బందీలైన సైనికులను మార్చుకున్న రష్యా, ఉక్రెయిన్
యుద్ధంలో బందీలుగా చేసుకున్న సైనికులను పరస్పరం విడిపించుకున్నట్లు ఉక్రెయిన్, రష్యాలు శనివారం ప్రకటించాయి.
కీవ్: యుద్ధంలో బందీలుగా చేసుకున్న సైనికులను పరస్పరం విడిపించుకున్నట్లు ఉక్రెయిన్, రష్యాలు శనివారం ప్రకటించాయి. తమ సైన్యానికి చెందిన 116 మందిని రష్యా అప్పగించిందని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్లో బందీలుగా ఉన్న కొంత మంది ‘ప్రత్యేక సిబ్బంది’ సహా 63 మంది సైనికులు విడుదలయ్యారని రష్యా తెలిపింది. అయితే ఆ ప్రత్యేక సిబ్బంది అంటే ఎవరో తెలపలేదు. వారి విడుదలకు యూఏఈ మధ్యవర్తిత్వం వహించిందని తన ప్రకటనలో పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
దర్యాప్తు సంస్థల దుర్వినియోగంపై.. సుప్రీంకు 14 విపక్ష పార్టీలు
-
Movies News
manchu manoj: ‘ఇళ్లల్లోకి వచ్చి ఇలా కొడుతుంటారండి’.. వీడియో షేర్ చేసిన మనోజ్
-
World News
WHO Vs Musk: మస్క్ X టెడ్రోస్.. ట్విటర్ వార్..!
-
Politics News
KTR: ఒక్క తెలంగాణలోనే పెట్టుబడికి రూ.10 వేలు.. పంట నష్టపోతే రూ.10 వేలు : కేటీఆర్
-
Politics News
Bandi Sanjay: నాకెలాంటి నోటీసూ అందలేదు.. నేను ఇవాళ రాలేను: సిట్కు బండి సంజయ్ లేఖ
-
India News
Amritpal Singh: అమృత్పాల్ ఉత్తరాఖండ్లో ఉన్నాడా..? నేపాల్ సరిహద్దుల్లో పోస్టర్లు..