Paddy procurement: ధాన్యం కొనుగోళ్లు సత్వరం ప్రారంభించాలి: మధుయాష్కీ
ధాన్యం కొనుగోలు చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయట్లేదని పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం, తెరాస నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని, రైతులను నిలువునా ముంచుతున్నారని దుయ్యబట్టారు.
Published : 12 Apr 2022 16:23 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్