Andhra news: కొలువుదీరిన కొత్త కేబినెట్‌.. ఎవరెవరికి ఏయే శాఖలు?

ఏపీ కొత్త కేబినెట్‌లోని మంత్రులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం శాఖలను కేటాయించింది. గత కేబినెట్‌ తరహాలోనే అయిదుగురికి ఉప ముఖ్యమంత్రుల పదవులను కట్టబెట్టింది. రాజన్న దొర, బూడి ముత్యాలనాయుడు, అంజాద్‌ బాషా, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి ఉపముఖ్యమంత్రులుగా ఎంపికయ్యారు.

Published : 11 Apr 2022 21:52 IST

Tags :

మరిన్ని