Kishan reddy: రా రైస్‌ ఎంత ఇచ్చినా కొనడానికి సిద్ధంగా ఉన్నాం: కిషన్‌రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం రా రైస్‌ ఎంత మొత్తంలో ఇచ్చినా కొనుగోలుచేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లేని సమస్యను పెద్దది చేసి, రార్ధాంతం చేయాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు.

Published : 12 Apr 2022 16:27 IST

తెలంగాణ ప్రభుత్వం రా రైస్‌ ఎంత మొత్తంలో ఇచ్చినా కొనుగోలుచేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. లేని సమస్యను పెద్దది చేసి, రార్ధాంతం చేయాలని సీఎం కేసీఆర్‌ చూస్తున్నారని ఆరోపించారు.

Tags :

మరిన్ని