ఆగని చైనా కవ్వింపు చర్యలు
అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై ఆగ్రహంతో చైనా చేపట్టిన నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలు ఆఖరి రోజైన ఆదివారమూ కొనసాగాయి. చివరి రోజు సుదూర వైమానిక, భూ దాడులపైనే డ్రాగన్ ఎక్కువగా దృష్టి
తైవాన్ లక్ష్యంగా కొనసాగిన సైనిక విన్యాసాలు
బీజింగ్: అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటనపై ఆగ్రహంతో చైనా చేపట్టిన నాలుగు రోజుల భారీ సైనిక విన్యాసాలు ఆఖరి రోజైన ఆదివారమూ కొనసాగాయి. చివరి రోజు సుదూర వైమానిక, భూ దాడులపైనే డ్రాగన్ ఎక్కువగా దృష్టి పెట్టింది. నిజమైన యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో, అలాంటి పరిణామాలను ముందుగా ఊహించి సైన్యాన్ని సన్నద్ధం చేయడమే ఈ విన్యాసాల లక్ష్యంగా డ్రాగన్ సైనిక వర్గాలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
-
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే