Ship Hijack: నౌకను ఎలా హైజాక్ చేశారో వీడియో విడుదల చేసిన హౌతీ రెబెల్స్
హౌతీ రెబెల్స్ కార్గో షిప్ను హైజాక్ చేశారు. దీనికి సంబంధించి వీడియోను విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: తుర్కియే(Turkey) నుంచి భారత్(India)కు వస్తున్న ‘గెలాక్సీ లీడర్’(Galaxy Leader) కార్గో షిప్(cargo Ship) హైజాక్(Hijack) అయిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్(Israel)కు చెందిన ఈ నౌకను నడిసంద్రంలో హౌతీ రెబెల్స్ హైజాక్ చేసి యెమెన్ తీర ప్రాంతానికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియోను హౌతీ రెబెల్స్ తాజాగా విడుదల చేశారు. సదరు కార్గో షిప్ను ఎలా హైజాక్ చేశారో వీడియోలో స్పష్టంగా ఉంది. హెలికాప్టర్లో వచ్చిన సాయుధులు ఓడ డెక్పై దిగారు. అనంతరం స్లోగన్స్ చేస్తూ, గాలిలో కాల్పులు జరుపుతూ అక్కడున్నవారిని తమ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఓడను పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతోంది.
హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్ నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని ఇప్పటికే హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈనేపథ్యంలోనే నౌకను హైజాక్ చేశారు. అయితే సదరు నౌకలో తమ దేశానికి చెందిన పౌరులు లేరని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. గెలాక్సీ లీడర్ నౌక ఇజ్రాయెల్ వ్యాపారికి చెందినప్పటికీ ప్రస్తుతం జపాన్కు చెందిన ఓ సంస్థ నిర్వహిస్తోందని అధికారులు గుర్తించారు. ఈ నౌకలో బల్గేరియా, ఫిలిప్పీన్స్, మెక్సికో, ఉక్రెయిన్కు చెందిన 25 మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Israel: యుద్ధం తర్వాత సరిహద్దుల్లో భద్రతా చర్యలకు ఇజ్రాయెల్ ప్రతిపాదనలు
భవిష్యత్తులో ఉగ్రవాదుల నుంచి తమ ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా ఉండాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది. ఇందుకోసం సరిహద్దు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై తమ ప్రతిపాదనను అరబ్ దేశాలకు ఇజ్రాయెల్ తెలియజేసింది. -
దక్షిణ గాజాపై దాడి
దక్షిణ గాజాలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ శనివారం బాంబుల వర్షం కురిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం ముగియగానే దాడులకు దిగింది. -
ఏ క్షణంలోనైనా కూలేలా ఇటలీ లీనింగ్ టవర్!
ఇటలీలో దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన 150 అడుగుల గరిసెండా టవర్ ఉనికి ప్రమాదంలో పడింది. -
ట్రంప్పై కొనసాగనున్న దావాలు
అమెరికా పార్లమెంటు భవనం క్యాపిటల్ హిల్పై 2021 జనవరి 6న జరిగిన దాడికి సంబంధించి తనపై దాఖలైన దావాలను కొట్టివేయాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన అప్పీలును వాషింగ్టన్ డీసీ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు తోసిపుచ్చింది. -
హిమాలయాల ఘోష ఆలకించండి
భూతాపం అధికమవుతున్న పరిస్థితుల్లో హిమాలయాల్లోని హిమానీనదాలు ఆందోళనకర స్థాయిలో కరిగిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. -
థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఇకపై నిర్మించం
భూతాపానికి అత్యధికంగా కారణమవుతున్నాయన్న విమర్శలు ఎదుర్కొంటున్న థర్మల్ విద్యుత్ కేంద్రాలపై అమెరికా కీలక ప్రకటన చేసింది. -
హమాస్ నేతల కోసం వేట!
ప్రపంచ దేశాల ఒత్తిడితో గాజాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని విరమించినా.. హమాస్ కీలక నేతలను అంతమొందించేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైనట్లు తెలుస్తోంది. -
ఇజ్రాయెల్ దాడిలో మా సైనికుల మృతి: ఇరాన్
సిరియాపై ఇజ్రాయెల్ శనివారం జరిపిన వైమానిక దాడిలో తమ దేశానికి చెందిన ఇద్దరు పారామిలిటరీ రివల్యూషనరీ గార్డులు మృతి చెందారని ఇరాన్ వెల్లడించింది. -
అలా చేస్తే.. మీ ఉపగ్రహాలను ధ్వంసం చేస్తాం
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. అగ్రదేశం అమెరికాకు హెచ్చరికలు జారీచేశారు. తమ జోలికి వస్తే ఊరుకునేది లేదన్నారు. -
ఇజ్రాయెల్ అనూహ్య నిర్ణయం
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ గడువు ముగిసిన నేపథ్యంలో ఖతార్లోని తమ మధ్యవర్తులను ఇజ్రాయెల్ వెనక్కి రప్పించింది. -
చైనాకు రాకపోకలు నిషేధించండి
చైనాలో శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల వ్యాప్తి నానాటికీ పెరుగుతుండడం ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. -
సూడాన్ నుంచి ఐరాస సంస్థ నిష్క్రమణ
సూడాన్లో అంతర్యుద్ధాన్ని ఆపడానికి ఐక్యరాజ్యసమితి తరఫున ప్రయత్నిస్తున్న యూనిటామ్స్ సంస్థను సాగనంపాలని సూడాన్ ప్రభుత్వం నిర్ణయించిన దరిమిలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తదనుగుణంగా తీర్మానించింది. -
సురక్షిత దేశాల జాబితాలో భారత్నెలా చేరుస్తారు?
భారత్ను సురక్షిత దేశాల జాబితాలోకి చేర్చడంపై బ్రిటన్ పార్లమెంటు బిల్లులను పరిశీలించే లార్డ్స్ కమిటీలోని సభ్యులు అభ్యంతరాలు లేవనెత్తారు. -
పాక్ డ్రోన్ జారవిడిచిన పిస్తోళ్ల స్వాధీనం
దేశ సరిహద్దులో పాకిస్థాన్ డ్రోన్ జారవిడిచిన రెండు పిస్తోళ్లను అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. -
Pakistan: బస్సుపై దుండగుల కాల్పులు.. ఎనిమిది మంది మృతి!
పాకిస్థాన్తో విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సుపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. -
ఇండోనేసియాలో వరదలు.. 12 మంది గల్లంతు
ఇండోనేసియాను శనివారం ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. సుమత్రా దీవిలో కొండచరియలు విరిగిపడి 12 మంది గల్లంతయ్యారు. -
గేయాలతో శిశువుల్లో పెరగనున్న భాషా సామర్థ్యాలు
శిశువుల ఎదుట గేయాలను ఆలపిస్తే వారు భాషను మెరుగ్గా నేర్చుకోగలుగుతారని బ్రిటన్ శాస్త్రవేత్తల పరిశోధన తేల్చింది. -
గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దక్షిణ కొరియా
గూఢచారి ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించిన వారం రోజులకే దక్షిణ కొరియా తన ప్రప్రథమ సైనిక గూఢచారి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రయోగించింది. -
ఫిలిప్పీన్స్లో భారీ భూకంపం
ఫిలిప్పీన్స్లోని మిందానో దీవిని శనివారం రాత్రి భారీ భూకంపం వణికించింది. రిక్టరు స్కేలుపై దీని తీవ్రత 7.6గా నమోదైంది. -
Hamas: అప్పటి వరకు బందీలను వదిలే ప్రసక్తే లేదు: హమాస్
గాజాలో ఇజ్రాయెల్సైన్యం కాల్పులు విరమించే వరకు బందీలను విడిచిపెట్టేది లేదని హమాస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
TS Results: ‘కారు’కు నిరాశ.. ఆరుగురు మంత్రులకు షాక్
-
Social Look: క్యూట్ ట్రైనర్తో మహేశ్ బాబు.. మీనాక్షి మిక్స్డ్ మార్షల్ మార్ట్స్
-
KCR: ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా.. ఆమోదించిన గవర్నర్
-
IND vs AUS: ఐదో టీ20 మ్యాచ్.. టాస్ నెగ్గిన ఆసీస్.. భారత్ ఫస్ట్ బ్యాటింగ్
-
Rajasthan Election Result: రాజస్థాన్లో భాజపా విజయం.. సీఎం రేసులో ఎవరెవరు?
-
Revanth Reddy: హస్తానికి జీవం పోసి.. అధికారానికి చేరువ చేసి..! రేవంత్ ప్రస్థానమిది