అమ్మ పక్కనుంటే చాలు!

ఒత్తిడి పెరిగి... మనసంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి నటి కియారా అడ్వాణీ ఏం చేస్తుందో తెలుసా?

Updated : 15 Apr 2022 04:14 IST

ఒత్తిడి పెరిగి... మనసంతా ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు ఆ పరిస్థితిని అధిగమించడానికి నటి కియారా అడ్వాణీ ఏం చేస్తుందో తెలుసా?

మనసు బాధతో నిండిపోయినప్పుడు మంచంపై నుంచి దిగేదాన్ని కాదు. ఏడ్వాలని ఉండేది.  ఏ పని చేయాలన్నా మనసు సిద్ధమయ్యేది కాదు. అలాంటప్పుడు అమ్మతో కలిసి మనసుకు నచ్చిన ప్రాంతానికి ప్రయాణిస్తే కొంత రిలీఫ్‌ దొరికేది. స్నేహితులు, కుటుంబం ఉంటే చాలు. అలాగే డ్యాన్స్‌ చేస్తూ.. అన్నింటినీ మర్చిపోవడానికి ప్రయత్నిస్తా. నేను పాటించే మరో చిట్కా ఏంటంటే ఎంత సమస్య వచ్చినా పెదాలపై నవ్వును దూరంకానివ్వను. అదే నన్ను తిరిగి పాజిటివ్‌గా ఉండేలా చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్