Kabul: పాఠశాలలో బాంబు దాడి.. 10మంది విద్యార్థులు మృతి
అఫ్గానిస్థాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. బుధవారం ఉత్తర అఫ్గానిస్థాన్లోని ఓ మతపరమైన పాఠశాల లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు.
కాబూల్: అఫ్గానిస్థాన్ మరోసారి బాంబు దాడులతో దద్దరిల్లింది. బుధవారం ఉత్తర అఫ్గానిస్థాన్లోని ఓ పాఠశాల లక్ష్యంగా ముష్కరులు దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో కనీసం 10మంది విద్యార్థులు మృతిచెందినట్టు తాలిబన్ ప్రభుత్వం వెల్లడించింది. ఉత్తర సమంగాన్ ప్రావిన్స్లోని అయ్బాక్లో జరిగిన ఈ పేలుడు ఘటనలో పలువురికి గాయాలైనట్టు అంతర్గత మంత్రిత్వశాఖ అధికారప్రతినిధి అబ్దుల్ నఫీ టాకోర్ వెల్లడించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ పేలుడు ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటివరకు ఏ సంస్థా ప్రకటించలేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Telugu Movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
-
Sports News
IND vs NZ: చాహల్ విషయంలో హార్దిక్ నిర్ణయం సరైంది కాదు: గంభీర్
-
World News
Pakistan: మసీదులో బాంబు పేలుడు.. 28మంది మృతి, 150మందికి గాయాలు
-
General News
TS HighCourt: తొలగిన ప్రతిష్టంభన... గవర్నర్ ప్రసంగంతోనే బడ్జెట్ సమావేశాలు
-
Movies News
Social Look: సోలోగా సదా.. క్యూట్గా ఐశ్వర్య.. గులాబీలతో నభా!
-
World News
Imran Khan: ఒకే ఒక్కడు.. ఏకంగా 33 స్థానాల్లో ఇమ్రాన్ ఖాన్ పోటీ