కొత్తగా 15,940 మందికి కొవిడ్
దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు) 15,940 మందికి వైరస్ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 17,336గా నమోదైన సంగతి తెలిసిందే.
దిల్లీ: దేశంలో కొవిడ్-19 కొత్త కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా (శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు) 15,940 మందికి వైరస్ సోకింది. అంతకుముందు రోజు ఈ సంఖ్య 17,336గా నమోదైన సంగతి తెలిసిందే. మొత్తం కేసుల సంఖ్య 4,33,78,234కు, మరణాల సంఖ్య 5,24,974కు చేరింది. కరోనాతో పోరాడుతూ తాజాగా 20 మంది మరణించారు. క్రియాశీలక కేసుల సంఖ్య ఒక్క రోజే 3,495 మేర పెరిగి 91,779కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా
-
ఏపీ, తెలంగాణకు సాగర్ నీటి విడుదలపై కేఆర్ఎంబీ ఉత్తర్వులు