ఇండోనేసియాలో మౌంట్ సెమెరు అగ్నిపర్వత విస్ఫోటం
ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటం చెందడంతో దట్టమైన బూడిద మేఘాలు ఆవరించాయి.
జకర్తా: ఇండోనేసియాలోని తూర్పు జావా ప్రావిన్స్లో మౌంట్ సెమెరు అగ్నిపర్వతం ఆదివారం విస్ఫోటం చెందడంతో దట్టమైన బూడిద మేఘాలు ఆవరించాయి. భారీగా లావా విడుదలైంది. ‘రుతుపవన వర్షాల ధాటికి 3,676 మీటర్ల ఎత్తులోని మౌంట్ సెమెరుపై లావా గోపురం సైతం కూలిపోయింది. అనేక గ్రామాలను బూడిద కప్పేసి ఎండను నిరోధించింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వందల మంది సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. బూడిద పొరలు 1500 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిశాయి. సెమెరు అగ్నిపర్వతం వాలుల నుంచి లావా సమీపంలోని నదివైపు ప్రవహించింది’ అని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా