చైనాకు మళ్లీ షాక్.. తైవాన్లో మరో అమెరికా బృందం
చైనా, తైవాన్ వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ బృందం పర్యటన రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే.. అయిదుగురు అమెరికా చట్టసభ సభ్యుల మరో బృందం తైవాన్ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న
తైపీ: చైనా, తైవాన్ వివాదం మరోమారు చర్చనీయాంశమైంది. అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ బృందం పర్యటన రాజేసిన అగ్గి ఇంకా చల్లారకముందే.. అయిదుగురు అమెరికా చట్టసభ సభ్యుల మరో బృందం తైవాన్ పర్యటనకు వచ్చింది. ఆసియా పర్యటనలో ఉన్న సేన్.ఎడ్ మార్కీ నేతృత్వంలోని ఈ బృందం ప్రస్తుతం తైవాన్లో ఉంది. తైపీలోని అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ బృందం తైవాన్ ఉన్నతాధికారులను కలిసి.. అమెరికా - తైవాన్ సంబంధాలు, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు సహా ఇతర అంశాలపై చర్చిస్తుందని తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?