Telangana news: ఉపాధ్యాయుల అంతర్ జిల్లా పరస్పర బదిలీల సవరణ జీవోపై హైకోర్టు స్టే..
ఉపాధ్యాయుల అంతర్ జిల్లాల పరస్పర బదిలీలకు సంబంధించిన సవరణ జీవోపై హైకోర్టు స్టే ఇచ్చింది. జీవో 21ని సవరిస్తూ ఫిబ్రవరి 19న జారీ చేసిన జీవో 402 అమలును నిలిపివేస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Published : 12 Apr 2022 11:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్