నిషియా. అది కూడా పురుషులకే సొంతమని భావించే స్కేట్ బోర్డింగ్లో! జిమ్నాస్టిక్స్ తరహాలో అద్భుతమైన విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్గా చెప్పుకునే ఈ ఆటలో నిషియానే కాదు...తరువాయి
రాబోయే ఒలింపిక్స్లో మీ మాటను నిజం చేస్తా!
‘మీరాబాయి తర్వాత మరో మెడల్ గెలిచేదెవరు ?’అని భారత క్రీడాభిమానులందరూ టోక్యో ఒలింపిక్స్ను కళ్లప్పగించి తిలకిస్తున్న వేళ... మరో ప్రపంచ క్రీడా వేదికపై మువ్వన్నెల జెండా మురిసిపోయింది. బుడాపెస్ట్ లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ ప్రియామలిక్ స్వర్ణపతకం సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది.తరువాయి
‘బేకింగ్’ స్కిల్స్తో అద్భుతాలు చేస్తోంది!
‘సమాజం నుంచి చాలా తీసుకుంటాం... తిరిగి ఇచ్చేయాలి’ అన్న మాటలను చిన్న వయసులోనే తన మనసులో నాటుకుంది ఆ అమ్మాయి. అందుకే తనకున్న ‘బేకింగ్’ స్కిల్స్తో రుచికరమైన బేకరీ ఉత్పత్తులు, తినుబండారాలు చేసి విక్రయిస్తోంది. వాటి ద్వారా వచ్చిన మొత్తంతో కరోనా బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది.తరువాయి
సినిమాలో ఒక్క పాట పాడితే చాలనుకున్నా!
పాట తనకు ప్రాణం... దాని కోసం చిన్నప్పటి నుంచీ సాధన చేసింది. సినిమాల్లో తన గొంతు వినిపించాలని తపించింది. అలుపెరగక ప్రయత్నించింది. ఇవి చేస్తూనే ఉన్నత విద్యార్హతలూ సంపాదించుకుంది... బాహుబలి నుంచి వకీల్సాబ్ వరకు... తన పాటలన్నీ హిట్లే. తాజాగా ‘బుల్లెట్బండి’ అంటూ ఆటతోనూ కట్టి పడేసింది. తనే ‘మోహనా భోగరాజు’. తన పాటల ప్రయాణాన్ని వసుంధరతో పంచుకుంది...తరువాయి
పోగొట్టుకున్న చోటే పతకాన్ని ముద్దాడింది!
‘ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో ఈసారి మనదేశం తరఫున ఎవరు బోణీ కొడతారు?’ అని ఎదురుచూస్తున్న భారత క్రీడాభిమానులకు రెండో రోజే సమాధానం లభించింది. కోట్లాదిమంది ఆశలను భుజాన మోస్తూ ప్రముఖ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను రజత పతకం గెల్చుకుంది. టోక్యోలో ఏకైక భారత మహిళా వెయిట్ లిఫ్టర్ అయిన ఆమె.. తన అద్భుత ప్రదర్శనతో మెడల్ ఈవెంట్స్ మొదటిరోజే పతకాల పట్టికలో మువ్వన్నెల జెండాకు చోటు కల్పించింది. తన విజయంతో మున్ముందు పోటీ పడబోతోన్న తన సహచరుల్లోనూ స్ఫూర్తి నింపింది.తరువాయి
అమ్మ ఉన్నా అనాథలా పెరిగా..!
ఆమెకు ఐదేళ్లున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోయారు. తల్లి రెండో పెళ్లి చేసుకోవడంతో సొంత ఊరికి దూరంగా అనాథాశ్రమంలో పెరగాల్సి వచ్చింది. అయినా పట్టుదలతో చదివి మంచి ఉద్యోగం సంపాదించింది. అదనంగా ఫుట్బాల్పై అమితమైన ప్రేమను పెంచుకుంది. మైదానంలో దిగి ఆడకపోయినా అందులోనే కెరీర్ను వెతుక్కుంది. ఆ ఆసక్తితోనే ప్రతిష్ఠాత్మక ‘ఫిఫా మాస్టర్ ప్రోగ్రామ్ - 2021’కు ఎంపికైంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 30 మంది దీనికి ఎంపిక కాగా.. అందులో ఆమె ఒక్కర్తే భారతీయురాలు కావడం విశేషం.తరువాయి
ఒలింపిక్స్లో.. చెరగని సంతకాలు!
వాళ్ల రికార్డులని తిరగరాయడం అంత సులభం కాదు... మగవాళ్లతో పోటీపడ్డారు... వైకల్యాన్ని జయించారు... కష్టాలకు ఎదురీదారు... గెలుపుకోసం పరితపించి తిరుగులేని విజయాలని సొంతం చేసుకున్నారు. 125 ఏళ్ల ఒలింపిక్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయాలు లిఖించుకున్న క్రీడా జ్యోతుల్లో కొందరి కొందరి మననం ఇదీ...తరువాయి
కోపమొచ్చిందా..?
అదేంటో.. కొంతమందికి కోపం.. ముక్కు మీదే ఉంటుంది. సరదాగా జోక్ చేసినా చాలు.. అనకూడని మాట ఏదో అన్నట్లుగా విరుచుకుపడిపోతుంటారు. అందుకే ఇలాంటివారితో మాట్లాడాలంటేనే చాలామంది వెనకాడుతూ ఉంటారు. ఏదైనా చెప్పాల్సివస్తే.. మనకెందుకులే తనతో గొడవ అని తప్పించుకుపోతుంటారు. అంతేకాదు వారితో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. మరి ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? ఏముంది కోపం తగ్గించుకోవడమే. అయితే ఇది మనం అనుకున్నంత సులువేమీ కాదు.తరువాయి
ఆమె ఆశయం సముద్రమంత!
పైన నీలాకాశం.. కింద నీలి సంద్రం.. తీరాన్ని తాకాలనే తాపత్రయ పడే అలలు.. ఆహా ఎంత మంచి దృశ్యమో కదా... విశాఖ పర్యాటకులు ఇదే అనుకుంటారు. కానీ వ్యర్థాల వల్ల తను పుట్టి పెరిగిన ఆ నగరం, దాని తీరం కాలుష్య కోరల్లో చిక్కుకోబోతుంటే... ఆ యువతి బాధపడుతూ కూర్చోలేదు... స్నేహితులతో కలిసి శుభ్రం చేస్తోంది. అందుకోసం ఉద్యోగాన్ని వీడి వినూత్న ఆలోచనతో అంకుర సంస్థనూ స్థాపించింది. తనే యామిని కృష్ణ రాపేటి.తరువాయి
లక్ష మంది ఆకలి తీర్చింది!
పెద్ద సంస్థలు, ఆకర్షించే భవనాలు, అందివస్తున్న అవకాశాలు.. భవిష్యత్ నిర్మించుకోవచ్చనుకుంది. కానీ ఇంకోవైపు కాలే కడుపులు, ఒక్క పూట తిండి కోసం ఎదురుచూసే చిన్నారులుండటం గమనించింది. వాళ్ల మొహాల్లో వృథా చేస్తున్న ఆహారం కనిపించింది. దాన్ని సేకరిస్తే వీళ్ల కడుపు నింపొచ్చనుకుంది.తరువాయి
ఈ అందాల కిరీటం అమ్మకు అంకితం!
మిస్ ఇండియా యూఎస్ఏ... అందాల పోటీలకు సంబంధించి ప్రతిష్ఠాత్మకంగా పరిగణించే టైటిల్స్లో ఇది కూడా ఒకటి. అమెరికా వేదికగా జరిగే ఈ పోటీలకు సుమారు 40 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. అందుకే ఈ పోటీల్లో పాల్గొనాలని, విజేతగా నిలవాలని భారతీయ సంతతికి చెందిన అమ్మాయిలందరూ ఉవ్విళ్లూరుతుంటారు. అయితే ఈ అందాల కిరీటం అందుకోవాలంటే అమ్మాయిలకు అందంతో పాటు అపార ప్రతిభ, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇవన్నీ సమపాళ్లలో ఉన్నాయి కాబట్టే తాజాగా జరిగిన మిస్ ఇండియా యూఎస్ఏ-2021 టైటిల్ను గెల్చుకుంది 25 ఏళ్ల వైదేహీ డోంగ్రే.తరువాయి
ఇంటి పేరుతో కాదు... ఇది నా స్వయంకృషి...!
నాన్న ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్. ఇక తాత, పెదనాన్న, అన్న... ఇలా ఆ ఇంట్లో వాళ్ల పేర్లు చెప్పక్కర్లేదు. వారి పేర్లు ఉపయోగించుకుంటే బోలెడు గుర్తింపు. కానీ ఆమె మాత్రం... తన అభిరుచి, సృజనాత్మకత, శ్రమలనే పెట్టుబడిగా గుర్తింపు సాధించాలనుకుంది. తనే వెంకటేశ్ పెద్ద కుమార్తె ఆశ్రిత. తన లక్ష్యం దిశగా కృషి చేస్తూ... ఇన్స్టాగ్రాం, యూట్యూబ్ల్లో లక్షల్లో అభిమానుల్ని సంపాదించుకుంది. ఇటీవల ఇన్స్టాగ్రాంలో ఎక్కువ సంపాదిస్తున్న సెలబ్రిటీల జాబితాను హోపర్డాట్కాం సంస్థ విడుదల చేసింది. అందులో ఆశ్రిత అంతర్జాతీయంగా 377, ఆసియాలో 27వ ర్యాంకులు సాధించింది. ఈ సందర్భంగా వసుంధర ఆమెతో ముచ్చటించింది.తరువాయి
భుజంలోని నరాలు దెబ్బతిన్నాయి... కుస్తీ మర్చిపోవాలన్నారు!
కుస్తీ పోటీలంటే భారతదేశంలో అందరికీ గుర్తుకు వచ్చేది హరియాణాకు చెందిన ‘ఫోగట్ కుటుంబమే’. గీత, బబిత, వినేశ్, ప్రియాంక, రితూ.. ఇలా ఈ ఐదుగురు ఫోగల్ సిస్టర్స్తో పాటు ఆ రాష్ట్రం నుంచి మరికొంతమంది రెజ్ల్లర్లు కూడా ఉన్నారు. అయితే ఇదే రాష్ట్రానికి చెందిన ఓ యంగ్ రెజ్లర్ కొద్దిరోజుల క్రితం రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత సాక్షి మలిక్ను ఓడించి సంచలనం సృష్టించింది.తరువాయి
‘ఆడపిల్లవి.. నీకెందుకు మెకానికల్ ఇంజినీరింగ్?’ అన్నారు!
ఇటీవల ‘వర్జిన్ గెలాక్టిక్’ రూపొందించిన ‘వీఎస్ఎస్ యూనిటీ-22’ వ్యోమనౌక ద్వారా అంతరిక్షంలోకి వెళ్లి వచ్చింది తెలుగమ్మాయి బండ్ల శిరీష. ఇప్పుడు దీనికి పోటీగా అపర కుబేరుడు జెఫ్ బెజోస్ ఈనెల 20న అంతరిక్షయానం చేయనున్నారు. తన ‘బ్లూ ఆరిజిన్’ సంస్థకు చెందిన ఓ రాకెట్ ద్వారా అంతరిక్ష యాత్రకు బయలుదేరనున్నారు. అయితే ‘వర్జిన్ గెలాక్టిక్’లో శిరీష కీలక పాత్ర పోషించినట్లే.. బ్లూ ఆరిజిన్ స్పేస్ రాకెట్ వెనుక ఓ భారతీయ సంతతి మహిళ కృషి దాగుంది. ఆమే.. 30 ఏళ్ల సంజల్ గవాండే.తరువాయి
పారిశుద్ధ్య కార్మికురాలు... డిప్యూటీ కలెక్టరయ్యింది
ఒంటరిగా, ఇద్దరు పిల్లలతో జీవితాన్ని ప్రారంభించింది. జీవిక కోసం కార్పొరేషన్లో చేరి, వీధులు ఊడ్చింది. అయినా ఉన్నతవిద్య ఆశయాన్ని వీడలేదు... ఎన్నో ప్రయాసలకోర్చి దాన్ని సాధించింది. తాజాగా రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో ఉత్తీర్ణత పొందింది. పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేసిన చోటే డిప్యూటీ కలెక్టరుగా బాధ్యతలు చేపట్టనుంది. ఆమే 40 ఏళ్ల ఆశా కుందారా.తరువాయి
అలా 12 ఏళ్లకే ఒలింపిక్స్ బెర్తు ఖరారు చేసుకుంది!
నిత్యం బాంబు పేలుళ్లు, ఉగ్రవాద దాడులతో అట్టుడికే ప్రాంతంలో ఆమె పుట్టి పెరిగింది. వీటి నుంచి త్వరగా తన దృష్టిని మరల్చుకోవాలనుకుంటూ ఐదేళ్ల ప్రాయంలోనే ఆటపై ఆసక్తి, అభిమానం పెంచుకుంది. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా, అడ్డంకులు ఎదురైనా తన ప్రయాణాన్ని ఆపలేదు. ఆంక్షలు, ఇబ్బందులతో కొన్ని మ్యాచ్లే ఆడినా అద్భుత విజయాలు సాధించింది. ఈ క్రమంలోనే అతి పిన్న వయసులోనే ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్లో పాల్గొనే సువర్ణావకాశం సొంతం చేసుకుంది. ఆమె 12 ఏళ్ల హెంద్ జజా.తరువాయి
ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లూ ఆర్ఏఎస్ ఆఫీసర్లే!
ఒక ఆడపిల్ల పుడితేనే గుండెల మీద కుంపటిలా భావించే వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. అలాంటిది ఆ పేద రైతు దంపతులకు ఏకంగా ఐదుగురు ఆడపిల్లలు పుట్టారు. అయినా రెక్కలు ముక్కలు చేసుకుని అందరినీ పాఠశాలకు పంపించారు. పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకున్న ఆ ఐదుగురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నత చదువులు అభ్యసించారు. పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించారు. తమ తల్లిదండ్రులకు కుమారులు లేని లోటు కనపడనీయకుండా చేశారు.తరువాయి
ఆప్తుల జ్ఞాపకాల్ని అందమైన ఆభరణాలుగా మలుస్తోంది!
అయిన వారు చనిపోతే ఆ బాధను దిగమింగుకోవడం అంత తేలికైన విషయం కాదు.. వారు మన మధ్య లేకపోయినా.. వారికి సంబంధించిన ఏదో ఒక వస్తువును వారి జ్ఞాపకార్థం మన వద్ద ఉంచుకొని ఆ బాధ నుంచి కాస్త ఉపశమనం పొందుతాం. ఈ విషయంలో మరో అడుగు ముందుకేసి ఆప్తుల్ని కోల్పోయిన వారి కన్నీరు తుడుస్తోంది ఆస్ట్రేలియాకు చెందిన జ్యుయలరీ డిజైనర్ జాక్వీ విలియమ్స్. తమ ఆత్మీయుల కోరిక మేరకు మరణించిన వారి దంతాలు, జుట్టు, చితాభస్మంతో విభిన్న ఆభరణాలు తయారుచేస్తూ ఆ కుటుంబీకులకు అందిస్తోంది..తరువాయి
విమానం తోక చూపిస్తే.. అది ఏ దేశానిదో చెప్పేస్తుంది!
‘పిట్ట కొంచెం కూత ఘనం’ అన్నట్లు ఈ మధ్య కాలంలో పిల్లలు తమలో ఉన్న అద్భుత మేధోశక్తిని, జ్ఞాపక శక్తిని వివిధ రకాలుగా చాటుకుంటున్నారు. కొందరు ప్రపంచ దేశాల పేర్లతో పాటు వాటి రాజధానులు, కరెన్సీలను గుక్క తిప్పుకోకుండా చెబుతుంటే.. మరికొందరు వివిధ భాషల్లో పాటలు పాడుతున్నారు.. శ్లోకాలు చెబుతున్నారు.తరువాయి
ఈ ‘క్యాచ్’ గర్ల్ గురించి మీరూ వెతికేస్తున్నారా?
గాల్లో ఎగురుతూ క్యాచ్ పట్టడం, బౌండరీ లైన్ దగ్గర విన్యాసాలు చేస్తూ బంతిని ఒడిసిపట్టడం.. ఇలాంటి అరుదైన క్యాచ్లు మగాళ్ల క్రికెట్లోనే ఎక్కువగా చూస్తుంటాం.. కానీ అమ్మాయిలూ ఇందుకు ఏమాత్రం తీసిపోరని, మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన ఫీల్డింగూ చేయగలరని నిరూపించింది యువ ఇండియన్ బ్యాట్స్ఉమన్ హర్లీన్ డియోల్. ఇంగ్లండ్తో జరిగిన తొలి టీ20లో బౌండరీ లైన్ దగ్గర ఆమె అందుకున్న ఓ అద్భుతమైన క్యాచ్ ప్రపంచ క్రీడాభిమానులంతా తన వైపు చూసేలా చేసింది.తరువాయి
కాళ్లు బొబ్బలెక్కినా పరిగెత్తింది... ఒలింపిక్స్ బెర్తు సాధించింది!
చిన్నతనంలోనే అమ్మానాన్నలను కోల్పోతే అమ్మమ్మే సర్వస్వమైంది. కనీసం ఒక్కపూట కూడా కడుపు నింపుకునే అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వసతి గృహంలో చేరింది. అక్కడే చదువుతో పాటు పరుగుపై ప్రేమ పెంచుకుంది. ఎంతలా అంటే.. షూస్ లేకున్నా, కాళ్లు బొబ్బలెక్కుతోన్నా తన పరుగును మాత్రం ఆపలేనంత..! అదే స్ఫూర్తితో జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో అద్భుతాలు సృష్టించింది. ఇప్పుడు ప్రతిష్ఠా్త్మక ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించింది.తరువాయి
‘సూపర్బ్ స్వాతి’... డాక్టర్ కూడా!
వాక్సినేషన్ గురించో, ఆరోగ్య సమస్యల గురించో అనుమానాలను ఎంత చక్కగా నివృత్తి చేయగలదో... ఒళ్లుగగుర్పొడిచే స్కూబా డైవింగ్ గురించీ అంతే అందంగా చెప్పగలదు... డాక్టర్గా రోగుల్లో చైతన్యం తీసుకొస్తూనే.. తన భిన్నమైన అభిరుచులను ఆకట్టుకునేలా చిత్రీకరించి వ్లోగ్స్ ద్వారా అందిస్తూ... అభిమానులను అలరిస్తోంది విశాఖపట్నానికి చెందిన స్వాతి...తరువాయి
‘స్పెల్లింగ్స్’ చెప్పి సెన్సేషనయ్యారు!
పిల్లల్లో ఇంగ్లిష్ నైపుణ్యాలను పరీక్షించడానికి అమెరికాలో ఏటా నేషనల్ స్పెల్లింగ్-బీ పోటీలు నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఈ పోటీల్లో వేలాదిమంది చిన్నారులు పాల్గొంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఈ పోటీలకు అన్ని రకాలుగా సిద్ధం చేస్తూ ప్రోత్సహిస్తుంటారు. ఇక ఈసారి నిర్వహించిన స్పెల్లింగ్-బీ పోటీల్లో లూసియానాకు చెందిన 14 ఏళ్ల జైలా అవంత్ గార్డే విజేతగా నిలిచింది. దీంతో 93 ఏళ్ల ఈ కంటెస్ట్ చరిత్రలో ఈ ట్రోఫీ నెగ్గిన మొదటి ఆఫ్రికన్ అమెరికన్గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించిందీ యంగ్ గర్ల్.తరువాయి
ఇంటర్ అమ్మాయి..ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించబోతోంది!
సస్టెయినబిలిటీ.. దేన్నైనా కొన్నేళ్ల పాటు ఉపయోగించడం, తద్వారా వృథాను అరికట్టడం. ఈ విధానానికి ఇటీవల ప్రాధాన్యం పెరిగింది. దీన్ని నెలసరికి వినియోగించే ఉత్పత్తుల విషయంలోనూ పాటించాలంటోంది గుహర్ గోయల్. ఈ విషయంలో తన ‘గ్రీన్ పిరియడ్స్’ క్యాంపెయిన్ ద్వారా అవగాహన కల్పిస్తోంది. ‘ఐక్యరాజ్యసమితి’ కార్యక్రమంలోనూ ప్రసంగించనుంది.తరువాయి
ఈ చిన్నారి పాటకో ‘తాలియా’!
మానసిక ప్రశాంతతతో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్నీ అందించగల శక్తి ఒక్క సంగీతానికే ఉందనడం అతిశయోక్తి కాదు. మరి అంతటి మహత్తు కలిగిన పాటలు రాయడమంటే మాటలు కాదు. ‘పాటలు రాయడం కూడా ఓ ప్రసవ వేదన లాంటిదే’.. అని ఓ సినీ కవి చెప్పినట్లు పదిమందిని మెప్పించే పాటలు రాయాలంటే భాషపై పట్టుతో పాటు మంచి సృజనాత్మకత, పాండిత్యం తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇదే విషయం నిరూపిస్తోంది బెంగళూరుకు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి.తరువాయి
కథ చెబుతాను... ఊ కొడతారా..!
రాత్రయిందంటే చాలు.. బామ్మ చెప్పే నీతికథలు వింటూ నిద్రలోకి జారుకోవడం మనందరికీ చిన్ననాటి ఓ మధుర జ్ఞాపకం! అప్పుడంటే చాలావరకు ఉమ్మడి కుటుంబాలు కాబట్టి ఇది వర్కవుట్ అయింది.. ఇప్పుడు వృత్తి ఉద్యోగాల రీత్యా చాలామంది ఇంట్లో పెద్దవాళ్లు, కన్న వాళ్ల నుంచి దూరంగా వచ్చేస్తున్నారు. దీంతో పిల్లలు వాళ్ల గ్రాండ్పేరెంట్స్ని, వాళ్లు చెప్పే బోలెడన్ని కథల్ని మిస్సవుతున్నారు. ఇలాంటి అనుభవమే తన చెల్లెలికీ ఎదురైందంటోంది 18 ఏళ్ల ప్రియల్ జైన్. అది చూసి ఆలోచనలో పడిపోయిన ఆమె.. నీతి కథలు చెప్పే ఓ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది. చిన్నారులకు బామ్మ దగ్గర లేని లోటుని తన వెబ్సైట్ తీరుస్తుందంటోన్న ఈ యంగ్ ఆంత్రప్రెన్యూర్ కథేంటో మనమూ తెలుసుకుందాం రండి..తరువాయి
ఓ పక్క బాంబులు పేలుతుంటే అక్కడే ఈత కొట్టేది!
చిన్నతనంలోనే ఈత కొలనులోకి దిగిన ఆమెకు ఒలింపిక్స్లో పాల్గొనాలనేది కల. దాన్ని సాకారం చేసుకొనే ప్రయత్నంలో ఆమె నిమగ్నమై ఉంది. అయితే అనుకోకుండా తమ దేశంలో పెచ్చరిల్లిన హింస.. బాంబుల చప్పుళ్లు.. తుపాకీ మోతలతో కాలం గడపాల్సిన పరిస్థితుల్లో తన లక్ష్యానికి దూరమైంది. బతుకంటేనే పోరాటం. ఆ పోరాటంలో గెలవాలంటే బతికుండాలి కదా.. అందుకే తమ వూరు విడిచిపెట్టి.. ప్రాణాలరచేత పట్టుకొని వేరే దేశానికి వలస వెళ్లిపోయింది.తరువాయి
ఆటోలే అంబులెన్సులయ్యాయి
తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఎత్తైన ప్రాంతాలే ఎక్కువ. అక్కడ నివసించే గిరిజనులకు అత్యవసరంలో చికిత్స అందడం కష్టం. ఈ ఇబ్బందిని గుర్తించి, తనవంతుగా ఏదైనా చేయాలనుకుంది రాధికా శాస్త్రి. తన ఆలోచనకు కార్యరూపమే ‘అంబురెక్స్’. ఆటోలను అంబులెన్స్లుగా తీర్చిదిద్ది, పేదలకు సేవలందేలా చేస్తోంది....తరువాయి
అమ్మాయి పుట్టింది.. అంబాసిడరైంది!
‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ మహిళా సాధికారత గురించి ఎంత మాట్లాడుకున్నా ఇప్పటికీ ఆడపిల్ల పుడితే గుండెల మీద కుంపటిలా భావించే తల్లిదండ్రులున్నారు. ఇంట్లో బోసి నవ్వులతో తిరుగుతున్న మహాలక్ష్మిని చూస్తూ ‘మాకు మగబిడ్డను ఎందుకు ప్రసాదించలేదు దేవుడా?’ అని మథన పడేవారూ లేకపోలేదు. పంజాబ్కు చెందిన జష్నీత్ కౌర్ పుట్టినప్పుడు ఆమె తల్లి కూడా ఇలాగే బాధపడిందట!తరువాయి
పక్షుల కోసంకలల రెక్కలు కట్టుకుని...
ప్రపంచంలోనే అరుదైన ఓ విహంగం కోసం సముద్ర మట్టానికి నాలుగువేల మీటర్ల ఎత్తులోని పర్వతం మీద కెమెరాతో కూర్చుంది. రెండు వారాల నుంచి అక్కడికొస్తున్న ఆమె, కనీసం ఆ రోజైనా తన కల ఫలించాలనుకుంది. అంతలో సన్నగా కూనిరాగాలు తీస్తూ.. వచ్చి ఆమె ముందు వాలిందా పక్షి. అంతే ఆమె కెమెరా క్లిక్మంది. ఇలా దేశవిదేశాల ...తరువాయి
ఈ పెళ్లి కూతురి యుద్ధ విన్యాసాలు చూశారా?
