Viral News: ‘నీ మొగుడిని ఎలా చంపాలి’ బ్లాగ్పోస్టు రచయిత్రికి భర్త హత్య కేసులో జైలు శిక్ష..!
‘ హౌ టూ మర్డర్ యువర్ హజ్జెండ్’ (నీ భర్తను ఎలా చంపాలి) అంటూ గతంలో ఓ రాసిన మహిళ తాజాగా భర్తను కాల్చిచంపిన కేసులో జైలుకు వెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని
ఇంటర్నెట్డెస్క్: ‘హౌ టూ మర్డర్ యువర్ హస్బెండ్’ (నీ మొగుడిని ఎలా చంపాలి) అంటూ గతంలో ఓ బ్లాగు రాసిన మహిళ .. తాజాగా భర్తను కాల్చిచంపిన కేసులో జైలుకు వెళ్లింది. ఈ ఘటన అమెరికాలోని ఓరెగాన్లో చోటు చేసుకొంది. పుస్తక రచయిత నాన్సీ క్రాంప్టన్ బ్రోఫీ(71)కి ఓరెగాన్ జడ్జి ఈ కేసులో జీవిత ఖైదు విధించారు.
జూన్ 2018లో భర్త డేనియల్ బ్రోఫీ.. పని ప్రదేశంలోని నీటి సింక్ వద్ద ఉండగా నాన్సీ వెనుక నుంచి కాల్చింది. దీంతో గాయపడి కిందపడిన భర్తను దగ్గర నుంచి మరోసారి గుండెల్లో కాల్చింది. అనంతరం అతడు మరణించాడు. డేనియల్ పాకశాస్త్ర నిపుణుడిగా ఓ పాఠశాలలో విద్యార్థులకు బోధించేవాడు. డేనియల్-నాన్సీ జంటకు భారీగా అప్పులు ఉన్నాయి. దీంతో భర్త పేరిట ఉన్న 1.5 మిలియన్ డాలర్ల బీమ సొమ్ము కోసం ఆమె ఈ ఘాతుకానికి పాల్పడింది.
2018లో భర్త ఉద్యోగానికి వెళ్లగా.. అతడి వెనకాలే వాహనంలో ఆమె వెళ్లింది. అక్కడ భర్తను తన గ్లోక్ హ్యాండ్ గన్తో కాల్చి చంపింది. ఘటనా స్థలంలో 9ఎంఎం తుపాకీ షెల్ తూటాలు దొరికాయి. నిందితురాలు రహస్యంగా లైసెన్స్ లేకుండా మరో తుపాకీ కిట్ను కూడా కొనుగోలు చేసినట్లు ప్రాసిక్యూషన్ తేల్చింది.
ప్రాసిక్యూషన్ ఆరోపణలను నిందితురాలు తోసిపుచ్చింది. తాను ఒక నవలా రచయితనని.. తన వృత్తిలో భాగంగా హత్యలు, వాటి తర్వాత దర్యాప్తులు ఎలా ఉంటాయో ఆలోచిస్తూ ఉంటానని తెలిపింది. సరికొత్త పుస్తకం కోసం పరిశోధనలో భాగంగా ఈ గన్ను కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. ఆమె 2011లో ‘నీ మొగుడిని ఎలా చంపాలి’ అనే బ్లాగ్ పోస్టు రాసింది. అంతేకాదు ‘ది రాంగ్ హస్బెండ్’, ‘ది రాంగ్ లవర్’ పేరిట నవలను కూడా రచించింది. కానీ, అవేవీ ప్రజలను అంతగా ఆకట్టుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 100 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత