ఐరాస ఐజీఎఫ్ బృందంలో ఇద్దరు భారతీయులు
ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్ పాలన వేదిక (ఐజీఎఫ్) నాయకత్వ బృందానికి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్టాన్రిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ కూడా
జెనీవా: ఐక్యరాజ్య సమితి (ఐరాస) సరికొత్త ఇంటర్నెట్ పాలన వేదిక (ఐజీఎఫ్) నాయకత్వ బృందానికి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ 10 మంది సభ్యులను నియమించారు. వీరిలో భారత ఎలక్టాన్రిక్స్, ఐటీ శాఖ కార్యదర్శి అల్కేశ్ కుమార్ శర్మ కూడా ఉన్నారు. వీరితోపాటు నియమితులైన అయిదుగురు ఎక్స్అఫీషియో సభ్యుల్లో ఐరాస సెక్రటరీ జనరల్కు టెక్నాలజీ ప్రతినిధి అయిన అమన్దీప్ సింగ్ గిల్ కూడా ఉన్నారు. ఈమేరకు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులను ఐజీఎఫ్ నాయకత్వ బృందంలో సభ్యులుగా నియమించారు. ఐజీఎఫ్ చర్చలను, సిఫార్సులను ప్రపంచ దేశాలకు అందజేసి కార్యోన్ముఖం చేయడం నాయకత్వ బృందం బాధ్యత.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?