Andhrapradesh news: కొత్త మంత్రివర్గం.. ఊహించని వారికి ప్రాధాన్యశాఖలు..

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో ఊహించని వారికి ప్రాధాన్యశాఖలు దక్కాయని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందనుకున్న కొంత మంది సీనియర్లకు మొండిచెయ్యే దక్కింది. దీంతో కొన్ని చోట్ల పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతుయి.

Published : 12 Apr 2022 12:00 IST

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి వర్గంలో ఊహించని వారికి ప్రాధాన్యశాఖలు దక్కాయని తెరాస వర్గాలు పేర్కొంటున్నాయి. తప్పనిసరిగా మంత్రి పదవి వస్తుందనుకున్న కొంత మంది సీనియర్లకు మొండిచెయ్యే దక్కింది. దీంతో కొన్ని చోట్ల పార్టీ శ్రేణులు నిరసనలు చేపడుతుయి.

Tags :

మరిన్ని