‘పోలీసులు, చట్టాలున్నా ప్రస్తుత పరిస్థితుల్లో మహిళలు తమను తాము రక్షించుకోవడం ఎంతో ముఖ్యం. అందుకోసం మార్షల్ ఆర్ట్స్ లాంటి ఆత్మరక్షణ విద్యల్లో ఆరితేరడం అవసరం. అప్పుడే అనుకోకుండా వచ్చిన ఆపదను అమ్మాయిలు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు..’ అంటోంది ఓ యువతి. ఆత్మరక్షణ విద్యల ప్రాధాన్యం తెలియజేసేందుకు తన వివాహ వేడుకనే వేదికగా చేసుకుంది.తరువాయి
అందుకోసం ఈత నేర్చుకుంది.. ఒలింపిక్స్లో పాల్గొంటోంది!
అధిక బరువును తగ్గించుకోవాలని ఏడేళ్ల వయసులో ఈత కొలనులోకి దిగింది. దాన్నే కెరీర్గా మార్చుకొని, అంచెలంచెలుగా రాణిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పతకాల పంట పండించింది. ఇక ఒలింపిక్సే తరువాయి అన్న తరుణంలో దురదృష్టవశాత్తూ వరుస గాయాలు, లాక్డౌన్ అడ్డంకులతో రెండేళ్ల పాటు ఆటకు దూరమైంది. కానీ ఒలింపిక్స్ కలను నెరవేర్చుకునేందుకు ఈ ఏడాది మళ్లీ పూల్లోకి అడుగుపెట్టింది. విరామం వచ్చినా తనలో వాడి తగ్గలేదని నిరూపించుకుంది.తరువాయి
ఆన్లైన్ దొంగల్ని ఎలా పట్టుకోవాలో నేర్పుతోంది!
కరోనా కాలంలో అందరూ ‘ఆన్లైన్’ బాట పట్టారు. వర్క్ ఫ్రమ్ హోమ్లో భాగంగా పెద్దలు...డిజిటల్ తరగతుల కోసం పిల్లలు...ఇలా ఏదో ఒక విధంగా నిత్యం అంతర్జాలంలోనే గడుపుతున్నారు. అయితే ఇదే అదనుగా కొందరు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని పక్కదారి పట్టిస్తూ మార్ఫింగ్ ఫొటోలు, వీడియోలతో స్త్రీలను వేధిస్తున్నారు. ఖాతాదారాలకు తెలియకుండానే వారి అకౌంట్ల నుంచి డబ్బు కాజేస్తున్నారు. మాయమాటలు చెప్పి ఇంకా ఎన్నెన్నో మోసాలు, దురాగతాలకు పాల్పడుతున్నారు.తరువాయి
బగ్స్ కనిపెడుతూ లక్షలు సంపాదిస్తోంది!
ఆ అమ్మాయికి కంప్యూటర్ ఇంజినీరింగ్ డిగ్రీ పట్టా కూడా లేదు. అయితేనేం ప్రోగ్రామింగ్, ఎథికల్ హ్యాకింగ్లో మంచి పట్టుంది. ఆ నైపుణ్యంతోనే ఫేస్బుక్, టిక్టాక్ లాంటి ప్రముఖ సంస్థలకు చెందిన సాఫ్ట్వేర్లలో లోపాలు (బగ్స్) కనిపెట్టి ప్రశంసలు, రివార్డులు అందుకుంది. తాజాగా మరో టెక్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సిస్టంలో బగ్ను వెతికి పట్టుకుని ఏకంగా 30 వేల అమెరికన్ డాలర్ల (ఇండియన్ కరెన్సీలో సుమారు రూ.22 లక్షల) బహుమతిని అందుకుంది. ఆ అమ్మాయే దిల్లీకి చెందిన 20 ఏళ్ల అదితీ సింగ్.తరువాయి
బరువు తగ్గినా బొద్దుగా ఉండడమంటేనే ఇష్టం!
సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అభినయంతో పాటు అందమూ ఉండాల్సిందే. ప్రధానంగా శరీర సౌష్టవం.. అంటే నాజూగ్గా ఉండే అమ్మాయిలకే అక్కడ క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారే ఎక్కువ రోజులు చిత్ర పరిశ్రమలో కొనసాగుతారు. అందుకే సినిమా అవకాశాల కోసం చాలామంది ఇష్టం లేకున్నా బరువు తగ్గి స్లిమ్గా మారిపోతుంటారు. ఈనేపథ్యంలో తాను కూడా అలాగే చేశానంటోంది ప్రముఖ బుల్లితెర నటి షెహ్నాజ్ కౌర్ గిల్. గతంలో బొద్దుగా కనిపించిన ఈ భామ కొన్ని నెలల క్రితం సన్నజాజి తీగలా మారిపోయింది.తరువాయి
పది నిమిషాలు నడవడానికి పదేళ్లు పట్టింది!
కోటి కలలతో చదివిన చదువుకు ఫలితంగా మంచి కార్పొరేట్ ఉద్యోగం వచ్చింది. అంతలోనే విధి చిన్నచూపు చూసింది. ప్రమాదంలో మెడ కింద నుంచి స్పర్శను కోల్పోయి చక్రాల కుర్చీకి పరిమితం చేసింది. తినడం, రాయడం నుంచి అన్నీ పసిపిల్లలా మళ్లీ నేర్చుకుంది. అడుగులు వేయడానికి పదేళ్లు పట్టింది.తరువాయి
Youth Icons: వీరి సేవకు ‘డయానా’ పురస్కారం!
చిన్న వయసులోనే పెద్ద మనసుతో తమ సేవా దృక్పథాన్ని చాటుతూ, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు కొందరు అమ్మాయిలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇలాంటి యూత్ ఐకాన్స్ సేవలను గుర్తించిన బ్రిటన్ ప్రభుత్వం వారిని ఏటా ‘డయానా అవార్డు’తో సత్కరిస్తుంటుంది. అలా ఈ ఏడాదికి గాను మన దేశం నుంచి కొందరు అమ్మాయిలు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. మరి, వారెవరు? సమాజానికి వాళ్లు చేసిన మంచి ఏంటో తెలుసుకుందాం రండి..తరువాయి
ఈ ‘స్వర్ణ’ కుమారి వరల్డ్ నంబర్ వన్!
