Telangana news: ఉపాధ్యాయుల అంతర్ జిల్లా పరస్పర బదిలీల సవరణ జీవోపై హైకోర్టు స్టే..

ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 12 Apr 2022 11:54 IST

ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

మరిన్ని