Paddy procurement: ధాన్యం కొనుగోళ్లు సత్వరం ప్రారంభించాలి: మధుయాష్కీ

ధాన్యం కొనుగోలు చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయట్లేదని పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం, తెరాస నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని, రైతులను నిలువునా ముంచుతున్నారని దుయ్యబట్టారు.

Published : 12 Apr 2022 16:23 IST

ధాన్యం కొనుగోలు చేస్తామని శాసనసభ వేదికగా ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు ఎందుకు కొనుగోలు చేయట్లేదని పీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మధుయాష్కీగౌడ్ ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబం, తెరాస నేతలు రైస్ మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారని, రైతులను నిలువునా ముంచుతున్నారని దుయ్యబట్టారు.

Tags :

మరిన్ని