మరో పాతిక రోజుల్లో ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. టోక్యో వేదికగా జరిగే ఈ అంతర్జాతీయ క్రీడల కోసం క్రీడా ప్రపంచంతో పాటు భారత క్రీడాభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒలింపిక్స్ పతకంపై ఆశలు రేకెత్తిస్తూ ఆర్చరీ ప్రపంచకప్లో హ్యాట్రిక్ స్వర్ణాలు సొంతం చేసుకుంది భారత అగ్రశేణి క్రీడాకారిణి దీపికా కుమారి. ఒకే ప్రపంచకప్లో మూడు బంగారు పతకాలు సొంతం చేసుకుని...ఈ ఘనత సాధించిన తొలి భారత ఆర్చర్గా చరిత్ర సృష్టించింది.తరువాయి
నక్కకోసం బావిలో దిగా...
గుండు సూది గుచ్చుకున్నా...అమ్మా అంటాం! ఒంట్లో కాస్త వేడిగా ఉంటే... జ్వరమని కంగారు పడతాం! చిన్న గాయమైతే... ఆసుపత్రికి పరుగెడతాం. టీటీ ఇంజెక్షన్లు.. ఇతరత్రా మందులెన్నో వాడేస్తాం! మరి పశుపక్ష్యాదుల పరిస్థితి... అనారోగ్యాలూ, అనుకోని ప్రమాదాలు వాటికీ ఎదురవుతాయి. అందుకే వాటి పరిస్థితిని అమ్మలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందో అమ్మాయి. అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తోంది. అంతేనా... వాటి సంరక్షణ...తరువాయి
చేనేతకు అద్దిన ఆధునికత
నేత చీరలపై మక్కువ చూపే మహిళలెందరో. కొన్నిసార్లు తీసుకుని మోసపోయే వారు కొందరైతే, ధర ఎక్కువని వెనక్కి తగ్గేవారు మరికొందరు. ఈ అనుభవం రీతూ ఒబెరాయ్కూ అయ్యింది. అందుకు ఆమెకు తోచిన ఉపాయం పది రాష్ట్రాల్లో వందల నేత పని వారికి ఆదాయం తెచ్చిపెడుతోంది. అందుకు తను ఏం చేస్తోందో చదవండి....తరువాయి
ఈ బ్రేస్లెట్ మందులేసుకోవాలని గుర్తు చేస్తుంది!
ఇంట్లో ఉండే పెద్ద వాళ్లు ఏదో ఒక అనారోగ్యంతో దీర్ఘకాలం పాటు మందులు వాడడం సహజమే! అయితే ఈ క్రమంలో కొంతమంది వేళకు మందులేసుకోవడం మర్చిపోతుంటారు.. అలాంటప్పుడు ఇంట్లో ఉండే వారే ఆ విషయం గుర్తుపెట్టుకొని మరీ వారికి మందులిస్తారు. ఇలా వాళ్లతో ఎవరైనా ఉంటే సరే..! మరి, ఎవరూ లేకపోతే? మతిమరుపుతో పదే పదే ఇలా మందులేసుకోవడం మానేస్తే ఆ వయసులో వారి ఆరోగ్యానికే నష్టం. ఇదే విషయం 12 ఏళ్ల ఆస్తా మెహతాను ఆలోచనలో పడేసింది.తరువాయి
చదువుకుంటూనే పెట్రోల్ ట్యాంకర్ నడుపుతోంది!
మహిళలు మానసికంగా బలవంతులే అయినా.. శారీరకంగా మాత్రం మగవారితో పోల్చితే బలహీనులే అన్నది చాలామంది భావన. అందుకే పురుషులు చేసే కొన్ని పనులు, ఉద్యోగాలు స్త్రీలు చేయలేరని అభిప్రాయపడుతుంటారు. ముఖ్యంగా ట్రాక్టర్లు, లారీలు, పెట్రోల్ ట్యాంకర్లు, బస్సులు.. వంటి భారీ వాహనాలను మహిళలు అసలు నడపలేరనుకుంటారు. కానీ ఇది పూర్తిగా అసత్యం, అవాస్తవం అని నిరూపిస్తోంది కేరళకు చెందిన 24 ఏళ్ల డెలిసియా డావిస్.తరువాయి
డబ్బు దానంతట అదే వస్తుందన్నారు!
బురఖా లేనిదే బయటికి రాకూడదన్న కఠిన నిబంధనలుండే కుటుంబంలో పుట్టిందా అమ్మాయి. పైగా ఎప్పుడూ అవే దుస్తులు. ఈ పద్ధతిని మార్చాలనుకుంది. చిన్న వయసులోనే సొంత ఫ్యాషన్ బ్రాండ్తో ఆకట్టుకుంది. అంతటితో ఆగలేదు... ప్రతి రంగంలోనూ తన ముద్ర వేయాలని తపించింది. 34 ఏళ్లొచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆమే సారా అల్ మదానీ..తరువాయి
పేదరికాన్ని జయించి కుస్తీ పోటీలకు వెళ్తోంది!
పేదరికమనేది ప్రతిభకు అడ్డు కాదు.. పట్టుదలకు శ్రమ తోడవ్వాలే కానీ ఎలాంటి సమస్యలనైనా సులభంగా అధిగమించవచ్చు. ఇలాంటి మాటలకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది 14 ఏళ్ల చంచలా కుమారి. జార్ఖండ్లోని ఓ మారుమూల గిరిజన ప్రాంతానికి చెందిన ఈ అమ్మాయి.. తాజాగా ప్రపంచ కుస్తీ పోటీలకు ఎంపికైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి జార్ఖండ్ క్రీడాకారిణిగా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది.తరువాయి
ఆ పిల్లల కోసం అదిరిపోయే ఐడియా.. పూజ ఏం చేసిందో చూడండి!
పాడైపోయిన వస్తువులు, తుక్కు సామాన్లు.. వీటితో ఇంట్లో చెత్త తప్ప మరే ప్రయోజనం లేదని మనమైతే బయటపడేస్తామేమో గానీ.. ఈ సృష్టిలో పుట్టిన ఏ వస్తువూ వృథా కాదంటోంది బెంగళూరుకు చెందిన పూజా రాయ్. పాతవి, పాడైన టైర్లు, కేబుల్ డ్రమ్స్.. వంటివేవైనా సరే.. బయటపడేసి పర్యావరణానికి హాని చేయకుండా తనకివ్వమంటోంది. వాటితో పిల్లలకు ఉపయోగపడేలా అందమైన, ఆకర్షణీయమైన ఆట వస్తువులు రూపొందిస్తూ తనలోని సృజనను చాటుకుంటోంది.తరువాయి
చిన్నప్పటి కల.. ఇలా సాధించేసింది!
