వివేక్ రామస్వామితో డిన్నర్ అవకాశం
రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు.
ఒక్కొక్కరికి 50 వేల డాలర్ల పైమాటే
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో నిలిచిన వివేక్ రామస్వామి ఎన్నికల ప్రచారానికి నిధుల సేకరణ నిమిత్తం పలువురు సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తలు ఓ ప్రత్యేక కార్యక్రమంతో ముందుకొచ్చారు. వివేక్ ప్రత్యేక అతిథిగా ఈ నెల 29న ఓ విందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే వారు 50 వేల డాలర్లు (సుమారు రూ.41 లక్షలు) ఆపైనే చెల్లించాల్సి ఉంటుందట. శాన్ ఫ్రాన్సిస్కోలోని సోషల్ క్యాపిటల్ సంస్థ సీఈవో చామాత్ పలిహపిటియా నివాసంలో ఈ విందు నిర్వహించనున్నారు. 10 లక్షల డాలర్ల సేకరణే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Canada visa: కెనడా కీలక నిర్ణయం.. స్టూడెంట్ వీసా డిపాజిట్ రెట్టింపు!
కెనడా స్టూడెంట్ పర్మిట్ డిపాజిట్ను ప్రస్తుతమున్న 10వేల డాలర్ల నుంచి 20వేల డాలర్లకు పెంచుతున్నట్లు అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. -
Women Education: మహిళల విద్యపై అఫ్గాన్ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
అఫ్గానిస్థాన్లో మహిళల విద్యపై తాలిబన్ విదేశాంగ డిప్యూటీ మంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. -
Gaza: కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలించి.. వివాదాస్పదంగా ఐడీఎఫ్ తీరు..
ఇజ్రాయెల్ దళాలు గాజాలో భారీ సంఖ్యలో అనుమానితులను అదుపులోకి తీసుకొన్నాయి. వీరిని లోదుస్తులతో తరలించడం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. -
Modi-Putin: మోదీపై ఒత్తిడి తేవడం అసాధ్యం: రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు
భారత్-రష్యా(India-Russia) మధ్య సంబంధాలు నిరంతరం అభివృద్ధి చెందుతున్నాయని రష్యా అధ్యక్షుడు పుతిన్(putin) అన్నారు. అలాగే మోదీ విధానాలను ప్రశంసించారు. -
White House: పన్నూ హత్య కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాలి : అమెరికా
ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్రకేసు భారత్-అమెరికా మధ్య ఇబ్బందికర పరిస్థితిని సృష్టిస్తోంది. తాజాగా శ్వేతసౌధం ఈ కుట్రపై పూర్తిస్థాయి దర్యాప్తును ఆశిస్తున్నట్లు ప్రకటించింది. -
కెనడాలో భారతీయ చిత్రాలు ఆడుతున్న థియేటర్లలో కలకలం
కెనడాలో భారతీయ చిత్రాలను ప్రదర్శిస్తున్న మూడు థియేటర్లలో ఆగంతుకులు గుర్తు తెలియని పదార్థాన్ని స్ప్రే చేయడంతో కలకలం రేగింది. -
చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ ఆత్మహత్య!
ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్ గాంగ్. -
బీబీసీ ఛైర్మన్గా సమీర్ షా
బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) ఛైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షా (71)ను ప్రభుత్వం ఎంపిక చేసింది. -
ఖాన్ యూనిస్లో హోరాహోరీ
గాజా నగరాన్ని దాదాపు నేలమట్టం చేసిన ఇజ్రాయెల్.. ఇప్పుడు హమాస్ ముఖ్య నేతల అడ్డాగా భావిస్తున్న గాజా స్ట్రిప్లోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్పై విరుచుకుపడుతోంది. -
అమెరికాలో కాల్పులకు పాల్పడిన ప్రొఫెసర్
అమెరికాలో మళ్లీ కాల్పుల మోత మోగింది. లాస్ వేగాస్లోని నెవాడా విశ్వవిద్యాలయంలో ఓ వ్యక్తి బుధవారం మధ్యాహ్నం విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డాడు. -
ఇక ఫేస్బుక్ మెసెంజర్లో ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తప్పనిసరి
ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ఫేస్బుక్లో సందేశాలు, కాల్స్కు ఇకపై ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ను తప్పనిసరి (డిఫాల్ట్) చేస్తున్నట్లు దాని మాతృసంస్థ మెటా గురువారం ప్రకటించింది. -
డేటింగ్లో భారత్, అమెరికా
భారత్-అమెరికా బంధం ప్రపంచానికి మేలు చేస్తుందని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి వ్యాఖ్యానించారు. అలాగే రెండు దేశాల బంధాన్ని రొమాంటిక్ రిలేషన్షిప్గా అభివర్ణించారు. -
ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత
తమ సైన్యంలో ఉన్న ఓస్ప్రే వీ-22 విమానాల సేవలను వెంటనే నిలిపివేయాలని (గ్రౌండింగ్) అమెరికా నిర్ణయించింది. -
మార్చి 17న రష్యా ఎన్నికలు.. పోటీపై ఇంకా పెదవి విప్పని పుతిన్
రష్యా అధ్యక్ష ఎన్నికలను వచ్చే ఏడాది మార్చి 17న నిర్వహించాలని అక్కడి చట్టసభ సభ్యులు గురువారం నిర్ణయించారు. -
రష్యాలో కాల్పులకు పాల్పడిన విద్యార్థిని.. ఒకరి మృతి
రష్యాలో ఓ పాఠశాల విద్యార్థిని(14) దారుణానికి పాల్పడింది. తుపాకీతో తన తోటి విద్యార్థులపై కాల్పులకు పాల్పడింది. -
అందరికీ కరోనా సోకాలని నేను కోరుకోలేదు
కరోనా వైరస్ బ్రిటిష్ జనాభా అంతటికీ వ్యాపించాలని తాను కోరుకున్నాననే ఆరోపణలను మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ గురువారం ఖండించారు. -
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర అంశం.. భారత్పై అమెరికా సెనెటర్ల విమర్శ
న్యూయార్క్లో ఓ సిక్కు వేర్పాటువాదిని హతమార్చడానికి భారత ప్రభుత్వాధికారి ఒకరు కుట్రపన్నారనే ఆరోపణను పురస్కరించుకుని అమెరికా పాలక, ప్రతిపక్ష సెనెటర్లు భారత్పై విమర్శలు గుప్పించారు. -
నిక్కీ హేలీ అవినీతిపరురాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం ఆశిస్తున్న అభ్యర్థుల మధ్య నాలుగో విడత చర్చా కార్యక్రమం అలబామా విశ్వవిద్యాలయంలోని మూడీ మ్యూజిక్ హాలులో బుధవారం వాడీవేడీగా జరిగింది. -
టైప్ 1 మధుమేహానికి కీళ్లవాతం మందు
కీళ్ల వాతానికి వాడే బారిసిటినిబ్ మందు ఇన్సులిన్ ఆధారిత టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించగలదని ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. -
గాజా సంక్షోభంతో ప్రపంచానికి ముప్పు
గాజా సంక్షోభంపై ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ అనూహ్యంగా స్పందించారు. యూఎన్ చార్టర్లో సెక్రటరీ జనరల్కు విశేషాధికారాలు కల్పించే అధికరణం 99ను ఉపయోగిస్తూ.. ఐరాస భద్రతా మండలి అధ్యక్షుడికి లేఖ రాశారు.


తాజా వార్తలు (Latest News)
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్
-
డిజిటల్ రుణాలపై ఆర్బీ‘ఐ’.. లోన్ అగ్రిగేటర్లకు త్వరలో రూల్స్
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు