గాలి కాలుష్యం..8 నగరాల్లో లక్షమంది మృత్యువాత!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై ఓ అంతర్జాతీయ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. 2005-2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8 నగరాల్లో  గాలికాలుష్యంతో లక్ష మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

Published : 11 Apr 2022 21:59 IST

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న వాయు కాలుష్యంపై ఓ అంతర్జాతీయ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. 2005-2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 8 నగరాల్లో  గాలికాలుష్యంతో లక్ష మంది మృతి చెందినట్లు వెల్లడించింది.

Tags :

మరిన్ని