ఆడవారు అనుకుంటే ఏదైనా సాధిస్తారు... వారికి కావల్సిందల్లా కాసింత ప్రోత్సాహం. ఎవరి సహకారం ఉన్నా, లేకున్నా తల్లిదండ్రులు, తోడబుట్టిన వారి సహకారం మాత్రం ఉంటే చాలు... అమ్మాయిలకు అసలు తిరుగుండదు. అన్నింటా విజయాలే సాధిస్తారు. పలువురికి ఆదర్శంగా నిలుస్తారు. అందుకు తాజా ఉదాహరణే 24 ఏళ్ల మావ్యా సూదన్. జమ్మూకశ్మీర్లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన ఈ యువతి ఇటీవల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలట్గా నియమితురాలైంది. ఈ నేపథ్యంలో దేశం మొత్తంమీద ఈ అవకాశం దక్కించుకున్న 12 వ మహిళగా, మొదటి కశ్మీరీ మహిళగా గుర్తింపు పొందిందీ యంగ్ సెన్సేషన్.తరువాయి
ఆర్జన సరే.. నిర్వహణా నేర్చుకోండి!
ఆర్థిక అంశాల్లో తడబడే అమ్మాయిలే ఎక్కువ. అందుకే డబ్బు నిర్వహణ తండ్రి, అన్న, భర్తల చేతుల్లో పెట్టేస్తుంటారు. తీరా ఏదైనా అత్యవసర పరిస్థితిలో వాళ్లు అందుబాటులో లేనపుడు ఏం చేయాలో తెలియదు. తనలా చాలామంది ఇలానే ప్రవర్తిస్తుండటం షగున్ బన్సాలీని ఆలోచనలో పడేసింది. ఆర్థిక నిర్వహణలో కొంత తోడ్పాటునందిస్తే ఈ స్థితిలో కొంత మార్పు తేవచ్చనుకుంది....తరువాయి
యాసిడ్ దాడికి గురై, 53 ఆపరేషన్లయినా తను యోగా వల్లే కోలుకుంది!
శారీరక, మానసిక సమస్యల్ని నయం చేసే యోగాకు కాలిన గాయాలను మాన్పే శక్తి కూడా ఉందంటోంది బాలీవుడ్ నటి కంగనా రనౌత్. ఆమ్ల దాడికి గురై తీవ్ర గాయాల పాలైన తన అక్క రంగోలీ.. ఆ ప్రమాదం నుంచి బయటపడి తిరిగి మామూలు మనిషిగా మారిందంటే అదంతా యోగా వల్లే అంటోంది. అంతేకాదు.. యోగాను జీవనశైలిలో భాగం చేసుకొని తన తల్లిదండ్రులు కూడా పలు ఆరోగ్య సమస్యల్ని జయించారని చెబుతోంది. ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ సందర్భంగా తన కుటుంబంలోనితరువాయి
కరోనా టీకా తీసుకుంటే ఐదేళ్లలో చనిపోతామనేవారు!
పెద్ద పెద్ద చదువులు చదివి, లోకజ్ఞానం ఉన్న మనకే కరోనా విషయంలో ఇంకా కొన్ని సందేహాలు, అపోహలు ఉన్నాయి. అలాంటిది జనావాసాలకు దూరంగా, ఏదో మారుమూల కొండ కోనల్లో గడిపే గిరిజనుల పరిస్థితేంటి? అసలే మూసధోరణులు గూడుకట్టుకొని, నిరక్షరాస్యత తాండవించే అక్కడి ప్రజల్లో కొవిడ్, అది రాకుండా నివారించే టీకా.. వంటి విషయాల్లో అవగాహన కల్పించేవారెవరు? ఆ బాధ్యతను తాను తీసుకున్నానంటోంది గుజరాత్కు చెందిన 19 ఏళ్ల బైనల్ రాథ్వా. ఓవైపు చదువు కొనసాగిస్తూనే..తరువాయి
'ఆకాశమంత' సంతోషమిద్దాం..!
పిల్లల అవసరాలను తీర్చి వారిని ప్రయోజకులుగా చేయడమే తన కర్తవ్యంగా భావిస్తాడు తండ్రి. పిల్లల్ని సంతోషంగా ఉంచడానికి ఎంత కష్టమైనా ఓర్చుకుంటాడు. తాను పడుతున్న ఇబ్బందులు తన కంటిపాపలకు తెలియకూడదనుకుంటాడు. ఎంతటి ఆపద ఎదురైనా కుంగిపోకుండా ధైర్యంగా నిలబడతాడు. జీవితంలో ఆయన చూసినన్ని ఒడిదొడుకులు ఇంకెవరూ చూసి ఉండకపోవచ్చు.తరువాయి
నేను ఎంత ఎదిగినా ఈవిడే మా అమ్మ..!
ఆమెకు ముందు ఆ కుటుంబంలో ఏ ఆడపిల్లా డిగ్రీ చదవలేదు... ఉద్యోగమూ చేయలేదు. అందుకే కూరగాయలమ్మి తనను చదివించిన తల్లి రెక్కల కష్టాన్ని వృథా చేయకూడదనుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఉన్నత చదువులు అభ్యసించింది. మాస్టర్స్ డిగ్రీ అందుకుని ప్రముఖ ఎంఎన్సీలో మంచి ఉద్యోగం సంపాదించింది. తాజాగా ప్రమోషన్ కూడా పొందింది.తరువాయి
శారీరక లోపం ఉంటే ఏంటి? తైక్వాండోలో దూసుకుపోతోంది!
శారీరక లోపాలు.. అటు శారీరకంగా, ఇటు మానసికంగా ఎంతోమందిని కుంగదీస్తుంటాయివి. వారి కెరీర్కు అడ్డుగోడగా నిలుస్తుంటాయి. కానీ తన జీవితంలో వాటికి ఆ అవకాశమివ్వాలనుకోలేదామె. తన పట్టుదలకు తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా తోడవడంతో తైక్వాండోలో ఆరితేరింది. తనలో ఉన్న శారీరక లోపాన్ని ప్రత్యేక శక్తిగా భావించి ఈ క్రీడలో సత్తా చాటుతోన్న ఆమె.. ఇప్పుడు ప్రతిష్ఠాత్మక టోక్యో పారాలింపిక్స్ పోటీలకు కూడా అర్హత సాధించింది.తరువాయి
టీనేజీ అమ్మాయిల్లో మొటిమలు ఎందుకొస్తాయ్?
యవ్వనంలోకి అడుగుపెట్టిన అమ్మాయిల శరీరంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అవాంఛిత రోమాలు, స్తనాల్లో పెరుగుదల, నెలసరి మొదలవడం, మొటిమలు రావడం.. మొదలైనవి. అయితే ఇలా ఉన్నట్లుండి వచ్చిన మార్పులు వారిని కొంత అసౌకర్యానికి గురి చేసినా ఇవి సర్వసాధారణమే అంటున్నారు నిపుణులు. ఇందుకు వారి శరీరంలోని హార్మోన్లలో జరిగే మార్పులే కారణమని చెబుతున్నారు.తరువాయి
ఆరేసుకోలేక... కనిపెట్టింది!
ఫుట్బాల్ క్రీడాకారిణి ఆలియా ఓరాకి వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడలేని ఇబ్బంది. ఎందుకంటే.. వానకి తడిచిన షూలని ఎండబెట్టుకోవడం పెద్ద ప్రహసనం. దానికి తోడు తేమ అధికంగా ఉండే ముంబయిలో... షూలు ఓ పట్టాన ఆరవు. ఒకవేళ ఆరినా పచ్చిగానే ఉండేవి. దాంతో విపరీతమైన దుర్వాసన. తర్వాత రోజు మ్యాచ్కి వాటితోనే ఆడాలి. దాంతో కొన్నిసార్లు చర్మవ్యాధులు కూడా వచ్చేవి. ఇది తన సమస్యే కాదు...తరువాయి
పేదలకు గూడు... ప్రకృతికి తోడు!
బాగా చదువుకుని విదేశాల్లో స్థిరపడాలన్నది చాలామంది కల. ఈమె మాత్రం విదేశీ ఉద్యోగాన్ని వదిలి మరీ స్వదేశానికి వచ్చేసింది. పర్యావరణ రక్షణతోపాటు పేదలకు ఇళ్లు లక్ష్యంగా పనిచేస్తోంది. అందుకు వ్యవసాయ వ్యర్థాలను ఎంచుకుంది. ఆమే శృతి పాండే! శృతి పాండే యూఎస్లోని న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్లో పీజీ చేసి, మంచి ఉద్యోగాన్నీ సాధించింది....తరువాయి
సేవకు సై అంటున్న బైకర్ భామలు!
ఆ పదిమందినీ బైక్ రైడింగ్ కలిపింది. అదొక్కటేనా అనుకున్నారు... అమర జవాన్ల కుటుంబాల్ని ఆదుకునేందుకు ‘షీ ఫర్ సొసైటీ’గా ఏర్పడ్డారు. వీరి స్ఫూర్తి వందల మందిని ప్రేరేపించింది... ఇప్పుడా సొసైటీ వేలాది సైనిక కుటుంబాలకు అండగా నిలుస్తోంది. దానికితోడు మహిళా సాధికారత కోసం కృషి చేస్తోంది.తరువాయి
హద్దు మీరకుండా ఆపేస్తుంది!
ఇష్టమైన ఫొటో, అభిప్రాయం.. దేన్నైనా సోషల్ మీడియాలో పంచుకుంటుంటాం. వాటి మీద ఒక్కొక్కరూ ఒక్కో అభిప్రాయం వెలిబుచ్చుతారు. ఇదంతా మామూలే! కానీ అది హద్దు మీరుతోంది. ఆ మీరడం ఒక్కోసారి డిప్రెషన్కే కాదు, చావు వరకూ తీసుకెళ్తోంది. సైబర్ బుల్లీయింగ్.. కాలేజ్ పిల్లల నుంచి సినీతారలు, రాజకీయ నాయకులు.తరువాయి
ఆ సమస్య... కోట్ల వ్యాపారాన్ని సృష్టించింది
‘తిండి, ఆరోగ్యంపై నువ్వస్సలు దృష్టిపెట్టట్లేదు’ అని వాళ్లమ్మ పోరు పెట్టేది. తనూ అందరి లాగే విని ఊరుకునేది. కానీ ఆ అమ్మాయికి పీసీఓడీ అని తేలింది. ఈ సమస్యను మందులతో కాకుండా సహజ ఆహారంతో పరిష్కరించే ప్రయత్నం చేద్దామంది వాళ్లమ్మ. ఈసారి ఆమె మాట వింది. తన ఆరోగ్యంలో మార్పు వచ్చింది. దాన్నే ఇతరులకూ అందించాలనుకుని ఓ సంస్థను ప్రారంభించింది. చివరకు ఫోర్బ్స్ జాబితాకెక్కింది. అదీ ఏడాదిలోనే! ఇదంతా విభా హరీష్... గురించి!తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- చర్మంపై ముడతలు రాకుండా…
- బ్లవుజులకి... పూల సోయగం!
- క్రీమ్ రాయడానికీ ఓ పద్ధతి
- గులాబీలతో గులాబీ లాంటి అందం!
- చిట్టి చిట్టి..నగలపెట్టెలు
ఆరోగ్యమస్తు
- వక్షోజాలు మళ్లీ బిగుతుగా మారాలంటే ఏం చేయాలి?
- చిట్టి మెదళ్ల చురుకుదనానికి...
- బేరియాట్రిక్ సర్జరీ తర్వాత బరువు అదుపులో ఉండాలంటే..!
- గర్భనిరోధక మాత్రలా... జాగ్రత్త
- రోజంతా.. ఉల్లాసమే!
అనుబంధం
- చిన్న మేయర్, చిన్న ఎమ్మెల్యే.. ప్రజాసేవ కలిపింది ఇద్దరినీ..!
- చేయండి.. చేయించండి..
- పిల్లల ముందు బాధపడుతున్నారా?
- అత్తగారూ.. తెలుసుకోండివి!
- బంధంలో దశలు తెలుసా?
'స్వీట్' హోం
- నయన్ బ్రేక్ఫాస్ట్ డ్రింక్ ఇదేనట!
- ఫ్రిజ్లో వీటిని ఒకేచోట పెట్టొద్దు!
- బాత్రూం కూడా ఆహ్లాదంగా...
- బ్యాగులో బ్లెండరు...
- అద్దం తళతళా మెరిసిపోవాలంటే..!
వర్క్ & లైఫ్
- కనువిందు చేసే మొఘల్ గార్డెన్స్!
- నాలుగు నిబంధనలు
- ఇదుంటే భయమక్కర్లేదు
- Switching Job: ఈ ప్రశ్నలు వేసుకున్నారా?
- ఇలా చేస్తే కెరీర్లో పైపైకి...
సూపర్ విమెన్
- కాబోయే తల్లుల కోసం ఐఏఎస్ చిట్కాలు!
- ఐక్యరాజ్యసమితిని... మెప్పించింది
- జీవిత పాఠాలు చెప్పి... కోట్లు ఆర్జిస్తోంది!
- Sailing Expedition: అందుకోసమే ఈ సాహస యాత్ర!
- ఆమె ఆలోచన అదిరింది!