Ropeway: సహాయక చర్యల్లో సైన్యం..
ఝార్ఘండ్లోని దేవ్ధర్ జిల్లా త్రికూట పర్వతాల్లో రోప్ వే కేబుల్ కార్లు ఢీకొన్న ఘటనలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. నిన్న 32 మందిని రక్షించిన సిబ్బంది, ఇవాళ మరో పది మందిని కాపాడారు. సుమారు ఇంకా ఐదుగురు కేబుల్ కార్లలోనే ఉండగా వారిని కాపాడేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.
Published : 12 Apr 2022 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)