Crime news: వరంగల్ టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం
వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ధర్మారంలో ఉన్న ప్రభుత్వ వస్త్ర సంస్థ (టెస్కో) గోదాంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గోదాంలో భారీగా మంటలు ఎగిసిడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. 3 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గోదాంలో సుమారు రూ.30 కోట్లు విలువైన వస్త్రాలు, సామగ్రి ఉన్నట్లు తెలుస్తోంది.
Published : 11 Apr 2022 21:40 IST
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?