కృత్రిమ తీపితో మహా చేదైన ఫలితం
కృత్రిమంగా తీపిని ఇచ్చే రసాయనం సుక్రలోజ్ మానవ కణాల్లో డీఎన్ఏని దెబ్బతీస్తుందని అమెరికాలోని ఉత్తర కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరించారు.
దిల్లీ: కృత్రిమంగా తీపిని ఇచ్చే రసాయనం సుక్రలోజ్ మానవ కణాల్లో డీఎన్ఏని దెబ్బతీస్తుందని అమెరికాలోని ఉత్తర కరోలినా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రజ్ఞులు హెచ్చరించారు. సుక్రలోజ్ కలిసిన పానీయాలను సేవించిన తరవాత ఉదరంలో ఉత్పన్నమయ్యే సుక్రలోజ్- 6-ఎసిటేట్ డీఎన్ఏను విచ్ఛిన్నం చేస్తుందని వారు కనుగొన్నారు. ఈ రెండు పదార్థాలు ఉదరం గోడలోని కణజాలాన్ని కూడా పలచబడేట్లు చేస్తాయి. దానివల్ల మలం ద్వారా విసర్జించాల్సిన మలినాల్లో కొన్ని తిరిగి శరీరంలోకి, తద్వారా రక్తంలోకీ ప్రవేశిస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం