Tirupathi: పోటెత్తిన భక్తులు.. టోకెన్ల కోసం తోపులాట..

శ్రీ వారి దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. భక్తుల రద్దీ పెరగడంతో టోకెన్లు జారీ చేస్తున్న కేంద్రాలలో తొక్కిసలాటలో చోటుచేసుకుంది.  తొక్కిసలాటలో ముగ్గురు భక్తులు గాయపడ్డారు.

Published : 12 Apr 2022 15:17 IST
Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు