ల్యాండింగ్కు ముందు కుదుపులకు గురైన విమానం.. గాయపడిన ప్రయాణికులు
ల్యాండ్ అయ్యేందుకు కొన్ని నిమిషాల ముందు ఓ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో కొందరు ప్రయాణికులతో పాటు ఓ సిబ్బంది గాయపడ్డాడు.
ఫ్లోరిడా: ల్యాండ్ అయ్యేందుకు కొన్ని నిమిషాల ముందు ఓ విమానం భారీ కుదుపులకు లోనైంది. దీంతో కొందరు ప్రయాణికులతో పాటు ఓ సిబ్బంది గాయపడ్డాడు. ఈ ఘటన జెట్బ్లూ సంస్థకు చెందిన విమానంలో చోటు చేసుకుంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. ఈక్వెడార్ నుంచి అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్కు బయలుదేరిన విమానం ఈ ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ కొన్ని నిమిషాల ముందు భారీ కుదుపులకు గురైంది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులతో సహా ఒక సిబ్బంది గాయపడ్డారు. విమానాన్ని కంట్రోల్ చేసిన పైలట్ సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. అనంతరం గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బాధితులు కోలుకునేందుకు తమ సహకారం అందిస్తామని జెట్బ్లూ అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Biden-Trump: అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయకపోతే.. నేనూ చేయనేమో: బైడెన్
2024లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే ప్రస్తుత, మాజీ అధ్యక్షులు బైడెన్, ట్రంప్ రంగంలోకి దిగారు. -
Benjamin Netanyahu: అప్పుడు మీరంతా ఎందుకు మౌనంగా ఉన్నారు?.. మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం
గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేయడాన్ని ఖండిస్తున్న మానవ, మహిళా హక్కుల సంస్థలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తీవ్రంగా మండిపడ్డారు. ఇజ్రాయెల్ మహిళలపై దాడులు జరిగినప్పుడు మీరంతా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. -
Pakistan: పాక్లో ఆగని ఉగ్రవాదుల హత్యలు.. హఫీజ్ సయీద్ అనుచరుడి కాల్చివేత
Pakistan: పాక్లో ఉగ్రవాదుల హత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా లష్కరే తోయిబా టాప్ కమాండర్ను గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. -
Israel: లెబనాన్కు క్షమాపణలు చెప్పిన ఇజ్రాయెల్ సైన్యం..!
ఇజ్రాయెల్ పొరపాటున జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు మృతి చెందాడు. దీనికి ఐడీఎఫ్ క్షమాపణ చెప్పింది. -
Kim Jong Un: ‘దేశాన్ని ఏడిపిస్తూ.. తాను ఏడుస్తూ’: కన్నీళ్లు పెట్టుకున్న కిమ్.. వీడియో వైరల్
Kim Jong Un: కిమ్ పేరు వినగానే ఆయన నియంతృత్వ వైఖరే గుర్తొస్తుంది. తన కఠిన ఆంక్షలతో ప్రజలను వణికిస్తోన్న ఈ నియంత.. కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. -
థాయ్లాండ్లో చెట్టును ఢీకొన్న బస్సు.. 14 మంది మృతి
థాయ్లాండ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 49 మంది ప్రయాణికులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. -
కెన్యాకు రూ.2,084 కోట్ల రుణం
వ్యవసాయరంగ ఆధునికీకరణకుగాను కెన్యాకు రూ.2,084 కోట్లు (250 మిలియన్ డాలర్లు) సమకూర్చాలని భారత్ నిర్ణయం తీసుకొన్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ప్రకటించారు. -
ప్రపంచ సగటులో భారత్ ఉద్గారాలు సగమే
కార్బన్ డయాక్సైడ్ (సీవో2) వెలువరించడంలో 2022లో భారతదేశ సగటు 5% మేర పెరిగినా అది ప్రపంచ సరాసరిలో సగం కంటే తక్కువేనని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందంతో కూడిన ‘గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు’ తేల్చింది. -
అలబామా వర్సిటీలో నేడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య చర్చ
అమెరికాలోని అలబామా విశ్వవిద్యాలయంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థుల మధ్య బుధవారం జరిగే చర్చలో భారత సంతతి వ్యక్తులు నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి కూడా పాల్గొంటున్నారు. -
ఇజ్రాయెల్ది మానవ హననం
గాజాలో ఇజ్రాయెల్ మానవ హననానికి పాల్పడుతోందని, ఆ దేశం తీరుతో పశ్చిమాసియా ప్రమాదంలో పడుతోందని ఖతార్, తుర్కియే ధ్వజమెత్తాయి. -
భారత్పై దుష్ప్రచారమే లక్ష్యంగా చైనా నకిలీ ఫేస్బుక్ ఖాతాలు
భారత్పై విషం చిమ్మడమే లక్ష్యంగా చైనా నుంచి పుట్టుకొస్తున్న నకిలీ ఫేస్బుక్ ఖాతాల ముప్పును టెక్ దిగ్గజం మెటా తాజాగా వెలుగులోకి తీసుకొచ్చింది. -
మళ్లీ పేలిన ఇండోనేసియా అగ్నిపర్వతం
పశ్చిమ ఇండోనేసియాలోని మౌంట్ మెరపి అగ్నిపర్వతం మరోసారి బద్దలైంది. ఆదివారం సంభవించిన దుర్ఘటన నుంచి స్థానికులు ఇంకా కోలుకోకముందే సోమవారం మరో విస్ఫోటనం చోటుచేసుకుంది. -
రష్యా దాడిలో ఇద్దరు ఉక్రెయిన్ వాసుల మృతి
ఉక్రెయిన్ దక్షిణ నగరం ఖేర్సన్పై రష్యా మంగళవారం జరిపిన దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక అధికారులు వెల్లడించారు. -
ఖాన్ యూనిస్ రక్తసిక్తం
గాజాలోని రెండో అతి పెద్ద నగరమైన ఖాన్ యూనిస్ రక్తసిక్తమైంది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ ఇజ్రాయెల్ భారీగా బాంబు దాడులు చేయడంతో అల్లకల్లోలమైంది. -
ఖలిస్థానీ ఉగ్రవాది లక్బిర్సింగ్ పాకిస్థాన్లో మృతి
పాకిస్థాన్లో నక్కిన మరో ఖలిస్థానీ ఉగ్రవాది మరణించాడు. నిషేధిత ఖలిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్ నేత లక్బిర్సింగ్ అలియాస్ రోడే పాకిస్థాన్లోని రావల్పిండిలో తీవ్ర గుండెపోటుతో సోమవారం మృతి చెందాడు. -
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేలా బిల్లు
గ్రీన్కార్డుల జారీలో జాప్యాన్ని నివారించేందుకు, దేశాల వారీగా వివక్షను చూపించేలా ఉన్న ప్రస్తుత విధానానికి స్వస్తి పలికే దిశగా ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు యూఎస్ ప్రతినిధుల సభలో బిల్లు ప్రవేశపెట్టారు. -
శాకాహారంతో అల్జీమర్స్కు కళ్లెం!
భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం, సంప్రదాయ భోజనంతో అల్జీమర్స్ ముప్పు తగ్గుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. -
WHO: ఆల్కహాల్, తీపిపానియాల వాడకాన్ని తగ్గించేందుకు డబ్ల్యూహెచ్వో కొత్త సిఫార్సు
ఆల్కహాల్, తీపి పదార్థాల వాడకాన్ని తగ్గించేందుకు ప్రపంచ ఆరోగ్య సంఖ్య కొత్త సిఫార్సు చేసింది. వీటి ఉత్పత్తులపై అధిక పన్నును విధించాలని ఒక మాన్యువల్ను విడుదల చేసింది. -
Hamas: ‘బందీలకు మత్తుమందు ఇచ్చి.. కృత్రిమ నవ్వులు తెప్పించి!’
బందీలు సంతోషంగా, ప్రశాంతంగా కనిపించేలా హమాస్ మిలిటెంట్లు వారికి మత్తుమందు ఇచ్చారని ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ పేర్కొంది.


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
actor Jagdish: ‘పుష్ప’ నటుడు జగదీశ్ను అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు
-
Amit Shah: పీవోకే మనదే.. అక్కడ 24 సీట్లు రిజర్వ్: హోంమంత్రి అమిత్ షా ప్రకటన
-
IND vs SA: ముందుంది సఫారీ సవాల్.. ఈసారి జెండా పాతుతారా?
-
Stock Market: మూడోరోజూ రికార్డు గరిష్ఠాలకు సూచీలు.. 20,900 పైన ముగిసిన నిఫ్టీ
-
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. అగ్రస్థానానికి దూసుకొచ్చిన భారత యువ స్పిన్నర్