భారత సంతతి శాస్త్రవేత్తకు డచ్ నోబెల్ అవార్డు
భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జోయీతా గుప్తాను స్పినోజా ప్రైజ్ వరించింది. డచ్కు సంబంధించి సైన్స్ విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగానూ అభివర్ణిస్తారు.
సుస్థిర ప్రపంచం కోసం పరిశోధనలకు గుర్తింపు
దిల్లీ: భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త జోయీతా గుప్తాను స్పినోజా ప్రైజ్ వరించింది. డచ్కు సంబంధించి సైన్స్ విభాగంలో అత్యున్నతమైన ఈ అవార్డును డచ్ నోబెల్ పురస్కారంగానూ అభివర్ణిస్తారు. సుస్థిర ప్రపంచం అనే అంశంపై గుప్తా చేసిన స్ఫూర్తికరమైన పరిశోధనకు ఈ అవార్డు లభించిందని ఆమ్స్టర్డాం విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అక్టోబరు 4న జరగనున్న కార్యక్రమంలో ఈ అవార్డును జోయీతాకు అందజేయనున్నారు. దీంతో పాటు ఆమె పరిశోధనకు ప్రోత్సాహకంగా 15 లక్షల యూరోలు అందిస్తారు. ప్రస్తుతం జోయీతా.. ఆమ్స్టర్డాం వర్సిటీలో ‘దక్షిణార్ధ గోళంలో పర్యావరణం, అభివృద్ధి’ అనే అంశంపై ప్రొఫెసర్గా, ఎర్త్ కమిషన్కు సహ అధ్యక్షురాలిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
భారత వ్యతిరేక విధానాలు అవలంబించిన మాల్దీవులు మాజీ అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్కు పడిన జైలుశిక్షను స్థానిక హైకోర్టు రద్దు చేసింది. -
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
జీవాయుధ (Biological Weapons) కార్యక్రమంలో భాగంగా ప్రాణాంతక బ్యాక్టీరియా, వైరస్లను ఉత్తర కొరియా అభివృద్ధి చేస్తున్నట్లు తాజా నివేదిక హెచ్చరించింది.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె