‘పెను తుపాను’లకు సిద్ధం కండి
చైనా ప్రస్తుతం మరిన్ని సంక్లిష్టమైన భద్రతాపర సవాళ్లను ఎదుర్కొంటోందని అధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. ఐరోపా, అమెరికాలతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని సూచించారు.
చైనా ప్రజలకు జిన్పింగ్ సూచన
బీజింగ్: చైనా ప్రస్తుతం మరిన్ని సంక్లిష్టమైన భద్రతాపర సవాళ్లను ఎదుర్కొంటోందని అధ్యక్షుడు షీ జిన్పింగ్ తెలిపారు. ఐరోపా, అమెరికాలతో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఎలాంటి దుర్భర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధం కావాలని సూచించారు. బీజింగ్లో మంగళవారం జరిగిన జాతీయ భద్రతా కమిషన్ సమావేశంలో ఆయన ప్రసంగించారు.‘మనం అత్యంత దుర్భర, అంత్య పరిస్థితులకు సిద్ధంగా ఉండాలి. బలమైన గాలులు, ముంచెత్తే నీళ్లు, ప్రమాదకరమైన తుపానులకు ఎదురొడ్డాల్సి ఉంటుంది. అసలైన పోరాటానికి సిద్ధంగా ఉండాలి’ అని ప్రజలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
స్థానికుల డేరింగ్ ఆపరేషన్.. 35 మందిని కాపాడి..!
-
TSPSC: గ్రూప్-1 ప్రిలిమ్స్పై టీఎస్పీఎస్సీ వివరణ
-
Asian Games 2023: ఈక్వెస్ట్రియన్లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్
-
Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు
-
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు.. 19,500 చేరువకు దిగొచ్చిన నిఫ్టీ
-
BJP: భారత తొలి ప్రధాని నెహ్రూ కాదు.. నేతాజీ!