Telangana news: ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరణ: కేంద్రం

ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరణ చేస్తున్నట్లు సంయుక్త కార్యదర్శి శుభోద్ కుమార్ తెలిపారు.

Published : 11 Apr 2022 19:52 IST

ధాన్యం సేకరణపై తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని కేంద్ర పౌరసరఫరాలశాఖ స్పష్టం చేసింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరణ చేస్తున్నట్లు సంయుక్త కార్యదర్శి శుభోద్ కుమార్ తెలిపారు.

Tags :

మరిన్ని