ఏకపక్ష చర్యలు వద్దు
తైవాన్ జలసంధిలో యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష చర్యలేవీ చేపట్టొద్దని భారత్ పిలుపునిచ్చింది. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు కొనసాగేలా చూడాలని అన్ని పక్షాలకు
తైవాన్ వ్యవహారంపై స్పందించిన భారత్
దిల్లీ: తైవాన్ జలసంధిలో యథాతథ స్థితిని మార్చే ఏకపక్ష చర్యలేవీ చేపట్టొద్దని భారత్ పిలుపునిచ్చింది. అక్కడ చోటుచేసుకుంటున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నట్లు తెలిపింది. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరతలు కొనసాగేలా చూడాలని అన్ని పక్షాలకు సూచించింది. తైవాన్ చుట్టూ చైనా సైనిక విన్యాసాల కారణంగా ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్