నన్ను చంపేందుకు పన్నాగం
తనకు వ్యతిరేకంగా మత విద్వేషం ప్రచారం చేయడం ద్వారా ఎవరో ఒక మతోన్మాది ఉద్రేకం చెంది తనను హత్య చేసేవిధంగా సీనియర్ రాజకీయనేత మరియం నవాజ్ పన్నాగం పన్నుతున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి
మరియం నవాజ్పై ఇమ్రాన్ఖాన్ ఆరోపణ
లాహోర్: తనకు వ్యతిరేకంగా మత విద్వేషం ప్రచారం చేయడం ద్వారా ఎవరో ఒక మతోన్మాది ఉద్రేకం చెంది తనను హత్య చేసేవిధంగా సీనియర్ రాజకీయనేత మరియం నవాజ్ పన్నాగం పన్నుతున్నారని పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్ సోమవారం ఆరోపించారు. మరో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం షరీఫ్. ‘‘నేను చావుకు భయపడేది లేదు. ఎందుకంటే అది భగవంతుడు నిర్ణయించేది తప్ప మరొకరు నిర్దేశించేది కాదు’’ అని ఇమ్రాన్ వ్యాపారవేత్తల సమావేశంలో పేర్కొన్నారు. గత శనివారం జరిగిన మరో ర్యాలీలో కూడా తన హత్యకు కుట్ర జరుగుతోందంటూ మాజీ ప్రధాని చెప్పుకొచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు