Covid-19: కొవిడ్కు చైనా విలవిల.. పనిచేయని నాటు మందు!
ప్రస్తుతం చైనా ఆర్థిక రాజధాని షాంఘై తీవ్రమైన కొవిడ్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. అక్కడి ప్రజలు రోజువారీ ఆహారం, ఔషధాల కోసం కూడా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కొవిడ్ మరణాలు కూడా మెల్లగా పెరుగుతున్నాయి.
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం చైనా ఆర్థిక రాజధాని షాంఘై తీవ్రమైన కొవిడ్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. అక్కడి ప్రజలు రోజువారీ ఆహారం, ఔషధాల కోసం కూడా అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కొవిడ్ మరణాలు కూడా మెల్లగా పెరుగుతున్నాయి. బుధవారం మరో ఏడు కొవిడ్ మరణాలు సంభవించాయి. వీరిలో ఐదుగురు 70 ఏళ్లకు పైబడిన వారే కావడం గమనార్హం. దీంతో మరణించినవారి సంఖ్య 17కు చేరింది. ఈ నగరంలో ఒమిక్రాన్కు చెందిన కొత్త వేరియంట్ వ్యాప్తి కారణంగా భారీగా కేసులు వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కఠిన నిబంధనలు విధించడంతో ప్రజలకు ఆహారం, నీరు, ఔషధాలు దొరకడం కష్టంగా మారింది. బుధవారం మరో 18,000 కొత్త కేసులు బయటపడ్డాయి. వీరిలో చాలా మందిలో ఎటువంటి లక్షణాలూ లేవు. మార్చి నుంచి షాంఘైలో దాదాపు 4,00,000కు పైగా కొవిడ్ కేసులు రికార్డు అయ్యాయి. కొత్త కేసుల తీవ్రతతో పోలిస్తే మరణాల సంఖ్య తక్కువగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
పనిచేయని చైనా దేశీయ ఔషధం..
కొవిడ్ చికిత్సకు చైనా పలు దేశీయ సంప్రదాయ ఔషధాలకు ఆమోద ముద్రవేసింది. హాంకాంగ్లో లియాన్హవా క్వింగ్వెన్ పేరిట మాత్రలను విక్రయించేందుకు చైనా అధికారులు ఆమోద ముద్ర వేశారు. ఈ నిర్ణయంపై చైనాలోని న్యూరాలజిస్టులు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. కానీ, ఆ దేశంలోని డింగ్జియాంగ్ యె షెంగ్ అనే హెల్త్ప్లాట్ ఫామ్ మాత్రం ఈ టాబ్లెట్లు కొవిడ్పై ఏ మాత్రం పనిచేయవని పేర్కొన్నారు. దీంతో సోమవారం లియాన్హవా క్వింగ్వెన్ షేర్లు దాదాపు 10శాతం పతనం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్
నాటో దేశాలపై రష్యా దాడి చేస్తుందనే పశ్చిమ దేశాల వాదనను పుతిన్ కొట్టిపారేశారు. -
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
Elon Musk: కరోనా సమయంలో కెనడాలో భారత సంతతికి చెందిన వైద్యురాలు ప్రభుత్వ ఆంక్షలపై విమర్శలు చేశారు. దీంతో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వచ్చింది. -
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
Nijjar Killing: నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి నోరు పారేసుకున్నారు. ఈ కేసులో భారత ప్రమేయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం అంటూ పాత పాటే పాడారు. -
కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల వ్యవహారంపైనా అమెరికా వ్యాఖ్యలు!
USA on Congress frozen accounts: అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించి భారత ఆగ్రహానికి గురైన అమెరికా మరోసారి మన దేశ అంతర్గత విషయాలపై వ్యాఖ్యానించింది. తాజాగా కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాల వ్యవహారం గురించి ప్రస్తావించింది. -
నీరవ్ మోదీ ఫ్లాట్ అమ్మకానికి బ్రిటన్ కోర్టు అనుమతి
బ్రిటన్ రాజధాని లండన్లో వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ వినియోగిస్తున్న విలాసవంతమైన ఫ్లాట్ అమ్మకానికి స్థానిక హైకోర్టు బుధవారం అనుమతించింది. -
అమెరికా వంతెన ప్రమాదంలో ఆరుగురి మృతి!
అమెరికాలోని బాల్టిమోర్లో వంతెనను సరకు రవాణా నౌక ఢీకొన్న ఘటనలో నీటిలో పడిపోయిన వారిలో ఆరుగురు చనిపోయినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. -
ఇజ్రాయెల్ వైమానిక దాడి
దక్షిణ లెబనాన్లోని హెబ్బారియేలో మంగళవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు మృతి చెందారు. లెబనాన్ జరిపిన ప్రతి దాడిలో ఒక ఇజ్రాయెలీ మరణించారు. -
మాల్దీవుల గొంతు తడిపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు చైనా సాయం చేసింది. చైనా పంపిన నీటిని త్వరలో అన్ని ప్రాంతాలకు సరఫరా చేయనున్నట్లు మాల్దీవులు వెల్లడించింది. -
మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో జైశంకర్ భేటీ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం మలేసియా రాజధాని కౌలాలంపూర్లో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో భేటీ అయ్యారు. -
రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదుల్ని ముందే గుర్తించిన తుర్కియే!
సంగీత కచేరీపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో మాస్కోలో మృతిచెందినవారి సంఖ్య 140కి చేరింది. -
భూటాన్కు మరో రూ.500 కోట్లు అందించిన భారత్
గ్యాల్సంగ్ ప్రాజెక్టుకు సంబంధించిన మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం భూటాన్కు భారత్ రెండో విడత సాయం కింద రూ.500 కోట్లు విడుదల చేసింది. -
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా
మాల్దీవుల్లో తాగునీటి కొరతను అధిగమించేందుకు ఆ దేశానికి చైనా టిబెట్ నుంచి 1,500 టన్నుల నీటిని పంపింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్