కాన్సులేట్లను మూసేయండి.. రష్యాకు జర్మనీ సూచన
తమ దేశంలో ఉన్న 5 కాన్సులేట్లలో నాలుగింటిని మూసేయాలని రష్యాకు సూచించామని జర్మనీ వెల్లడించింది.
బెర్లిన్: తమ దేశంలో ఉన్న 5 కాన్సులేట్లలో నాలుగింటిని మూసేయాలని రష్యాకు సూచించామని జర్మనీ వెల్లడించింది. మాస్కోలోని తమ రాయబార కార్యాలయంలో సిబ్బందిని తగ్గించాలని రష్యా కోరిన నేపథ్యంలో దెబ్బకు దెబ్బలా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. రెండు దేశాల మధ్య సమాన ప్రాతినిధ్యం ప్రాతిపదికన ఈ సూచన చేశామని జర్మనీ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి క్రిస్టోఫర్ బర్గర్ బుధవారం బెర్లిన్లో తెలిపారు. జర్మనీలోని బాన్, ఫ్రాంక్ఫర్ట్, హాంబర్గ్, లీప్జిగ్, మ్యూనిక్లలో రష్యా కాన్సులేట్లున్నాయని, వాటిని ఏ నాలుగింటిని మూసేస్తారనేది ఆ దేశం ఇష్టమని పేర్కొన్నారు. ఇటీవలే జర్మనీకి చెందిన 350 మంది సిబ్బందిని మాత్రమే తమ దేశంలో ఉండేందుకు అనుమతిస్తామని రష్యా ప్రకటించింది. దీంతో మాస్కోలోని రాయబార కార్యాలయం, సెయింట్ పీటర్స్బర్గ్లోని కాన్సులేట్లనే జర్మనీ కొనసాగించాల్సి ఉంటుంది. మిగిలిన మూడు కాన్సులేట్లను నవంబరులోగా మూసేయాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
పాకిస్థాన్(Pakistan)లో ‘ఎక్స్’పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసి పునరుద్ధరించాలని ఆ దేశ కోర్టు ఆదేశించింది. -
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
గాజా యుద్ధంలో భాగంగా కృత్రిమ గర్భధారణ (Vitro fertilisation) కోసం నిల్వ ఉంచిన వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నట్లు వెల్లడైంది. -
అరుదైన ఘటన..బుల్లెట్ ట్రైన్ 17 నిమిషాలు ఆలస్యం
జపాన్(Japan)లో రైళ్లు సమయపాలనకు పెట్టింది పేరు. అలాంటిది ఒక బుల్లెట్ రైలు ఏకంగా కొన్నినిమిషాల పాటు ఆలస్యమైంది. అందుకు కారణం ఏంటంటే..? -
భారీ వర్షాల ఎఫెక్ట్.. భారత్-దుబాయ్ మధ్య 28 విమానాల రద్దు
Dubai Rains: భారీ వర్షాల కారణంగా భారత్-దుబాయ్ మధ్య విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు రద్దయ్యాయి. -
సూర్యరశ్మే శిశువుకు ఆహారమట.. సొంత బిడ్డ ప్రాణం తీసిన ఇన్ఫ్లుయెన్సర్
Social Media: సోషల్ మీడియాలో ఆదరణ కోసం కొంత మంది చేసే పనులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. తాజాగా రష్యాలో ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన పనికి సొంత బిడ్డే బలయ్యాడు. -
ఉగ్రవాదుల్ని వెంటాడి మట్టుబెడతామంటూ మోదీ హెచ్చరిక..అమెరికా ఏమందంటే..?
దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాది అయినా ప్రయత్నిస్తే.. తగిన సమాధానం చెప్తామని, ఒకవేళ వారు పాకిస్థాన్కు పారిపోయినా వదలమని మనదేశం హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా అమెరికా (USA) స్పందించింది. -
ఏడాదిన్నర వాన గంటల్లోనే.. ఎడారి దేశాన్ని వణికించిన మెరుపు వరద
Dubai Rains: దుబాయ్ నగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎయిర్పోర్టులో మోకాలి లోతు నీరు చేరి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. -
రొమ్ము క్యాన్సర్తో ఏడాదికి 10 లక్షల మరణాలు!
ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్ కమిషన్ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. -
యూఏఈని ముంచెత్తిన భారీ వర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. మంగళవారం కురిసిన వానలకు ప్రధాన రహదారులు, వీధుల్లోకి నీరు చేరింది. దుబాయ్ వ్యాప్తంగా రోడ్లపైన వాహనాలు చిక్కుకుపోయాయి. -
పత్రాల్లో పొరపాటు.. ఒక జంట బదులు మరొకరికి విడాకులు
బ్రిటన్లోని ఓ సంస్థ చేసిన చిన్న తప్పువల్ల ఒక జంట బదులు మరో జంటకు విడాకులు మంజూరయ్యాయి. ఆన్లైన్ వేదికగా విడాకులకు దరఖాస్తు చేసుకున్న దంపతులు.. ఇంకా అది చర్చల దశలో ఉండగానే విడాకులు పొందారు. -
అనుమతి లేకుండా అశ్లీల డీప్ఫేక్ చిత్రాలు సృష్టించడం నేరమే: బ్రిటన్
వ్యక్తుల అనుమతి లేకుండా, వారి అశ్లీల చిత్రాలను డీప్ఫేక్ విధానంలో సృష్టించడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. -
మహమ్మారుల నిరోధంలో 50 దేశాలకు అమెరికా చేయూత
కరోనా తరహా మహమ్మారి ఆకస్మికంగా విరుచుకుపడి జనజీవనాన్ని స్తంభింపజేసే పరిస్థితులు మరోసారి రాకుండా చూసేందుకు 50 దేశాలకు అమెరికా చేయూత అందించనుంది. -
అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు
అమెరికాలో హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయని, ఇవి మరింత ఉద్ధృతం కావొచ్చని ఇండో-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ ఆందోళన వ్యక్తం చేశారు. -
‘ఏఐ’ భామలకు.. అందాల పోటీ..!
కృత్రిమ మేధతో సృష్టించిన సుందరాంగుల కోసం ‘మిస్ ఏఐ’ పోటీ సిద్ధమైంది. మిస్ ఇండియా వంటి పోటీల మాదిరిగానే వీటి ప్రతిభను పరీక్షించి ప్రైజ్ మనీ ఇవ్వనున్నారు. -
కోర్టులో కునుకు తీసిన ట్రంప్..?
తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందారన్న కేసులో భాగంగా కోర్టు ఎదుట హాజరైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్.. విచారణ సమయంలో కునుకు తీసినట్లు వార్తలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆయన బృందం స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్
-
జీవం పోయకముందే.. వేలాది ‘ప్రాణాలు’ గాల్లో!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నామినేషన్ల స్వీకరణకు వేళాయే.. సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
-
అనంత్నాగ్ నుంచి ఆజాద్ పోటీ చేయట్లేదు: డీపీఏపీ ప్రకటన
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!